Home Search
వ్యక్తి దారుణ హత్య - search results
If you're not happy with the results, please do another search
యుపిలో దళిత మహిళపై హత్యాచారం..శరీరాన్ని ముక్కలుగా నరికిన దుండగులు
బంద: ఉత్తర్ ప్రదేశ్లో ఒక 40 ఏళ్ల దళితమహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమెను హతమార్చి శరీరాన్ని ముక్కలుగా నరికారు. ఇక్కడకు సమీపంలోని గిర్వాన్ గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు...
అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య..
సూరత్ : గుజరాత్లోని సూరత్లో ఓ కుటుంబం విషాదాంతం చెందింది. అప్పుల భారం కడతేర్చింది. శనివారం ఉదయం ఈ కుటుంబసభ్యులు ఏడుగురు వారి నివాసంలోనే మృతి చెంది ఉండగా కనుగొన్నారు. ఈ ఘటన...
రామన్న గూడెంలో కత్తిపీటతో వ్యక్తి హత్య
తుంగతుర్తి: సూర్యాపేట తుంగతుర్తి మండలం రామన్నగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి వివాదంలో హర్జా(49)ను భార్య, కుమారుడు కత్తిపీటతో దారుణంగా చంపేశారు. ఆస్తి వివాదంలో గత కొన్ని రోజులుగా వారి కుటుంబంలో...
కూకట్ పల్లిలో సెలూన్ యజమాని దారుణ హత్య..
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. కూకట్ పల్లి పరిధిలో ఓ సెలూన్ యజామాని అశోక్ ను కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య...
కోర్టు ఆవరణలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: నాంపల్లి కోర్టు భవనంపై నుంచి బుధవారం దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని మెహదీపట్నం సమీపంలోని ఫస్ట్ లాన్సర్లో నివాసముంటున్న మహ్మద్ సలీముద్దీన్గా గుర్తించారు. గంజాయి కేసులో సలీముద్దీన్...
అత్యాచారం కేసు పెట్టినందుకు జీవన సహచరి హత్య
పాల్ఘర్: తనతో సహజీవనం సాగిస్తున్న మహిళే తాను అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోపం పట్టలేక ఆమెను హతమార్చాడో 43 ఏళ్ల వ్యక్తి. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన...
మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్య..
రంగారెడ్డి: జిల్లాలోని మైలార్ దేవుపల్లిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 17ఏళ్ళ యువకుడిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి చంపారు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలోకి యువకుడిని తీసుకెళ్లిన దుండగులు...
ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్: భాగ్యనగరంలోని టప్పాచబుత్ర పరిధిలో ఓ వ్యక్తి ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నటరాజ్నగర్కు చెందిన మహమ్మద్ జావిద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు అనుమానిస్తున్నారు....
మణిపూర్ దారుణంపై ముర్ము మౌనం!
అపరిమిత ఆదివాసీ అనుకూల అర్హతలు కలిగిన ప్రథమ మహిళ ముర్ము మణిపూర్ మానవత్వ సమాధిని గురించి స్పందించలేదు. మణిపూర్ ప్రథమ మహిళ గవర్నర్ అనుసూయ ఉకి కిమ్మనలేదు. మోడీ మీద గాలి వీచినా...
రామన్నపేటలో దారుణహత్య
రామన్నపేట: యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం బోగారం నిదానపల్లిలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వెళ్తున్న మేస్త్రీని బండరాయితో కొట్టి చంపారు. రైతుల నుంచి కూలి డబ్బులు వసూలు...
మూసేవాలా హత్యకేసు.. మరో నిందితుడు భారత్కు
న్యూఢిల్లీ : ప్రముఖ పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకేసులో మరో కీలక నిందితుడిని భారత్కు తీసుకువచ్చారు. సచిన్ బిష్ణోయ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్...
మనోహరాబాద్లో వ్యక్తి హత్య
మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గండిపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. లక్ష్మీనారాయణ గౌడ్ను ఇటుకతో తలపై బంధువులు కొట్టి చంపారు. భూతగాదాలతో ఇరువర్గా లమధ్య గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి....
ఆస్తి కోసం మహిళ దారుణ హత్య..
హైదరాబాద్: కుమురం భీం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తి మహిళను దారుణంగా హత్య చేశాడు. జిల్లాలోని బెజ్జూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు పెద్దమ్మను కత్తితో గొంతు కోసి...
మణిపూర్లో వెలుగులోకి మరో దారుణం
మరో ఇద్దరు యువతులపై సామూహిక హత్యాచారం
నగ్న ఊరేగింపు ఘటనజరిగిన రోజే 40 కిలో మీటర్ల దూరంలో అమానుషం
ఇంఫాల్: మణిపూర్లో ఇద్దరు మహిళలపై అమానుష ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ...
కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుందని సోదరి తలనరికి…
బారాబంకీ: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం జరిగింది. కులం కాని వ్యక్తితో సంబంధం పెట్టుకుని లేచిపోయిందనే కోపంతో ఓ యువకుడు తన సోదరి తల తెగనరికి.. ఆ తలను చేతిలో పట్టుకుని తిరిగాడు. యూపీలోని...
బిటెక్ విద్యార్థి కిడ్నాప్..పెట్రోల్ పోసి హత్యాయత్నం
బెంగళూరు: దూరపు బంధువైన బాలికతో సంబంధం పెట్టుకున్నందుకు ఆ బాలిక ్బంధువులు ఒక 18 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి పెట్రోల్ తో గలబెట్టేందుకు ప్రయత్నించారు. 80 శాతం కాలిన గాయాలతో ఆ...
ఆస్ట్రేలియాలో పంజాబీ యువతి దారుణ హత్య
కాన్బెర్రా : ఆస్ట్రేలియాలో భారత్కు చెందిన 21 ఏండ్ల నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ను అత్యంత దారుణంగా హింసించి సజీవంగా పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని ఫిండ్లర్స్ రేంజెస్లో పంజాబ్కు చెందిన...
మహిళ దారుణ హత్య
కరీంనగర్ : ఆర్థిక లావాదేవీలు ఒక మహిళ ప్రాణాలు బలికొన్నాయి. కరీంనగర్ వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ భగత్నగర్లోని క్రిస్టల్ ప్లాజా అపార్టుమెంట్లో వివాహిత గుండా సరిత (35) దారుణ...
కర్ణాటకలో మరో పరువు హత్య
బెంగళూరు : కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు నొక్కి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు...
బోరబండలో దారుణం..
హైదరాబాద్ః నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సుల్తాన్ నగర్ శంకర్ లాల్ బస్తీలో ఓ వక్తి తన భార్యను కిరాతంగా హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...