Home Search
భారత బంద్ - search results
If you're not happy with the results, please do another search
బాబుకు జైలే
అమరావతి: ఎపి స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు విజయవాడ ఎసిబి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ...
సైన్స్ పేరుతో అభూత కల్పనలు
పురాణాలలో వుంది అని అంటే జనం లోగడ ప్రతిదీ నమ్మేవారు. ఈ ఆధునిక కాలంలో ట్రెండ్ మారింది. సైన్స్ అని చెపితేనే నమ్ముతున్నారు. అందువల్ల ప్రతి విషయంలో మనువాదులు లేని సైన్స్ను బయటికి...
దేశం తలొంచుకోవలసిన ఘటన
మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని సిగ్గుతో తలవంచుకొనేటట్లు చేసింది. మొత్తం సభ్యసమాజం మాటలు రాక దిగ్భ్రాంతి చెందే దుర్ఘటన. ప్రపంచంలోనే ప్రజాస్వామ్యానికి మాతృకగా, ప్రపంచంలోనే అతిపెద్ద...
కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బ్రహ్మణ సమాజం పాత్ర కీలకం
హైదరాబాద్: మాటలు చెబుతున్నది ఎవరో.... చేతలు చేస్తున్నది ఎవరో గమనించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇదం బ్రహ్మం... ఇదం క్షాత్రం అంటాము. అవసరమైనప్పుడు వేదం చదవాలి....అవసరమైతే గాండీవం ఎత్తాలి. అటువంటి...
స్వర్ణ మందిరంలో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు
అమృత్సర్: బ్లూస్టార్ ఆపరేషన్ 39వ యానివర్సరీ సందర్భంగా అమృత్సర్లోని స్వర్ణ మందిరంలో భింద్రన్వాలే పోస్టర్లు, ఖలిస్థాన్ నినాదాలు చోటుచేసుకున్నాయి. స్వర్గీయ ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ‘బ్లూస్టార్’ అనే మిలిటరీ ఆపరేషన్ జరిగింది. అమృత్సర్...
తెలంగాణ తీన్తెర్లు కాకుండా చూడాలె!
‘జెడ్’ తరం (2000 తర్వాత పుట్టినవారు) తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో పాల్గొన లేదు. వీరికి ఉద్యమ ఆకాంక్షలు, వాటి సాధనకు సబ్బండ వర్గాలు చేసిన పోరాటాలు, నాయకుల కార్యదక్షత, కవులు, రచయితలు,...
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్తో అమెరికా రాయబారి భేటీ
ముంబై : భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గర్సెట్టి మంగళవారం బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్తో ముంబై లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. సబర్బన్ బంద్రాలో షారూఖ్ నివాసం మన్నట్లో...
సత్యపాల్ పుల్వామా సత్యం!?
2019 పుల్వామా నరమేధానికి కేంద్ర ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినపుడు మోడీ, ‘నీవిపుడు నూరు మూసుకో. ఇది ప్రత్యేక అంశం’ అన్నారు. మోడీ అవినీతిని పెద్దగా అసహ్యించుకోరు. ఆయనకు దేని మీదా అవగాహన లేదు....
నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ కన్నుమూత
చెన్నై: సీనియర్ నటుడు, నిర్మాత కాస్య్టూమ్ కృష్ణ నేడు కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేడు ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన విజయనగరం...
తెలంగాణలో ఏం చేశామో ఒకసారి చూడండి: సిఎం కెసిఆర్
హైదరాబాద్: దేశంలో 14 మంది ప్రధాన మంత్రులు మారినా ప్రజల తలరాత మాత్రం మారలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ అన్నారు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ రైతు నేత శరద్ జోషి...
పెట్రో ధరలు తగ్గవా?
పేదల రక్తం పీలుస్తున్న పెట్రోల్, డీజెల్ రేట్లు దిగివచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. దేశ జనాభాలో 27.5 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడరాని పాట్లు పడుతున్నారు. అంటే...
దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ: భట్టివిక్రమార్క
ఇచ్చోడ: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి ఒక్క కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ తల్లికి బంధ విముక్తి కలిగించేందుకు హాత్ సే హాత్ జోడో పాద యాత్ర...
ప్రభుత్వ ఆస్తులు తరిగి..కల్వకుంట్ల ఆస్తులు పెరిగాయి: కిషన్రెడ్డి
మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ...
షిండే సేనకు మేలు!
సంపాదకీయం: మహారాష్ట్రలో రెండు శివసేనల మధ్య రగులుతున్న అగ్గికి కేంద్ర ఎన్నికల సంఘం (సిఇసి) ఉత్తర్వు ఆజ్యంలా తోడైంది. పార్టీ పేరు, ఎన్నికల గుర్తు (విల్లంబులు) ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికే చెందుతాయని...
మోడీది ‘సైలెన్స్ రాజ్’
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
పాక్ ప్రధాని చర్చల ప్రతిపాదన!
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారతదేశంతో శాంతియుత సహజీవనాన్ని కోరుకొంటున్నామని, అందుకోసం చిత్తశుద్ధి, నిజాయితీతో కూడిన చర్చలను ఆశిస్తున్నామని ప్రకటించడం రెండు దేశాలమధ్య సఖ్యత సామరస్యాలను, నిర్యుద్ధ వాతావరణాన్ని కోరుకొనేవారెవరికయినా సంతోషాన్ని కలిగిస్తుంది....
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
సింగరేణిని ప్రైవేటీకరించం
మన తెలంగాణ/పెద్దపల్లి/గోదావరిఖని/జ్యోతినగర్ : సింగరేణిని ప్రైవేటుపరం చేస్తున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు.. ఈ విషయంలో కొందరు ప్రజల్లో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. సింగరేణిలో 51శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిది.....
కశ్మీరీ యాపిల్పై ట్రాఫిక్ పంజా
అందమైన సరస్సులు, సుందరమైన హిమాలయాలు, వాటి సానువుల్లో ఎత్తైన దేవదారు వృక్షాలు, లోతైన పచ్చని లోయలు, వాటిలో యాపిల్ తోటలు, కుంకుమ తోటలు, పండ్ల తోటలు, ఓహ్.. ఒక భూతల స్వర్గం కశ్మీరం;...
కశ్మీర్ యాపిల్కు కష్టాలు
సంపాదకీయం: గిరాకీ వున్న చోటుకి సరుకు వెళ్లడం వ్యాపార ధర్మమే కాదు ప్రజల బతుకు అవసరం కూడా. దాని వల్ల అటు ఉత్పత్తిదారు, ఇటు వినియోగదారు, మధ్యలో వుండే సరఫరాదారు కూడా ప్రయోజనం...