Home Search
రైల్వే శాఖ - search results
If you're not happy with the results, please do another search
వంద మంది రైల్వే ఉద్యోగులకు ‘అతి విశిష్ట రైలు సేవా పురస్కారం’ ప్రదానం
మన తెలంగాణ / హైదరాబాద్ : వివిధ విభాగాల్లో సేవలందించిన 100 మంది రైల్వే ఉద్యోగులకు ‘ అతి విశిష్ట రైలు సేవా పురస్కార్’ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్...
రైల్వే ఉద్యోగులకు పెన్షన్ పంపిణీకి బంధన్ బ్యాంక్కు ఆర్బిఐ అనుమతి
భారతదేశ వ్యాప్తంగా యూనివర్సల్ బ్యాంక్ గా గుర్తింపు పొందిన బంధన్ బ్యాంక్, ఇండియన్ రైల్వే తరపున e-PPOల ద్వారా పెన్షన్ను పంపిణీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చే ధ్రువీకరణ పొందినట్లు...
ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలి : దమ రైల్వే జిఎం
మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్వహణ, అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులను ఆదేశించారు....
రైల్వే ట్రాక్ ట్రేస్ పాసింగ్ చేయడం తీవ్రమైన నేరం
ఇది ప్రజల భద్రతకు భంగం కలిగిస్తుంది
రైల్వే ట్రాక్లపై సమీక్షా సమావేశంలో ద.మ. రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : రైల్వే ట్రాక్ను దాటటం తీవ్రమైన నేరమని, ఇది...
ద.మ రైల్వే సమగ్రత వాకథాన్ పాల్గొన్న జిఎం అరుణ్ కుమార్ జైన్
మన తెలంగాణ / హైదరాబాద్ : నిఘా అవగాహన వారోత్సవంలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే శనివారం సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్ ప్రాంగణంలో ‘సమగ్రత (ఇంటిగ్రిటీ) వాకథాన్'ను నిర్వహించింది. ఈ ర్యాలీ లో...
కోటి 94 లక్షల విలువైన గంజాయిని జప్తు చేసిన దమ రైల్వే రక్షణ దళం
హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం కిందటి నెల సెప్టెంబర్లో 8 మంది వ్యక్తులను అరెస్టు చేసి రూ.1.94 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయిని జప్తు చేసింది. నెలసరి...
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో పలు రైళ్ల రద్దు, కొన్ని దారి మళ్లింపు
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు హై అలర్ట్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. పనులు నిర్వహణ సహా...
పలు ప్రత్యేక రైళ్లను వచ్చే నెల వరకు పొడిగించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: దసరా, దీపావళి, ఛాత్ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తోంది. విశాఖపట్నం, సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు, విశాఖపట్నం టు సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, విజయవాడ టు...
విశాఖపట్నం – సికింద్రాబాద్ వందే భారత్ రైలులో స్వచ్ఛతా కార్యక్రమం
‘14 నిమిషాల’ క్లీనింగ్ కార్యక్రమం విజయవంతం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు విశాఖపట్నం సికింద్రాబాద్ - వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలులో స్వచ్ఛతా...
దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణమధ్య రైల్వే
మనతెలంగాణ/హైదరాబాద్: అక్టోబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు వివిధ ప్రాంతాలకు పలు స్పెషల్ సర్వీసులను నడుపనుంది. దానాపూర్ టు సికింద్రాబాద్ (03225) ప్రత్యేక రైలును అక్టోబర్ 5వ తేదీ...
పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
ఈనెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 10వ తేదీ వరకు
ప్రయాణికులకు అసౌకర్యం
మనతెలంగాణ/హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు పలు రైళ్లను రద్దు చేసింది. విజయవాడ డివిజన్ బాపట్ల రైల్వేస్టేషన్ సమీపంలో మూడోలైను...
పిల్లలకు ఫుల్ ఫేర్… రైల్వేకు రూ.2800 కోట్ల ఆదాయం
న్యూఢిల్లీ : రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.2800 కోట్ల అదనపు ఆదాయం లభించింది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా, 202223 ఆర్థిక...
నెక్లెస్ రోడ్డు రైల్వేస్టేషన్ ఆవరణలో ‘రైల్ కోచ్ రెస్టారెంట్’ ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రైలు ప్రయాణికులకు ప్రత్యేకమైన అనుభూతిని అందించే దిశగా మరో అడుగు వేస్తూ, దక్షిణ మధ్య రైల్వే జంట నగరాల్లోని మరో ముఖ్యమైన రైల్వే స్టేషన్లో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా...
భద్రాచలం-మల్కానగిరి.. కొత్త రైల్వే లైన్కు ఎఫ్ఎల్ఎస్ మంజూరు
హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వశాఖ రైళ్ల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల కోసం ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)ని మంజూరు...
విశాఖపట్నంలో మొదటి స్టోర్ను ప్రారంభించిన డ్యురియన్ ఫర్నిచర్
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డ్యురియన్ ఫర్నిచర్ 26 ఆగస్టు 2023న విశాఖపట్నంలో స్టోర్ను ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి మొదటి స్టోర్. అత్యాధునిక గృహాలను మరింత ఆకర్షణీయంగా...
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 22మంది దుర్మరణం
మిజోరాంలో దుర్ఘటన
మృతుల్లో అత్యధికులు బెంగాల్కు చెందిన వారే
ప్రధాని మోడీ, సిఎం థంగా తీవ్ర సంతాపం
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రైల్వే
ఐజ్వాల్: మిజోరాంలో...
అత్యధిక ‘అవినీతి’ ఫిర్యాదులు కేంద్ర హోంశాఖపైనే: సివిసి నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వశాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన...
నూతన రైల్వే లైన్ సర్వేకు నిధులు మంజూరు
కల్వకుర్తి: గద్వాల నుంచి సూర్యాపేట వరకు 296 కిలో మీటర్ల నూతన రైల్వే లైన్ సర్వే కోసం 7 కోట్ల 40 లక్షల నిధులు మంజూరయ్యాయని పట్టణ బిజెపి అధ్యక్షుడు బోడ నరసింహ,...
రాష్ట్రంలో 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ వర్చువల్గా శంకుస్థాపన
హైదరాబాద్ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 21 రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులకు ప్రధాని మోడీ ఆదివారం వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి రైల్వేస్టేషన్లో జరిగిన...
రైల్వే ప్రయాణికులకు శుభవార్త
కిషన్రెడ్డి చొరవతో వివిధ రైల్వే స్టేషన్లలో ఆగనున్న ముఖ్యమైన రైళ్లు
మనతెలంగాణ/ హైదరాబాద్ : సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు...