Home Search
స్వచ్ఛంద సంస్థలు - search results
If you're not happy with the results, please do another search
వారి సహాయం అనిర్వచనీయమైనది: మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట:అమెరికాలో స్థిరపడిన తెలంగాణా వాసులు సూర్యపేట మెడికల్ కళాశాలకు అందిస్తున్న సేవలు అనిర్వచనియమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. అక్కడ ఉండి మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న...
వృద్ధికి ఆటంకం అధిక జనాభా
కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సదుపాయాలు సకాలంలో ప్రజలకు అందజేయలేకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనలాంటి దేశంలో...
సముద్రాలు కాలుష్య నిలయాలు!
సముద్రానికి, మనిషికి అవినాభావ సంబంధముంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. రవాణా మార్గాలు, సాధనాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో సముద్ర మార్గమే మనకు శరణ్యమయ్యింది. సముద్ర మార్గం ద్వారా నే...
కరోనా మాటున నిరంకుశత్వం
భారత దేశం ‘ఎన్నికల నిరంకుశత్వ’ స్థాయికి దిగజారిన్నట్లు స్వీడన్కు చెందిన వీ-డెమ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ తన తాజా నివేదికలో పేర్కొనడం మనందరికీ ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలులో...
నిమ్స్లో ‘వీల్ చైర్లకు’ రెక్కలు..
వందల సంఖ్యలో ఉన్నా కనిపించని వీల్ చైర్లు
నిత్యం నరకం చూస్తున్న రోగులు
ప్రతి విభాగంలో ఇదే పరిస్థితి
పంజాగుట్ట : వైద్యసేవల్లో మేటిగా నిలిచి, ఖ్యాతి గడించిన నిమ్స్ ఆసుపత్రి, అక్కడికి వెళితే అన్ని రోగాలు...
పోషకాహార భద్రతా కావాలి
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరువు, ఆకలి చావులు, పోషకాహారలోపం పెద్ద సవాళ్ళుగా నిలిచి, కోట్లాది అమాయక చిన్నారుల బతుకులు బలి కొంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు సమృద్ధిగా పండినా, విశ్వవ్యాప్తంగా 2...
మానవతావాది మదర్ థెరిసా
మదర్ థెరిసా అల్బేనియా దేశానికి చెందిన రోమన్ క్యాథలిక్ సన్యాసిని. 26 ఆగస్టు 1910న స్కోప్ట్ పట్టణంలో నికోలే, బోజక్షుహ్యూ దంపతులకు జన్మించారు. 12 ఏళ్ల వయస్సులోనే సామాజిక సేవ చేయాలని నిర్ణయం...
హరిత భావజాల విస్తృతి
ఉద్యమ సమయంలో తెలంగాణలో ఎక్కువగా వినిపించిన పదం భావజాల వ్యాప్తి. తెలంగాణ వెనుకబాటుకు కారణాలను విశ్లేషిస్తూ, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాన్ని వివిధ రూపాల్లో జనంలోకి తీసుకువెళ్లిన విధానమే తెలంగాణ భావజాల వ్యాప్తి....
శృంగారం ఒక విజ్ఞాన శాస్త్రం
డా. భారతి (సెక్సలాజిస్ట్& సైకోథెరపీస్ట్) గారు ‘గీతాంజలి’ అనే కలం పేరుతో స్త్రీల సమస్యలపై, స్త్రీలపై జరిగే లైంగిక హింసను తాను రాసిన హస్బెండ్ స్టిచ్ అనే పుస్తకం చదువుతుంటే కన్నీటి పర్యంతంకాని...
వైద్యులే ప్రాణ రక్షకులు
లాక్డౌన్తో దేశంలో వేల మంది నిరుద్యోగులయ్యారు. లక్షల కార్మికులకు, శ్రమ జీవులకు ఉపాధి లేకుండాపోయింది. ఉద్యోగులకు జీతం సగం కోత పడింది. సీనియర్ సిటిజన్లయిన పెన్షనర్లకు కూడా సగం పెన్షన్ కోత పడింది....
విద్యాహక్కు చట్టం అమలు ఏది?
పాఠశాలలకు వెళ్లాల్సిన బడి ఈడు పిల్లలు బడిలో చేరడం, చేరినవారు కొనసాగడం, వారందరూ ఆనందంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అనువైన, ప్రోత్సాహకరమైన ,స్వేచ్ఛాపూరిత వాతావరణం పాఠశాలల్లో కల్పించడానికి 13 ఏళ్ల క్రితం ఉచిత నిర్బంధ...
మోడీ ప్రభుత్వ నిరంకుశ ధోరణలకు వ్యతిరేకంగా మార్చి 23న నిరసన
నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి : వామపక్ష పార్టీల పిలుపు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వామపక్ష పార్టీల సమావేశం మార్చి 22న సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబి భవన్లో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర...
ధరణిపై త్వరలో శ్వేతపత్రం
రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ
ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం
ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
సిఎం పదవిపై ఆశ లేదు
విలేకరులతో రెవెన్యూ...
అమ్మభాషలోనే బోధన!
శిశువు మొదటిసారిగా తాను ఒక భాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి భాషణాన్ని అనుకరిస్తూ జీవితంలో మొట్టమొదటిసారిగా నేర్చుకున్న భాషే మాతృభాష....
ఉత్పత్తి చేసిన తేనె వైల్డ్ ఫ్లేవర్స్ను ఆవిష్కరించిన కొండా సురేఖ
మన తెలంగాణ / హైదరాబాద్ : అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్సిఆర్ఐ ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రంలో తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ...
231 మంది ఖైదీలకు విముక్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : వివిధ జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్...
జరిమానా కట్టలేని జైలు ఖైదీలు
గత ఏడాది ఏప్రిల్లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
పాముకాటు మరణాల తగ్గింపు లక్ష్యంగా జాతీయ ప్రణాళిక
న్యూఢిల్లీ : దేశంలో పాముకాటుతో సంభవించే మరణాలను, అంగవైకల్యం పొందే వారి సంఖ్యను 2030 నాటికి సగానికి సగం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈమేరకు తీసుకోవలసిన చర్యలను సూచిస్తూ దేశ...
ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న అవినీతి
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో అవినీతి ప్రధానమైంది. అవినీతి కనిపించని సమాజం లేదు. అవినీతి రహిత దేశం కరువు. నైతికత నలిగిపోతున్నది. నీతి నీరుగారిపోతున్నది. పారదర్శకత పలుచబడుతున్నది. మానవీయత మంటగలుస్తున్నది....