Saturday, May 11, 2024
Home Search

పరిరక్షణ - search results

If you're not happy with the results, please do another search
Actor Rajkumar plant saplings in Jubilee Hills Park

‘గ్రీన్ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న నటడు రాజ్ కుమార్..

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 'గ్రీన్ఇండియా చాలెంజ్'లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో సినీ నటుడు రాజ్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్...
Excavation for Charminar defenses:Archaeology officials

చార్మినార్ రక్షణ చర్యలకే తవ్వకాలు

హైదరాబాద్ : భాగ్యనగర చరిత్రకు ప్రతిబింబమైన చార్మినార్ రక్షణ చర్యల్లో భాగంగా ఆర్కియాలజీ అధికారులు చేపట్టిన చర్యలు వివాదానికి దారి తీశాయి. చార్మినార్ అంతర్భాగంలో ఎలక్ట్రికల్ కండక్టర్ల ఏర్పాటు కోసం తీసిన గోతుల్లో...
 Actor Amit Tiwari plant saplings in Jubilee Hills

‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో పాల్గొన్న అమిత్ తివారి..

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్కులో సినీ నటుడు అమిత్ తివారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారి...

అన్నదాతల ఆక్రందనలు

దేశ ప్రజల ఆకలి దీర్చే అన్నదాతలు రైతులు. మనిషి కనీసావసరాల్లో అతి ప్రధానమైన ఆహార పదార్ధాలను పండించే సృష్టికర్తలు, అజాత శత్రువులైన ఈ రైతులు అలిగితే దేశం ఆకలి మంటలతో అల్లాడి పోవాల్సిందే....
GHMC plans to set up two more C and D plants in city

నగరంలో మరో రెండు సి అండ్ డి ప్లాంట్ల ఏర్పాటుకు జిహెచ్‌ఎంసి ప్రణాళికలు

  మనతెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్‌లో మరో రెండు నిర్మాణ వ్యర్థాల రిసైక్లింగ్ ప్లాంట్లు రానున్నాయి. నగరంలో నిర్మాణ, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలు అదే స్థాయిలో వెలువడుతుండడంతో అదనంగా మరో...

కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాసిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంత్రి కెటిఆర్ లేఖ రాశారు. సింగరేణికి బొగ్గు గనులు నేరుగా కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర చేస్తోందని మంత్రి తెలిపారు. సింగరేణి జోలికి...
People are getting threatening phone calls: Akhilesh Yadav

ప్రజలకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయి: అఖిలేశ్

ఆగ్రా(యూపి): తన పార్టీకి ఓటేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న బెదిరింపు ఫోన్‌కాల్స్ ప్రజలకు వస్తున్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆదివారం ఆరోపించారు. అలాంటి బెదిరింపు కాల్స్‌ను రికార్డు చేస్తే దాని...
Gutta Jwala couple participated in Green India Challenge

ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలి

  మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని జిహెచ్‌ఎంసి పార్కులో ఆదివారం మొక్కలు నాటారు. ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల,...
Roll Rida who planted plants

ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: రోల్ రైడా

  రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన పార్క్‌లో తెలుగు ర్యాపర్ రోల్ రైడా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రోల్ రైడా మాట్లాడుతూ...

బాధ్యతా రహిత బడ్జెట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు పార్లమెంటుకు సమర్పించిన 2022-23 సంవత్సర బడ్జెట్ దేశ జనాభాలో 75 శాతానికి పైగా వున్న సాధారణ ప్రజానీకానికి, ఎస్‌టి, ఎస్‌సి, బిసి వర్గాలకు,...
147 percent greenary decadal growth in Hyderabad

హరితహారం.. సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దం

మన తెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం పరిఢవిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షలకు నిలువుటద్దంగా హరితహరం నిలుస్తోంది. పచ్చదనంతో పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలన్న ఆయన ఆకాంక్షకు ప్రతిబింబంగా హరితహారం దినదిన ప్రవర్థనమానమైంది. రాష్ట్రమంతా పచ్చదనంతో కలకలాడుతోంది. ఇందుకు...

దశ, దిశాలేని కేంద్ర బడ్జెట్: మంత్రి తలసాని

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ దశ, దిశా లేనిదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలకు నిరాశ ను మిగిల్చిందని ఆయన...
Radhika and Sai Kumar plant saplings

‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొన్న రాధిక, సాయికుమార్..

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయికుమార్...
All set for Medaram Jatara

1100 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం

మేడారంలో చాలాచోట్ల శాశ్వత నిర్మాణాలు చేపట్టాం వనదేవతల జాతరకు అన్ని ఏర్పాట్లు మంత్రులు ఇంద్రకరణ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సిఎస్, డిజిపితో కలిసి పరిశీలన మనతెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం...
Dimple Hayati planted trees

మొక్కలు నాటిన సినీ నటి డింపుల్ హాయతి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటిన సినీ నటి డింపుల్ హాయతి మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండిచయా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో సినీ నటి డింపుల్...
Doctor babu planted tree in green india challenge

మొక్కలు నాటిన డాక్టర్ బాబు

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్కులో కార్తీకదీపం సీరియల్ ఫేం నటుడు నిరుపమ్(డాక్టర్ బాబు) మొక్కలు నాటాడు. ఈ సందర్భంగా...
Actress jyothi planted trees in Green India challenge

మొక్కలు నాటిన సినీ నటి జ్యోతి

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్ లో సినీ నటి జ్యోతి మొక్కలు నాటారు.   ఈ సందర్భంగా జ్యోతి...
Governor Tamilisai Greets People on 73rd Republic Day

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య భారతదేశ సార్వభౌమత్వాన్ని గర్వంగా జరుపుకునే రోజు గణతంత్ర దినోత్సవమని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో భారత రాజ్యాంగాన్ని...
Indian Police Medals for SCR Railway Defense Force officers

ఇద్దరు రైల్వే రక్షక దళం అధికారులకు ఇండియన్ పోలీస్ పతకాలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఇద్దరు రైల్వే రక్షకదళం అధికా రులకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ పతకాలు లభించాయి. సికింద్రాబాద్ పోస్టు ఇన్‌స్పెక్టర్ ఉడుగు.నరసింహతో...

వాతావరణ మార్పులపై అధ్యయనం అవసరం: మంత్రి అల్లోల

మనతెలంగాణ/హైదరాబాద్: సమతుల్య వాతావరణం.. మార్పులకు సంబంధించి ఖచ్ఛితమైన సమాచారం ఇచ్చేలా ఈపిటిఆర్‌ఐ పరిశోధనలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం అర్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ...

Latest News