Home Search
విభజన చట్టం - search results
If you're not happy with the results, please do another search
సిబ్బంది మాత్రమే ప్రభుత్వంలోకి…యథాతథంగా ఆర్టీసి సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆర్టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూ పొందించిన బిల్లులో గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. రెండుసా ర్లు గవర్నర్ ఈ బిల్లుకు...
ఆర్టీసి బిల్లులోని ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్..
హైదరాబాద్: ఆర్టీసి బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వివరణ కోరారు. 1958 నుండి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి...
బిఆర్ఎస్ ఎంపిల ధర్నా
హైదరాబాద్ : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ ఎంపిలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్...
తెలంగాణ ప్రాజెక్ట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్ట్కు చెందిన ఒకటవ యూనిట్ నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర విభజన సందర్భంగా ఎన్టీపీసీ నుంచి 4వేల...
ఐటిలో మనమే పెద్దన్న
మనతెలంగాణ/హైదరాబాద్: ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటేశామని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి రంగంలో పురోగతి సాధించామని మంత్రి తెలిపారు. ఐటి సెక్టార్ పురోగతితో యువ త ఆలోచన...
పెరిగిన మెడికల్ సీట్లు
తెలంగాణ వైద్య విద్యారంగంలో శతాబ్ద కాలంలో జరగని ఒక అద్భుత పరిణామాన్ని ఇటీవల బిఆర్ఎస్ ప్రభుత్వం ఆవిష్కరించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్యవిద్యలో చోటు...
గవర్నర్ల తీరును నిరసిస్తాం
దేశంలో జరుగుతున్న అనేక సమస్యలపై రేపటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిఆర్ఎస్ పెద్ద ఎత్తున చర్చకు పట్టుబడుతుందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యు లు నామా...
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్: భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్, మరొకరికి దీనిపై మాట్లాడే హక్కులేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ న్యాయం చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో...
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ : భట్టి విక్రమార్క
హైదరాబాద్: ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని సిఎల్ పి నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్ విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసిందని భట్టి వెల్లడించారు. విభజన చట్టం...
రూ. 1350 కోట్లు విడుదల చేయండి
విభజన చట్టం ప్రకారం మూడేళ్ల బకాయిలు రావాల్సి ఉంది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు వినతిపత్రం
జిఎస్టి 50వ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి
ఐజిఎస్టి...
తెలంగాణపై బిజెపిది సవతి తల్లి ప్రేమ
విభజన హామీలపై స్పందించని మోడీ
కోచ్ ఫ్యాక్టరీ సాధనకై ఉద్యమాలు కొనసాగిస్తాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు
మన తెలంగాణ/హన్మకొండ టౌన్:- రాష్ట్ర విభజన హామీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
మా కోచ్ ఫ్యాక్టరీ మాగ్గావాలే!
మా కోచ్ ఫ్యాక్టరీ మాకు కావాలె అని ముక్తకంఠంతో కాజీపేట ప్రజలు నినదిస్తుంటే.. అదేం పట్టని కేంద్ర బిజెపి నాయకత్వం మాత్రం ప్రాధాన్యత లేని వ్యాగన్ పరిశ్రమకు నిన్న ప్రధాని మోడీ చేతుల...
ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా
హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు....
రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించేలా మోడీ ప్రసంగం
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో జరిగిన బిజెపి బహిరంగ సభలో మోడి మాట్లాడిన తీరు రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించినట్లు కనిపించిందని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఒక్క...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే: గుత్తా
మిర్యాలగూడ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు చేసిన...
నిండు బహిరంగ సభలో ఓటమి అంగీకరించిన మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో...
మోడీ ప్రసంగమంతా అబద్దాలతో సాగింది
వరంగల్కు వచ్చి గురువింద గింజ సామెత మాట్లాడటం హాస్యాస్పదం : తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే
నల్లగొండ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు...
మోడీ మాటలు.. గురువింద గింజ సామెత.. రెండూ ఒకటే
హైదరాబాద్: బిజెపి అంటే బిగ్గెస్ట్ జమ్లా పార్టీ అని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించారని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... వరంగల్ సభలో ప్రధాని...
బహిష్కరణ
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రకటించారు. ప్రధాని పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము హాజరుకావడం లేద...