Home Search
కాంగ్రెస్ - search results
If you're not happy with the results, please do another search
మునుగోడు ముస్తాబు
పెద్ద సంఖ్యలో జన సమీకరణ
గులాబీమయమైన మునుగోడు
రెయిన్ ఫ్రూఫ్తో సభా వేదిక
హాజరు సిఎం కెసిఆర్
ప్రజా దీవెనకు సర్వం సిద్ధం
మన తెలంగాణ/మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో శనివారం జరగబోయే ప్రజాదీవెన సభకు ఆ...
కర్నాటకలో సిఎం వెల రూ 2500 కోట్లు
ఓ సీనియర్ నేత తాజా ఆఫర్ ?
బెంగళూరు : బిజెపి అధికారంలో ఉన్న కర్నాటకలో ముఖ్యమంత్రి పదవి రూ 2,500 కోట్ల ధర పలుకుతోంది. బిజెపి ఢిల్లీ అధిష్టానం తీరు తెన్నులతో పరిస్థితి...
టిఎంసి నేతలను ప్రజలు చెప్పులతో కొడతారు
బిజెపి ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ కౌంటర్
కోల్కత: తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సౌగత రాయ్ను రాష్ట్ర వ్యాప్తంగా చెప్పులతో కొట్టే రోజు వస్తుందంటూ బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు...
గాడ్సే, సావర్కర్ ఫోటోలతో హిందూ మహాసభ ఫ్లెక్సీ
తొలగించిన కార్పొరేషన్ అధికారులు
మంగళూరు: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియచేసేందుకు స్థానిక హిందూ మహాసభ నాయకుడు ఒకరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. ఆ ఫ్లెక్సీపై మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే,...
మునుగోడులో ఎవరెవరు తలపడతారు?
నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో పట్టుసాధించేందుకు, గెలిచేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ(బిజెపి), కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. కులం ఇక్కడ నిర్ణయాత్మక పాత్రను పోషించగలదని భావిస్తున్నారు. మునుగోడులో ఎక్కువ వరకు...
టార్గెట్ ఠాగూర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ టార్గెట్గా కొందరు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుత అనైక్య పరిస్థితికి మాణికం ఠాగూర్, పిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డిలే కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు....
నేతాజీ అస్థికలకు డిఎన్ఎ పరీక్ష జరగాల్సిందే
త్వరలో భారత ప్రభుత్వాన్ని కలుస్త్తా
నేతాజీ కుమార్తె అనిత బోస్ వెల్లడి
కోల్కత: జపాన్లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ సుభాష్ చంద్రబోసు అస్థికలకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించడం కోసం త్వరలోనే తాను భారత, జపాన్...
మునుగోడుపై మోహరింపు
మన తెలంగాణ/హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికపై మూడు ప్రధాన పార్టీలు మరింత దూకుడును పెంచాయి. ఎన్నికల ప్రచార పర్వాన్ని మరింత ముమ్మరం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ బహిరంగ...
రేవంత్ రెడ్డి ఏజెంట్గా మాణికం ఠాగూర్
రేవంత్ రెడ్డి ఏజెంట్గా మాణికం ఠాగూర్
మర్రి శశిధర రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్.. షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం...
ఉచిత హామీలు కురిపించిన వారంతా ఎన్నికల్లో గెలవట్లేదు కదా ?
ఉచితాలపై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
సూచనల కోసం కమిటీ ఏర్పాటుకు యోచన
తదుపరి విచారణ ఆగస్టు 28 కి వాయిదా
న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏం వస్తాయి.....
కేంద్రం విధానం గుజరాత్కు వర్తించదా?
అత్యాచార దోషులను వదిలిపెట్టరాదని స్పష్టం చేసిన కేంద్రం
అయినా బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులను విడిచిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రధాని మోడీ చెప్పిన ‘నారీశక్తి’ బలోపేతం ఇదేనా?
మండిపడుతున్న విపక్షాలు
అహ్మదాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను...
నితీష్ క్యాబినెట్లో 31 మందికి చోటు
నితీష్ చేతుల్లోనే హోం, ఆర్జేడికి సింహభాగం, తేజ్ ప్రతాప్కూ అవకాశం
పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ క్యాబినెట్లో 31 మంది మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరికి శాఖలు కేటాయించారు. నితీష్కుమార్...
బీహార్ లో తేజస్వి యాదవ్ అన్నకు కూడా మంత్రి పదవి!
పాట్నా: బీహార్ లో కొత్త మంత్రి వర్గం పగ్గాలు చేపట్టింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ యాదవ్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ తమ మంత్రి వర్గాన్ని విస్తరించారు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో మంగళవారం...
ప్రధాని నీతి చంద్రిక
‘భారత దేశం ప్రజాస్వామ్య జన్మస్థలం. మన భిన్నత్వమే మన బలం, భిన్న వర్గాల ప్రజలను కలిపి ఉంచుతున్న దేశభక్తే ఇండియాను దృఢంగా వుంచుతున్నది. ఇండియా సదాశయ సంపన్న దేశం, ఇక్కడ మార్పులు సంఘ...
ప్రగతియుత భారత్కు పంచప్రాణాలు
మరో పాతికేళ్లు అత్యంత కీలకం స్వతంత్ర శతాబ్ది
కోసం నవ సంకల్పం 2047 నాటికి అభివృద్ధి
చెందిన దేశంగా అవతరించాలి వికసిత భారతం,
బానిసత్వ భావాల నిర్మూలన, వారసత్వాన్ని
పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత...
స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారు: సోనియా గాంధీ
వక్రీకరించడాన్ని వ్యతిరేకిస్తున్నాం
సమర యోధుల త్యాగాలపై శీతకన్ను
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ
న్యూఢిల్లీ: స్వతంత్ర వజ్రోత్సవాల వేళ స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాలను విస్మరిస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. స్వాతంత్యం దినోత్సవం సందర్భంగా ఆమె...
దేశంలో మతతత్వ శక్తులు చిచ్చు పెడుతున్నారు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి...
ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేసిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రజలందరూ 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు రాజ్ఘాట్ చేరుకున్న మోడీ...
మునుగోడు కాక
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక టెన్షన్ నెలకొంది. ఈ ఉపఎన్నిక కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఈ నియోజకవర్గానికి...
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనలో నెహ్రూకు చోటివ్వ లేదు: సిద్దరామయ్య ధ్వజం
బెంగళూరు/న్యూఢిల్లీ: స్వాతంత్య్ర పోరాట యోధులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వ పత్రికా అడ్వర్టైజ్మెంట్లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను చేర్చకపోవడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. బిజెపి చర్య దయనీయంగా వ్యాఖ్యానించింది. మాజీ ముఖ్యమంత్రి...