Home Search
రాజీనామా - search results
If you're not happy with the results, please do another search
నేడు ఓరుగల్లులో ‘నిరుద్యోగ మార్చ్’..
హైదరాబాద్: నిరుద్యోగుల బాధలను, ప్రభుత్వ వైఫల్యాలను ‘నిరుద్యోగ మార్చ్’ వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ కోరారు. గురువారం ఆయన మాట్లాడుతూ ఈ...
అంబేడ్కర్ ఉద్యమం, సంస్కృతి
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నగరంలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన ఆ మహనీయుడి భారీ విగ్రహాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
కమలానికి కొత్త తలనొప్పి
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో అసమ్మతి సెగ రాజేసింది. అవినీతి ఆరోపణలు, అసంతృప్తిని తగ్గించుకునేందుకు పార్టీ చేపట్టిన ప్రక్షాళన తిరుగుబాటును లేవనెత్తిం ది. టికెట్లపై...
బిజెపిలో చేరిన ఏలేటి మహేశ్వర్రెడ్డి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఎఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరారు. గురువారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏలేటి...
ఖర్గే వద్దే తేల్చుకుంటా.. షోకాజ్ నోటీసులపై మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై ఎఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిసి తేల్చుకుంటానని కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పిసిసి నుండి షోకాజ్ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. బుధవారం ఆయన...
కర్ణాటక కాంగ్రెస్లో ఉత్సాహం!
అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి...
‘ఉక్కు’ బంధం ఏనాటిదో…
మనతెలంగాణ/హైదరాబాద్ : విశాఖ ఉక్కు తో తెలంగాణకు ఉన్న బంధం ఈనాటిది కాదు. అప్పట్లో తెలుగు సోదరులు ‘విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు‘ అని నినదిస్తే, దానిలో తెలంగాణ ప్రజలు గొంతు కలిపారు....
రూ.20 వేల కోట్ల లెక్క ఇదిగో
న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది....
బిజెపిలో చేరి నా కుమారుడు తప్పుచేశాడు: ఎకె ఆంటోని
న్యూస్డెస్క్: భారతీయ జనతా పార్టీలో చేరాలని తన కుమారుడుఅనిల్ కె ఆంటోని తీసుకున్న నిర్ణయం తనను తీవ్రంగా బాధించిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని తెలిపారు....
కాంగ్రెస్తోనే ఉమ్మడి ఎపి విడిపోయింది: కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: 1952 నుంచి మాది కాంగ్రెస్ కుటుంబమని, కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కిరణ్ కుమార్ బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా...
బిజెపిలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: ఉమ్మడి ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో తన అనుచరులతో కలిసి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కాషాయ...
బిజెపిలో చేరనున్న మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి
ఢిల్లీ: ఉమ్మడి ఎపి మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిలో చేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కిరణ్ కుమార్ బిజెపిలో చేరనున్నారు. ఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డి చేరనున్నారు....
కర్ణాటక ఎన్నికలు: రెండో జాబితాను ప్రకటించిన కాంగ్రెస్..
బెంగళూర్: మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ 124 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను గత నెల విడుదల చేయగా, ఇప్పుడు గురువారం 42 మంది అభ్యర్థులతో రెండో జాబితా...
బిజెపిలో చేరిన ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎకె ఆంటోని కుమారుడు అనిల్ కె ఆంటోని గురువారం కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, వి మురళీధరన్ సమక్షంలో బిజెపిలో చేరారు. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్...
పీసీసీ ఇవ్వనప్పుడే పార్టీ మారేవాడిని: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు వస్తున్న వార్తలను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం ఖండించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో తాను ఇటీవల...
రాజ్యాంగ రచన: అంబేడ్కర్
అవి బాబాసాహెబ్ తన చివరి రచన ‘Buddha and his Dhamma’ రాస్తున్న రోజులు... ఆ సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ ఢిల్లీలోని అలీపూర్ రోడ్లోని 26 నెం. బంగళాలో నివాసం వుంటుండేవారు. ఒక...
మోడీ సిబిఐని ఏమన్నారో తెలుసా!
‘యువత ముందు నిలుచొని చెబుతున్నాను, ఢిల్లీలో ని ప్రభుత్వం సిబిఐని చూపి మమ్మల్ని భయపెట్టలేదు’, ‘సిబిఐ మీద దేశం విశ్వాసం కోల్పోయింది’, ‘సిబిఐకి భయపడని వారిలో నేను ఒకడిని’, ‘మీరు ఏమైనా చేసుకోండి,...
నిజామాబాద్లో పసుపు బోర్డులు
నిజామాబాద్ : నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని వాగ్దా నం చేసిన ఎంపి అర్వింద్ ఈ విషయంలో మో సం చేశారని పేర్కొంటూ ‘పసుపు బోర్డు..ఇది...
పసుపు బోర్డుకు పంగనామంపై రైతులు కన్నెర్ర
నిజామాబాద్ వ్యాప్తంగా వెలసిన ఫ్లెక్సీలు
పసుపు బోర్డు... ఇది మా ఎంపిగారు తెచ్చిన పసుపు బోర్డు’ అని వినూత్న తీరిలో నిరసన
జిల్లా వ్యాప్తంగా పసుపు రంగు ఫ్లెక్సీలు వేసి ఇదే మా ఎంపీ తెచ్చిన...
త్రిపుర అసెంబ్లీలో బిజెపి ఎంఎల్ఎ బూతు లీల..
అగర్తలా : త్రిపుర అసెంబ్లీలో ఓ వైపు రాష్ట్ర బడ్జెట్పై తీవ్రస్థాయి చర్చ జరుగుతూ ఉండగా బిజెపి ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన సెల్ఫోన్లో పొందుపర్చుకున్న నీలి నగ్నచిత్రాలను చూస్తు గడిపారు....