Home Search
స్వచ్ఛంద సంస్థలు - search results
If you're not happy with the results, please do another search
పాముకాటు మరణాల తగ్గింపు లక్ష్యంగా జాతీయ ప్రణాళిక
న్యూఢిల్లీ : దేశంలో పాముకాటుతో సంభవించే మరణాలను, అంగవైకల్యం పొందే వారి సంఖ్యను 2030 నాటికి సగానికి సగం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ దేశ...
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....
మానవ హక్కులకు 75 ఏళ్లు
భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి. ఇవీ కులం, మతం, జాతి, లింగం, జాతీయత, భాషతో సంబం ధం లేకుండా అందరికీ సమానంగా కల్పించబడేటివి. పౌరులందరికీ నాణ్యమైన జీవితాన్ని...
తుపాను బాధితుల కోసం టివిఎస్ రూ.3 కోట్ల విరాళం
చెన్నై: మిచౌంగ్ తుపాను కారణంగా తమిళనాడు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. వారిని ఆదుకోవడానికి రాష్ట్రప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సైతం తమదైన రీతిలో వారిని...
ప్రతి ఒక్కరికీ టీకా అందజేయలేమా!
వైరస్ విపత్తు కల్లోలంతో ప్రపంచ మానవాళి ప్రాణ భయంతో సామాజిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యాక్సిన్ వేయించుకుంది. చికిత్స లేని భయంకర కోవిడ్ -19కు టీకాలే అంతిమ పరిష్కారమని నమ్మింది. అనేక ప్రాణాంతక రోగాలకు...
అవినీతి అంతానికి పౌర ప్రతిజ్ఞ
ప్రతి ఏడాది మాదిరి ఈ సంవత్సరం కూడా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్ విజిలెన్స్ కమిషన్) 30 అక్టోబర్ నుండి 5 నవంబర్ దాకా ఏడు రోజుల పాటు జాగరూకత అవగాహనా వారం...
ప్రభాకర్ రెడ్డిపై దాడికి నిరసనగా దుబ్బాక బంద్.. భారీగా మొహరించిన పోలీసులు
సిద్దిపేట: మెదక్ బీఆర్ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనకు నిరసనగా మంగళవారం దుబ్బాకలో బీఆర్ఎస్ బంద్ కు పిలిపునిచ్చారు. బంద్ పాటించాలని దుబ్బాకలో రాత్రి బీఆర్ఎస్ నాయకులు పోస్టర్లు అంటించారు....
ఇసి నిర్ణయాలు నిష్పాక్షికమేనా?
తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొంత మంది ఉన్నత స్థాయి అధికారులను వారి స్థానాల నుంచి తొలగించమని కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఇసి...
హెచ్1బి వీసా ప్రోగ్రాంలో కీలకమార్పు
వాషింగ్టన్: హెచ్1బి వీసా ప్రోగ్రామ్ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్ధమయింది. వీసా వ్యవస్థలో పారదర్శకత,లబ్ధిదారులకు న్యాయం చేయడం తదితర లక్షాలతో బైడెన్ ప్రభుత్వం ఈ కీలక మార్పులను...
హెచ్1 బి వీసా ప్రోగ్రామ్లో కీలక మార్పులు
వాషింగ్టన్: హెచ్1బి వీసా ప్రోగ్రామ్ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్ధమయింది. వీసా వ్యవస్థలో పారదర్శకత,లబ్ధిదారులకు న్యాయం చేయడం తదితర లక్షాలతో బైడెన్ ప్రభుత్వం ఈ కీలక మార్పులను...
అదానీ చట్టానికి అతీతుడా?
అదానీ బొగ్గు కుంభకోణం విషయం పైన ఒక ప్రఖ్యాత బ్రిటన్ పత్రిక ‘ఫైనాన్స్ టైమ్స్’ ప్రచురించిన కథనం చూస్తుంటే మన దేశంలోని ఏళ్ళ తరబడి చారిత్రిక ఘనత కలిగిన ప్రింట్ మీడియా మౌనం...
జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యత : రజత్కుమార్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో జీవ వైవిధ్య పరిరక్షణ, సామర్థ్య పెంపుదల, అవగాహన, పరిశోధనలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యావరణం, సైన్స్,టెక్నాలజీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ రజత్కుమార్ అన్నారు....
యాంకర్ల బహిష్కరణ మీడియాకు మచ్చ
ప్రజాస్వామ్య సౌధాన్ని నిలబెట్టేవి పార్లమెంటు, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, మీడియాఅనే నాలుగు మూలస్తంభాలు అని పెద్దలు చెబుతారు. అయితే ఈ వ్యాసంలో ‘మీడియా పాత్ర’ పై మాత్రమే కేంద్రీకరించి పరిశీలన చేద్దాము. మీడియా...
వెలుగులు ప్రసరిస్తున్న బస్తీబడి
‘Recent findings reveal that literate individuals tend to have higher earning potential, improved health outcomes, and greater civic engagement. Literacy is not merely a...
ఆడశిశువును బతకనిద్దాం
నేటి బాలలే రేపటి పౌరులు. బాలల పెంపకంపైననే వారి సంపూర్ణ శారీరక, మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుం ది. శిశు పోషణ వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. బాలల సమగ్రాభివృద్ధిలో తల్లిదండ్రుల...
నేర రాజకీయాలను అడ్డుకోవాలి
భారత ప్రజాస్వామ్యం నేరచరితుల చేతిలో బందీ అయింది. స్వచ్ఛమైన రాజకీయాలు, విలువలతో కూడిన సేవాతత్పరులు, అభివృద్ధి రాజకీయాలు కనుచూపు మేరలో కనిపించనిస్థితి నెలకొన్నది. దురాజకీయాల ఉధృతిలో ప్రజాస్వామ్యం అపహాస్యం కావడం ఆధునిక రాజకీయాల...
వరద నష్టాలకు విరుగుడు
నది ప్రవాహ మార్గాలు, హద్దులు (గట్లు) దాటి జలప్రవాహం నిలువరించలేకపోవడం వల్ల పరీవాహక ప్రాంతాలు మునిగిపోయే స్థితిని వరద అంటారు. భారత దేశంలో అనేక ప్రాంతాల్లో విభిన్న భౌగోళిక పరిస్థితులు శీతోష్ణస్థితులు వర్షపాతం...
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి
మధిర : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీకున రేపు తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బందుకు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ మధిర కమిటీ సంపూర్ణ మద్దతు...
బాల్య వివాహ నిషేద చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ : బాల్య వివాహాల నివారణ చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జూలై మాసంలో నిర్వహించే...
సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యం
సత్తుపల్లి : సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిత్తలూరి ప్రసాద్ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న...