Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
కాళేశ్వరం సాకారంతో..నిజాంసాగర్ నిండుకుండ
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశామని సిఎం కెసిఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శించే వారి నోళ్లు మూయించే విధంగా వేసవిలోనూ మత్తడిపారే విధంగా గోదావరి జలాలను పల్లెలకు...
అందరికీ అవకాశం రాదు..
కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్...
బాన్సువాడకు రూ.50కోట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్..
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50కోట్లు ప్రకటించారు. బుధవారం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవంలో సిఎం కెసిఆర్...
కాళేశ్వరంతో ఎడారిగా మారిన నిజాంసాగర్ కు జీవం పోశాం: కెసిఆర్
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎడారిగా మారిన నిజాంసాగర్ ఆయకట్టుకు జీవం పోశాం
గోదావరి జలాలను పల్లెలకు తరలిస్తున్నాం
సమైక్య రాష్ట్రంలో సింగూరు నీళ్లను కోల్పోయాం
సమైక్య పాలనలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి....
తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర...
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సిఎం కెసిఆర్ దంపతులు
బాన్సువాడ: తెలంగాణ తిరుమలగా ప్రసిద్ది గాంచిన తెలంగాణ తిరుమల దేవస్థానం 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దంపతులు బుధవారం పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండలం తిమ్మాపూర్...
కొండగట్టులో చోరీకి పాల్పడ్డ అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్ట్
జగిత్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగల ముఠా అని, ఏడుగురి సభ్యుల ముఠాలో ముగ్గురు పట్టుబడినట్లు జిల్లా ఎస్పి భాస్కర్ తెలిపారు. బుధవారం...
స్వర్ణ శోభితం యాదగిరి క్షేత్రం
యాదగిరిగుట్ట క్షేత్రం అనంతకోటి స్వర్ణకాంతులీనుతున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మే క్షేత్రపురం స్వర్ణ లోగిళ్ళలో ధగధగలాడుతుంది. అశేష భక్తజనాన్ని కనువిందుచేస్తున్నాయి. లక్ష్మీదేవి...
యాదాద్రి ఆలయానికి యువరాణి ఎస్రా బంగారు ఆభరణాల విరాళం
హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రంజా మాజీ భార్య ఎస్రా యువరాణి రూ. 5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా...
యాదాద్రిలో బ్రహ్మోత్సవ అలంకార సేవల వైభవం
మనతెలంగాణ/యాదాద్రి : జగత్ రక్షణకు భగవానుడు దాల్చిన ఆవతార రూపములలో యాదాద్రి బ్రహ్మోత్సవాలలో శ్రీలక్ష్మీనరసింహుడు లోక కల్యాణార్ధం దర్శనమిస్తున్న అలంకార సేవల వైభవం కనుల పండుగా సాగుతున్నాయి. యాదాద్రి ఆలయ పునఃనిర్మాణం తరవుతా...
అంతర్జాతీయ వేదికపై రామ్ చరణ్… ఆ ఘనత అందుకున్న ఏకైక హీరోగా రికార్డ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళి ఐదు రోజులు అవుతుంది. అక్కడ అడుగు పెట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు ఆయన చాలా బిజీ బిజీగా ఉన్నారు. వరుస కార్యక్రమాల్లో...
‘ది క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్’లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ చేరింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన నటన లెజెండరీ హాలీవుడ్ దర్శక నిర్మాత నుంచి విమర్శకులు ప్రేక్షకుల వరకు...
మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారణం లవ్ జిహాదే: బండి సంజయ్
న్యూస్ డెస్క్: వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి లవ్ జిహాదే కారణమంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ సంచలన ఆరోపణ చేశారు. శుక్రవారం కరీంనగర్లోని మహాశక్తి...
కుషాయిగూడలో దేవాలయంలో దొంగతనం… వాచ్ మెన్ దాడిలో దొంగ మృతి
కుషాయిగూడ: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కుషాయిగూడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో దుండగులు చోరీకి యత్నించాడు. దుండగుడు ఆలయంలో అలజడి చేయడంతో వాచ్ మెన్ గమనించాడు. దొంగను...
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
మనతెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రం ఆధ్యాత్మిక నిలయం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ వేడకలకు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారము అత్యంత వైభవంగా ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహుని...
తల్లిదండ్రులకు నటుడు ధనుష్ ఖరీదైన కానుక
న్యూస్డెస్క్: తమిళ సూపర్స్టార్ ధనుష్ తన తల్లిదండ్రులకు ఒక అపురూపమైన కానుకను అందచేశారు. రూ. 20 కోట్ల విలువైన ఒక విలాసవంతమైన భవనాన్ని తన తండ్రి కస్తూరిరాజా, తల్లి విజయలక్ష్మికి ఫిబ్రవరి 17న...
రేపటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు
మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది క్షేత్రం యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం అ నంతరం తొలి సారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. నూతన ఆలయంలో...
హరహర శంభో
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కి టకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద శివుడిని దర్శించుకోవడానికి పె ద్దసంఖ్యలో...
కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
శివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
కొమురవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి పురస్కరించుకొని భక్తులు స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
చంద్రుడికో హరిత పోగు!
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం పునర్ నిర్మించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు నమ్మినబంటైన ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎం...