Thursday, May 2, 2024
Home Search

మృతదేహాల - search results

If you're not happy with the results, please do another search

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...
Dead body

ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్

  భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని అకల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు...
Car Accident

కాలువలో పడిన కారు: ఇద్దరు జలసమాధి

  అమరావతి: కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జలసమాధి అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల...

విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి

  మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని కురివి మండలం సీరోలు గ్రామంలో మంగళవారం దంపతులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌కు గురై యువ దంపతులు మృతి...

సమతా, హాజీపూర్ తీర్పులు వాయిదా

  హైదరాబాద్ ః రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్, సమతా కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఈ రెండు కేసుల్లో న్యాయస్థానాలు నిందితులకు ఎలాంటి శిక్షలు విధిస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో...

బాస్కెట్‌బాల్ దిగ్గజం బ్రియాంట్ దుర్మరణం

  ప్రమాదంలో కూతురు గియానా కూడా మృతి శోక సంద్రంలో క్రీడాభిమానులు కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మణం చెందారు. ఈ దుర్ఘటనలో బ్రియాంట్ కూతురు గియానాతో సహా పలువురు...
Double Murder

డబుల్ మర్డర్ కలకలం

    ఢిల్లీ: తల్లి, తనయుడిని హత్య చేసిన సంఘటన ఉత్తర ఢిల్లీలోని జహంగీర్ పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పూజా (36) అనే మహిళ భర్త చనిపోవడంతో తన కుమారుడు హర్షాతో...
Murder

ముగ్గురిని బలిగొన్న అక్రమ సంబంధం

  భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భిలాయ్ ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ కేసు వెలుగులోకి వచ్చింది.  ఒక ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి, మహిళ  కాళ్లు, చేతులు తాళ్లతో కట్టి అనంతరం వారిపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. ...

దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి

భువనేశ్వర్: ఒడిశాలోని సంబల్‌పూర్‌ జిల్లా పారమానుపూర్‌ వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ రోడ్డుపక్కనున్న నాలుగు షాపుల్లోకి దూసుకెళ్లింది....
Auto Accident

ఆటోను ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి

  జక్రాన్‌పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్ క్రాస్ రోడ్డులో సోమవారం మధ్యాహ్నం ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

భార్యను ఏడు సార్లు కాల్చి తానూ…

  పాట్నా : ఓ భర్త తన భార్యను తుపాకితో ఏడు సార్లు కాల్చి అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం బీహార్‌లోని సీతామర్హి లో చోటుచేసుకుంది. చంద్రభూషణ్ పాండే క్విక్ రెస్పాన్స్...
Strangulate

కుటుంబంలో ఐదుగురిని గొంతు నులిమి చంపి… ఆపై ఆత్మహత్యాయత్నం

  పాట్నా: బిహార్ రాష్ట్రం ముంగర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురు సభ్యులను గొంతు నులిమి హత్య చేసిన అనంతరం భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో గ్రామస్థులు అతడిని...

ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి

కృష్ణా: ట్రాక్టర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12...

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు...
Pakistan

సరిహద్దులో యువకుడి హత్య… మొండెం నుంచి తలను వేరు చేసి….

    శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా సరిహద్దులో ఇద్దరు కశ్మీర్‌లను చంపి అనంతరం మొండెం నుంచి తలను వేరు చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాక్ సైన్యం మోర్టర్లతో దాడి చేయడంతో ఇద్దరు...
Car accident

చెట్టును ఢీకొట్టిన కారు… నలుగురు మృతి

  భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శరణ్‌కూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ గ్రామం శివారులో కారు అదుపు చెట్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనా...
Car Accident

కాలువలో పడిన కారు: ఆరుగురు మృతి

  అమరావతి: కల్వర్ట్‌ను ఢీకొట్టిన అనంతరం కాలువలోకి కారు దూసుకెళ్లిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి వంతెన వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం...
family suicide

భార్య, కుమార్తెతోసహా బంగారం వ్యాపారి ఆత్మహత్య

ఆగ్రా: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ సమీపంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపైన నిలిపి ఉన్న ఒక కారులో ఒక బంగారం వ్యాపారి, ఆయన భార్య, కుమార్తె మృతదేహాలు లభించాయి. కారులో నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు...
 3 Dead

కొత్త సంవత్సరం వేడుకల్లో విషాదం.. ముగ్గురు మృతి

  నెల్లూరు: కొత్త సంవత్సరం తమ జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ కోరుకుంటారు.. కానీ, జిల్లాలోని వాకాడు మండలంలో న్యూ ఇయర్ విషాదాన్ని నింపింది. తిరుపతి జీవకోనకు చెందిన కొందరు నూతన సంవత్సర వేడుకలు...
Head less Women Dead body

తల, కాళ్లు లేని మహిళ మొండెం లభ్యం….

  ముంబయి: తల, కాళ్లు లేని మహిళ మొండెం లభించిన సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని విద్య విహార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నవల్ గేట్ సమీపంలో తల లేని...

Latest News

Temperatures can reach 50 degrees during the months

మేలో మంటలే!