Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
రూ.లక్ష కోట్లతో ఎలక్ట్రానిక్ రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ..
న్యూఢిల్లీ : దేశంలో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి, ఎలక్ట్రానిక్ పద్థతికి మార్చేందుకు రైల్వే విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలు (ట్రిలియన్) వెచ్చించనున్నట్లు తెలిపింది. ఒడిషాలోని...
ప్రయాణికులను అలర్ట్ చేసిన దక్షిణ మధ్య రైల్వే
విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ను జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్లో...
ప్రయాణికులకు రైల్వే గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్న్యూస్ చెప్పింది. త్వర లో వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఎసి చైర్కార్, ఎగ్జిక్యూటివ్ తరగతుల ఛార్జీలు 25 శాతం మేర తగ్గనున్నట్టు ఆ శాఖ...
రైల్వే ఉత్పత్తి కేంద్రంతో ఉపాధి మెరుగు : ప్రధాని
హైదరాబాద్ : భారతీయ రైల్వేలు ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో కాజీపేట గర్వించదగిన భాగస్వామిగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. శనివారం హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ...
హసన్పర్తి నుంచి కరీంనగర్కు కొత్త రైల్వేలైన్..
హైదరాబాద్ : ఖాజీపేట(హసన్పర్తి) నుంచి కరీంనగర్కు కొత్త రైల్వేలేన్ నిర్మాణానికి సంబంధించి ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డిపిఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ వెల్లడించారు. బుధవారం...
రైల్వే పరిశ్రమలపై రాజకీయాలు వద్దు
కాజీపేట: రైల్వే పరిశ్రమలను రాజకీయాలకు వాడుకోవద్దని తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జెఏసి కన్వీనర్ దేవుల్లపల్లి రాఘవేందర్ పెర్కొన్నారు. మంగళవారం కాజీపేట రైల్వే మిక్స్డ్ హైస్కూల్ అవరణలో ఏర్పాటు చేసిన విలెకరుల సమావేశంలో తెలంగాణ...
ఒడిశా తరహాలో హైదరాబాద్-ఢిల్లీ రూట్లో మరో ప్రమాదం: రైల్వేకు బెదిరింపు లేఖ
హైదరాబాద్: ఒడిశాలో గత నెలలో సంభవించిన రైలు దుర్ఘటన తరహాలో మరో దుర్ఘటన హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో జరుగుతుందని హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే(ఎస్సిఆర్)కి ఒక అజ్ఞాత వ్యక్తి లేఖ రాశారు. ఎస్సిఆర్ డివిజనల్...
రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మారనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్షాప్?
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈ నెలలో ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనున్న కాజీపేట వ్యాగన్ రిపేర్ వర్క్షాప్, రైల్వే మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్గా మారనుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం...
అప్పన్నపల్లి రెండో రైల్వే ఓవర్ బ్రిడ్జిని 12 నెలల్లోనే పూర్తి చేశాం
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ. 30 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా. వి. శ్రీనివాస్గౌడ్...
ఖచ్చితంగా అన్ని భద్రతా విధానాలు పాటించాలి: దమ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
హైదరాబాద్ : రైలు కార్యకలాపాలనిర్వహణలో సిబ్బంది ఖచ్చిదంగా అన్ని భద్రతా విధానాలను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆ శాఖ ఉద్యోగులకు సూచించారు. రైలు కార్యకలాపాల...
రైల్వే పరిహారం కోసం భర్త బతికున్నాచనిపోయాడన్న భార్య
భువనేశ్వర్: ఒడిశా ప్రభుత్వం, రైల్వే శాఖ ప్రకటించిన నష్టపరిహారం డబ్బుల
కోసం బాలాసోర్ రైలు ప్రమాదంలో తన భర్త చనిపోయాడని మాయమాటలు
చెప్పిన ొక మహిళ చిక్కుల్లో పడింది.
జూన్ 2న బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు...
వికారాబాద్ లో రూ. 92 కోట్లతో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సిఎం హామీ
ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ : వికారాబాద్లో నూతన రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి సిఎం కెసిఆర్ అంగీకరించారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వెల్లడించారు. మంగళవారం సిఎం కెసిఆర్తోపాటు పార్టీ...
రైల్వే ప్రమాదం… మృతులకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సిపిఎం
అమరావతి: విజయవాడ రైల్వేస్టేషన్ దగ్గర సిపిఎం నిరసన తెలిపింది. ఒడిశా రైళ్ల ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కవచ్ లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని బాబురావు పేర్కొన్నారు. మృతులు కుటుంబాలకు రూ.25 లక్షల...
రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు: రైల్వే మంత్రి
భువనేశ్వర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రమాద స్థలి వద్ద పునరుద్ధరణ పనులు ప్రారంభమైనట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం...
రైల్వే లైన్ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్రావు
కొత్తపల్లి : సిద్దిపేట-సిరిసిల్లా రైల్వే లైన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు గురువారం పరిశీలించారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.4 కిలో మీటర్ల మేర...
మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్న కిషన్రెడ్డి
హైదరాబాద్: మహబూబ్నగర్ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను నేడు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. -రైలు నం. 12861/12862 విశాఖపట్నం -టు కాచిగూడ -టు విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను మహబూబ్నగర్ వరకు నడిపేందుకు పొడిగించామని...
అగ్నివీరులకు రైల్వే భారీ రాయితీలు
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థ అయిన రైల్వేలు అగ్నివీరులకు భారీ తాయిలాలు ప్రకటించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటాలో లెవల్ 1పోస్టుల్లో పది శాతం అలాగే లెవల్2 పోస్టులు, అంతకు పైబడిన...
కరీంనగర్ -హసన్పర్తి రైల్వేలైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ జిల్లాల వాసులకు శుభవార్త. దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ - హసన్పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. అందులో...
ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్..
హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మరో ప్రత్యేక రైలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైలు (07018) ను ఏప్రిల్...
రైల్వే ప్లాట్ ఫామ్పై ఉన్న టివిలో బ్లూ ఫిల్మ్ వీడియోలు… కంగుతున్న ప్రయాణికులు
పాట్నా: రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్పై ఉన్న టివిలో బ్లూ పిల్మ్ ప్రసారమైన సంఘటన బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... తానా జంక్షన్ లో రైళ్ల కోసం...