Home Search
హరికృష్ణ - search results
If you're not happy with the results, please do another search
పి.వి. సంస్కరణలు గొప్పవి
నల్గొండ: మాజీ ప్రధానమంత్రి దివంగత నేత పివి నరసింహారావు సంస్కరణలు గొప్పవని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడి అన్నారు. బుధవారం పి.వి జయంతి సందర్భగా నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి...
రైతు బాంధవుడు సిఎం కెసిఆర్
జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ
తొగుట: రైతు సంక్షేమమే ధ్యేయంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తూ చరిత్రలో నిలిచిపోయారని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. మండల కేంద్రమైన...
అక్రమ కట్టడాలపై అధికారులు చర్యలు తీసుకోవాలి
కొత్తగూడెం : పట్టణ పరిధిలోని మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ప్యూన్బస్తీలో అనుమతులులేకుండా బహుళ అంతస్థుల నిర్మాణం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
కంటి వెలుగును సద్వినియోగం చేసుకోండి
మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య దేవేందర్యాదవ్
కొత్తూరు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగును మున్సిపాలిటీలోని ప్రజలు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసు కోవాలని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యా దవ్...
అంబేడ్కర్ విగ్రహం నుండి అమర జ్యోతి వరకు అమర వీరుల సంస్మరణ ర్యాలీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం హైదరాబాద్లోని అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహం నుండి సచివాలయం వద్దనున్న అమరజ్యోతి వరకు అమర వీరుల సంస్కరణ ర్యాలీని ఘనంగా నిర్వహించారు....
చెట్లే మానవ మనుగడకు జీవనాధారం : ఎంఎల్ఎ సుధీర్రెడ్డి
ఎల్బీనగర్ : పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధి చేయడమే లక్షంగా ముఖ్యమంత్రి కెసిఆర్ హారితహారం కార్యక్రమానికి రూపకల్పన చేశారని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సహల్లో భాగంగా హారితోత్సవం...
అభివృద్ధి పథంలో తెలంగాణ
రాష్ట్ర అభివృద్ధికి సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి
ఇంటింటా మిషన్ భగీరథ నీళ్లు
దశాబ్ది ఉత్సవాల్లో ఎమ్మెల్యే మదన్రెడ్డి వెల్లడి
హత్నూర:సిఎం కెసిఆర్ భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చాలా దూరపు...
పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
తెలంగాణ అమరుల స్మారక చిహ్నం పనులను పరిశీలించిన మంత్రి వేముల
హైదరాబాద్ : తెలంగాణ అమరుల స్మారక చిహ్నం పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
మహిళా కమ్యూనిటీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ఆరూరి శంకుస్థాపన
హసన్పర్తి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలో రూ. 30 లక్షలు, ఆరెపల్లిలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న మహిళా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి...
రూ.12 లక్షల అక్రమ మద్యం పట్టివేత
ఐదుగురి రిమాండ్
ఘట్కేసర్: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు. ఘట్కేసర్ (నారపల్లి) ఎక్సైజ్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల...
క్రీడా పాఠశాల క్రీడాకారులకు మంత్రి అభినందన
హైదరాబాద్ : తెలంగాణ క్రీడా పాఠశాల కు చెందిన పలువురు క్రీడాకారులను రాష్ట్ర క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో...
మహిళల స్వావలంబన, సాధికారత కోసం కెసిఆర్ ఆవిరళ కృషి
ఎల్బీనగర్: మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఆవిరళ కృషి చేస్తున్నారని ఎల్బీనగర్ ఎంఎల్ఎ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చింతలకుంట ప్రల్లవి గార్డెన్స్లో తెలంగాణ మహిళా సంక్షేమ...
తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
సిఎస్ శాంతి కుమారి రానున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన మెదక్ కలెక్టర్ రాజర్షిషా
శివ్వంపేట: శివ్వంపేట మండలం శభాష్ పల్లి గ్రామానికి రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు తెలంగాణ పల్లె ప్రగతి...
జిల్లా మేలు జాతి దూడల ప్రదర్శనలో ఎమ్మెల్యే మదన్రెడ్డి
శివ్వంపేట: శివ్వంపేట మండలం గూడూరు గ్రామంలోరాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జిల్లా పశు గణనాభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలు జాతి దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ కా ర్యక్రమంలో ముఖ్యఅతిథిగా...
తెలంగాణ అమరవీరుల స్మృతివనం కార్యక్రమ నిర్వహణ, భద్రత ఏర్పాట్లను పరిశీలించిన సిఎస్
హైదరాబాద్: దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్న తెలంగాణ అమరవీరుల స్మృతివనం కార్యక్రమ నిర్వహణ, భద్రత ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
ఉప్పల్ భగాయత్ ప్రీ బిడ్ మీటింగ్ విజయవంతం
మూడో లే ఔట్లో అమ్మకానికి 63 ప్లాట్లు
మల్టీపర్పస్ జోన్ కింద అందుబాటులో చిన్న, పెద్ద ప్లాట్లు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఉప్పల్ భగాయత్ మూడో దశ 63 ప్లాట్ల...
తెలంగాణ వ్యవసాయ పథకాలు భేష్
పాండిచ్చేరి మంత్రి జై కుమార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసయారంగం కోసం అమలు చేస్తున్న పథకాలు ఎంతో బాగున్నాయని పాండిచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి జై కుమార్ వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా , వ్యవసాయరంగానికి...
అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు: కొడాలి నాని
అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టిఆర్ని పదవి నుంచి దించేసి శతజయంతి ఉత్సవాలు చేస్తే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్ముతారని కొడాలి నాని ప్రశ్నించారు. భారత రత్న ఇచ్చేంత గొప్ప...
తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతం
హైదరాబాద్: తెలంగాణ చారిత్రక వారసత్వం మహోన్నతమయ్యిందని, కోట్లాది సంవత్సరాల చరిత్రకు తెలంగాణ సాక్ష్యంగా నిలవడంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం చారిత్రక ఆనవాళ్లు...
ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్
హైదరాబాద్: కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి, దేశానికి బిఆర్ఎస్ అవసరం తదితర విషయాలను తెలియచెప్పడానికి ఎన్ఆర్ఐలు తమవంతు పాత్రను పోషించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ఆస్ట్రేలియాలో కెసిఆర్ క్రికెట్ కప్ టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను...