Monday, May 13, 2024

ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని టప్పాచబుత్ర పరిధిలో ఓ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మర్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నటరాజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ జావిద్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు బంధువులు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: లవ్ జిహాద్ పేరిట దారుణం: ముంబైలో ముస్లిం యువకుడిపై దాడి(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News