Home Search
మృతదేహాల - search results
If you're not happy with the results, please do another search
సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
సిద్దిపేట: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న ఓ కారు.. రాజీవ్ రహదారి సమీపంలో రోడ్డు అవతలి వైపు వస్తున్న మరో కారును...
పాదచారుడిని ఢీకొట్టిన బైక్.. ఇద్దరు యువకులు దుర్మరణం
విజయనగరం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున భోగాపురం మండలంలోని అవ్వపేట బ్రిడ్జి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ బైక్ పాదచారుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైనుంచి పడిన...
నైజీరియా రిఫైనరీ పేలుడులో వంద మంది మృతి
ప్రాణాలు తీస్తున్న అక్రమ చమురు వ్యవహారం
అబూజా : నైజీరియా ఆగ్నేయ ప్రాంతంలో ఓ చమురు శుద్ధి కర్మాగారంలో పేలుడు జరిగి, కనీసం వంద మంది ఆహుతయ్యారు. ఇది ప్రమాదం కాదని విద్రోహ చర్యనే...
యుపిలో ఐదుగురి దారుణ హత్య
రెండేళ్ల బాలుడూ బలి, చంపి ఇంటికి మంటలు
ప్రయాగ్రాజ్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో రెండేళ్ల బాలుడు సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని ఎవరో దారుణంగా హతమార్చారు. ఈ భయానక ఘటన...
నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి
నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున శాలిగౌరారం మండలంలోని వంగమర్తి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన గుర్తు తెలియని ఓ వాహనం బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న...
కొత్తకోటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు చిన్నారులు మృతి
కొత్తకొట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కడకండ్ల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైకును కారు ఢీకొట్టింది. కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు....
బీబీనగర్ టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ టోల్ గేట్ సమీపంలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన బొలేరో కారు ఆగి ఉన్న లారీని...
మరియుపోల్లో మారణహోమం!
వెలుగులోకి సామూహిక సమాధులు
మరణాలు వేల సంఖ్యలో ఉండవచ్చంటున్న ఉక్రెయిన్ అధికారులు
జపోరిజియా( ఉక్రెయిన్): ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర శివారు పట్టణం బుచా తరహాలో దాదాపు పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న మరియుపోల్ నగరంలో...
కారును ఢీకొట్టిన బస్సు: ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరీ బజార్-రుద్రాపూర్ రోడ్డు ఎస్యువి కారు-బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు ఘటనాస్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు....
ఒఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ దగ్గర ఒఆర్ఆర్ పై ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఆగివున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో...
ఆ ఏడుగురే కారణం
కామారెడ్డి లాడ్జి గదిలో శనివారం తెల్లవారుజామున నిప్పంటించుకొని
సజీవ దహనమైన రామాయంపేటకు చెందిన తల్లీకొడుకుల మరణ వాంగ్మూలం
రామాయంపేట మున్సిపల్ చైర్మన్ గౌడ్, అప్పటి సిఐ నాగార్జున గౌడ్, బాలు, మార్కెట్
కమిటీ...
యుపిలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
ఇంట్లో లభించిన మృతదేహాలు
ప్రయాగ్రాజ్/లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తుల మృతదేహాలు వారి ఇంట్లో లభించాయి. మృతులలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. నవాబ్గంజ్ పోలీసు...
భర్త వేధింపులకు తల్లి, ఇద్దరు పిల్లలు బలి
ముగ్గురు పిల్లలతో చెరువులో దూకిన ఇల్లాలు, ఒక చిన్నారి సురక్షితం
మన తెలంగాణ/మేడ్చల్ : కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే నిత్యం అనుమానిస్తూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక ఓ గృహిణి పిల్లలతో సహా చెరువులోకి...
మేడ్చల్ లో విషాదం.. పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి
రాజబోల్లారం: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజబొల్లారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి కుటుంబ సమస్యలతో ముగ్గురు పిల్లలతో పాటు చెరువులో దూకింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతిచెందారు. గమనించిన...
జలియన్ వాలాబాగ్ దురాగతం
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయం లో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919...
గుజరాత్ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు… ఆరుగురి మృతి
అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రం లోని భారుచ్ జిల్లా లోని కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం సంభవించిన పేలుడులో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. అహ్మదాబాద్ నగరానికి 235 కిమీ దూరం లోని దహేజ్...
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో: ఇద్దరు మృతి
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బొలెరో ఉన్న ఇద్దరు స్పాట్ లో...
బైకును ఢీకొట్టిన టిప్పర్: ఇద్దరు యువకులు మృతి
భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుత్పిన టిప్పర్ బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను ...
ఎటు చూసినా శవాల గుట్టలే!
ఎటు చూసినా శవాల గుట్టలే!
కీవ్ సమీప బుచ్చా పట్టణంలో హృదయవిదారక దృశ్యాలు
300 మందిని సామూహిక సమాధిలో పూడ్చిపెట్టిన వైనం
వీధుల్లోనూ సాధారణ పౌరుల మృతదేహాలు
రష్యా ఉద్దేశపూర్వకంగా చేసిన మారణ కాండ ఇది: ఉక్రెయిన్
యుద్ధ నేరాల...
చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృతి
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో విషాదం నెలకొంది. తుమ్మెనాల చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు మృత్యువాత పడ్డారు. తుమ్మెనాల చెరువులో ఆదివారం ఉదయం ముగ్గురు ఈతకు వెళ్లారు....