Monday, April 29, 2024
Home Search

మృతదేహాల - search results

If you're not happy with the results, please do another search

బైక్ ను ఢీకొట్టిన కారు: దంపతులు మృతి

    ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్వి చక్రవాహనాన్ని కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వాహనదారుల సమాచారం...
Car accident

చెరువులో పడిన కారు…. ముగ్గురు మృతి

  భోపాల్: మధ్య ప్రదేశ్ లోని భిండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి గౌరీ చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ...
indian-army

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో టెర్రరిస్టులు-భద్రతాదళాలకు మధ్య బుధవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసు కున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్ లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు...
Students drowned in lake

అన్నారంలో దారుణం.. ఈతకు వెళ్ళి ముగ్గురు విద్యార్థులు మృతి

మన తెలంగాణ /గుమ్మడిదల: ఈత సరదా వారి ప్రాణాలను తీసింది. పాఠశాల అనంతరం ఇంటికి కాకుండా చెరువుకు వెళ్లి ఈత కొడదాం అనే నిర్ణయం వారి కుటుంబాలకు తీరని వేదనను మిగిల్చింది. వివరాలలోకి...
Woman killed in road accident At Film Nagar

ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

కాన్పూర్: ఆగ్రా - లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై కారు - బస్సు ఢీకొని సంభవించిన ఘోర రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే...
Road Accident

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం… ఏడుగురు సజీవదహనం

    లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో ఆదివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ఉన్నావోలోని బంగర్మౌ ప్రాంతంలో ట్రక్కు వ్యాను ఢీకొనడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు...

రక్షించడానికి వెళ్లి జలసమాధి

  కృష్ణా : తమతో వచ్చిన ఆడపిల్లలను రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు యువకులు జలసమాధి అయ్యారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం వాసునగర్ కర్నాటక సరిహద్దులోని కృష్ణానదిలో తోటు చేసుకుంది. ఇందుకు...

తల్లి అంత్యక్రియలకు వెళ్తూ కొడుకు-కోడలు మృతి

వరంగల్ అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలకు బయలుదేరిన కొడుకు ఆదివారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. యాపల్ గూడలో శనివారం రాత్రి అనారోగ్యంతో రమణమ్మ మృతిచెందింది. తల్లి అంత్యక్రియలకు...

ఆటో- బస్సు ఢీ : ఇద్దరు మృతి

  నవాబ్‌పేట : ఆటో-బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండల పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నవాబ్‌పేట మండల...

చెరువులో మునిగి తండ్రీకొడుకు మృతి

  ఖమ్మం : చెరువులో మునిగి తండ్రీకొడుకు చనిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గంపెళ్ళగూడెంలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం ... గంపెళ్ళగూడెం గ్రామానికి చెందిన పిప్పల్ల...

అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం…

  ఆస్తి కోసం హైదరాబాద్‌లో వదిన, ఆమె తల్లి, మునగాలలో బీమా సొమ్ము కోసం బాబాయి హత్య మునగాల/చాంద్రాయణగుట్ట : ఆస్తులను దక్కించుకునేందుకు ఓ వ్యక్తి తన వదిన, ఆమె తల్లిని, బీమా మొత్తాన్ని దక్కించుకునేందుకు...
Bus Accident

బైక్ ను ఢీకొట్టిన లారీ: ఇద్దరు యువకుల మృతి

  మన తెలంగాణ / బాలానగర్:  ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయత్నిస్తున్నారు. తాము ఉద్యోగం అన్వేషించేందుకు శంషాబాద్ వెళ్తామని తమ ఇంట్లో చెప్పి ఆ స్నేహితులు ద్విచక్ర వాహనంపై ఇంటి...
murder

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం…

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం జరిగింది. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్లకుంట బస్తీలోని ఓ ఇంట్లో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి తన భార్యతో పాటు అత్తను...
accident

పాల ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

నెల్లూరు: జిల్లాలోని తడ మండలం పన్నంగాడు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగిఉన్న పాల ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే...
accident

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 9మంది మృతి

జైపూర్: రాజస్థాన్ భిల్వారా జిల్లాలో సోమవారం రాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. భిల్వారా జిల్లా లో పెళ్లికి...
Accident

యుపిలో ఘోర రోడ్డుప్రమాదం.. 13మంది మృతి

బోపాల్: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదమూడు మంది మృతిచెందగా... మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ప్రమాదం...

లారీ – టూరిస్ట్‌ బస్సు ఢీ: ఇద్దరు మృతి

భువనేశ్వర్‌: ఒడిశాలోని భద్రక్‌ జిల్లా బారిక్‌పూర్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. లారీ, టూరిస్ట్‌ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందగా... మరో 30 మందికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను...
Accident

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

ఫిరంగిపురం: గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలం రూపూడి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన ఓ టాటా ఏస్ వాహనం ప్యాసింజర్ ఆటోను ఢీకొట్టింది. ఈ...

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

గంగాధర: కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర కురిక్వాల గ్రామం మధ్య రహదారిపై శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ గ్రానైట్‌ లారీ అదుపుతప్పి ప్రయాణికులతో వెళ్తున్న టాటాఏస్‌ వాహనాన్ని...
Dead body

ఒకే కుటుంబంలో నలుగురు హత్య?… భర్త పరార్

  భోపాల్: ఒకే కుటుంబంలో నలుగురు అనుమానాస్పదంగా చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్‌లోని అకల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లక్ష్మి బాయ్, ఆమె కూతుళ్లు ముగ్గురు విగతజీవులై కనిపించడంతో స్థానికులు పోలీసులకు...

Latest News