Home Search
పరిరక్షణ - search results
If you're not happy with the results, please do another search
జీవ వైవిధ్యంతోనే మానవాళి మనుగడ ప్రపంచ అటవీ దినోత్సవం శుభాకాంక్షలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవివైవిధ్యాన్ని కాపాడటం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సోమవారం ప్రపంచ అటవీ...
18 ఏళ్లు పైబడ్డ వారికీ బూస్టర్ డోస్లు?
వేరియంట్ల దశలో కేంద్రం యోచన
న్యూఢిల్లీ : దేశంలోని యువతకు కరోనా బూస్టర్ డోస్లు త్వరలోనే అందనున్నాయి. 18 సంవత్సరాలు పైబడ్డ వారందరికీ ఈ మూడో లేదా బూస్టర్ టీకా పడేలా ఏర్పాట్లు చేయాల్సిన...
కశ్మీర్ నుంచి ఇకపై సిఆర్పిఎఫ్ వాపసు
బలగాల సేవకు హోం మంత్రి ప్రశంస
న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలలో ఇక వచ్చే అతి కొద్ది సంవత్సరాలలో కేంద్రీయ రిజర్వ్ పోలీసు దళాలు (సిఆర్పిఎఫ్) అవసరం ఉండదని కేంద్ర...
యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం..
హైదరాబాద్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్ గోల్డ్ డిపోజిషన్ (ఎన్టీజీడీ) టెక్నాలజీ పరంగా...
అమెరికా ఆదుకోవాలి
దిగ్బంధంలో దయనీయస్థితి, నో ఫ్లై జోన్ ప్రకటించాలి, ప్రతిక్షణం 9/11నాటి
దుస్థితి అనుభవిస్తున్నాం: అమెరికా కాంగ్రెస్కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ విజ్ఞప్తి
కీవ్/ వాషింగ్టన్ : రష్యా దళాల అతిక్రమణ ఆక్రమణం చివరికి తమ...
విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా..
ముఖచిత్రం మారుస్తోన్న ఫేస్బుక్
విషం చిమ్ముతోన్న సోషల్ మీడియా
ఎన్నికలు, ప్రజాస్వామ్యం హైజాక్
అధికార పార్టీకే కొమ్ముతో సొమ్ము
భావజాలంపై దాడితో అరాచకం
లోక్సభలో సోనియా ఘాటు ప్రసంగం
నియంత్రణ లేకుంటే పెనుముప్పే
న్యూఢిల్లీ: దేశంలోని ఎన్నికల...
గోదావరిపై మా ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేవరకు నదుల లింకుకు నో
రాష్ట్రానికి నిర్దిష్టమైన కేటాయింపులు జరిపేవరకూ
గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి అంగీకరించం
శాసనసభలో స్పష్టం చేసిన మంత్రి హరీశ్రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చేంత వరకూ,...
బిజెపి, ఆప్!
పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి....
తాజ్ మహల్ నిర్వహణలో భారీ అవినీతి
యుపిలో సిబిఐ కేసు
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్లోని తాజ్ మహల్, లక్నోలోని రిసిడెన్సీతోసహా అనేక చారిత్రాత్మక ప్రదేశాలలోని ఉద్యానవనాల పరిరక్షణలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు సిబిఐ కేసు నమోదు చేసింది. ఒక ప్రైవేట్...
మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
మహిళా విశ్వవిద్యాలయం ప్రకటించినందుకు సిఎంకు ధన్యవాదాలు
న్యూట్రిషియన్, హైజెనిక్ కిట్స్ ఇవ్వడం చారిత్రాత్మకం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సత్యవతిరాథోడ్
హైదరాబాద్ : మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం...
మహిళల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాం: ఎర్రబెల్లి
హన్మకొండ: జిల్లాలోని అంబేద్కర్ భవన్ లో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయో వృద్ధుల శాఖ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా...
వనితా… నీకు వందనం
మన తెలంగాణ /సిటీ బ్యూరో: సమాజంలో సగ భా గంగా ఉన్న మహిళ అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ప్రతి వ్యక్తి విజయంలో కీలక పాత్ర పోషిస్తొంది. ఓచేతి తో ఇంటిని, మరోచేతితో...
నదుల పునరుద్ధరణ
అదే లక్షంగా పనిచేస్తున్న సిఎం కెసిఆర్ మూసీ నీళ్లు తాగించి చూపుతాం
మూసీ పునరుద్ధరణ పనులకు ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసిన సిఎం కెసిఆర్
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ సాగునీరు ప్రాజెక్టు...
నగర యువత సంఘ సేవాలో పాల్గొనాలి: అదనపు కలెక్టర్
హైదరాబాద్: యువత చెడు మార్గాలలో నడవకుండా సన్మామార్గంలో నడవాలని, స్కిల్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్రావు సూచించారు. గురువారం నెహ్రూ యువ కేంద్ర ఆద్వర్యంలో జిల్లా యువ...
‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటడు రాజ్ కుమార్..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ఇండియా చాలెంజ్'లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో సినీ నటుడు రాజ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్...
చార్మినార్ రక్షణ చర్యలకే తవ్వకాలు
హైదరాబాద్ : భాగ్యనగర చరిత్రకు ప్రతిబింబమైన చార్మినార్ రక్షణ చర్యల్లో భాగంగా ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీశాయి. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం తీసిన గోతుల్లో...
‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న అమిత్ తివారి..
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో సినీ నటుడు అమిత్ తివారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారి...
అన్నదాతల ఆక్రందనలు
దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
నగరంలో మరో రెండు సి అండ్ డి ప్లాంట్ల ఏర్పాటుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు
మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్లో మరో రెండు నిర్మాణ వ్యర్థాల రిసైక్లింగ్ ప్లాంట్లు రానున్నాయి. నగరంలో నిర్మాణ, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలు అదే స్థాయిలో వెలువడుతుండడంతో అదనంగా మరో...
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి తెలిపారు. సింగరేణి జోలికి...