Home Search
అమృత్సర్ - search results
If you're not happy with the results, please do another search
282 అస్థిపంజరాలు లభ్యం
వీరంతా తొలి స్వాతంత్య్ర సంగ్రామ వీరులు
చండీగఢ్ : పంజాబ్లోని అమృత్సర్ వద్ద జరిపిన తవ్వకాలలో 282 మంది భారతీయ జవాన్ల అస్థ్తిపంజరాలు దొరికాయి. 1857 నాటి చారిత్రక భారత ప్రప్రధమ స్వాతంత్ర...
డ్రోన్ నుంచి 10 కిలోల హెరాయిన్ స్వాధీనం
చండీగఢ్: పాకిస్తాన్ నుంచి హెరాయిన్ను తీసుకువస్తున్న ఒక డ్రోన్ను పంజాబ్లోని అమృత్సర్ సమీపాన సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ సిబ్బంది కూల్చివేశారు. డ్రోన్ నుంచి తొమ్మిది ప్యాకెట్ల హెరాయిన్ను స్వాధీనం చేసుకుని సీమాంతర డ్రగ్స్ స్మగ్లింగ్ను...
పంజాబ్లో పట్టుబడ్డ క్రిమినల్
అమృత్సర్: నేర చరితగల ఓ వ్యక్తిని శనివారం పంజాబ్లోని ఎస్ఎఎస్ నగర్ జిల్లా ఖరర్లో పోలీసులు పట్టుకున్నారు. అతడి దగ్గర నుంచి మూడు పిస్తోళ్లు, 10 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. యూరొప్లోని వ్యక్తులు...
పాక్ నుంచి వస్తున్న చైనా డ్రోన్ ను కూల్చివేసిన బిఎస్ఎఫ్
అమృత్సర్(పంజాబ్): పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశిస్తున్న చైనా తయారీ డ్రోన్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లు కూల్చివేశారు. పంజాబ్ రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చైనా డ్రోన్ ను తెల్లవారుజామున కూల్చివేసినట్లు బిఎస్ఎఫ్...
పంజాబ్లోని పటియాలాలో ఘర్షణలు
అమృత్సర్: పంజాబ్కు చెందిన పటియాలలో కాళీ దేవి మందిరం వద్ద రెండు వర్గాలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శివసేన, ఖలిస్థాన్ మద్దతుదార్ల మధ్య ఈ ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు రువ్వుకోవడం, కత్తులు ఝళిపించడం...
వైష్ణోదేవి దర్శనానికి ఐ.ఆర్.సి.టి.సి ప్రత్యేక ప్యాకేజ్
మనల తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుండి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి కాట్రా వెళ్ళాలనుకునే భక్తులకు, పర్యాటకులకు ఐ.ఆర్.సి.టి.సి ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల ట్రిప్ను అందిస్తోంది. రైలు మార్గం ద్వారా భక్తులను ఈ...
నేడు కొందరికి ఉగాది…స్వర్ణాలయానికి పోటెత్తిన సిక్కు భక్తులు!
అమృత్సర్: బైశాకి సందర్భంగా సిక్కు భక్తులు అమృత్సర్లోని స్వర్ణదేవాలయానికి పోటెత్తారు. ఈ రోజు (ఏప్రిల్ 14) కేవలం సిక్కులకే నూతన సంవత్సరం కాదు. తమిళులకు, సింహళులకు కూడా నూతన సంవత్సరాది. తమిళులకు ఈ...
జలియన్ వాలాబాగ్ దురాగతం
జలియన్ వాలాబాగ్ దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయం లో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్ వాలాబాగ్ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్సర్ పట్టణంలో ఒక తోట. ఏప్రిల్ 13, 1919...
పంజాబ్ ఎంఎల్ఏలకు ఒకేసారికి మాత్రమే పింఛను: మాన్
అమృత్సర్: పంజాబ్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అనేకసార్లు గెలిచినప్పటికీ దాంతో సంబంధం లేకుండా ఒకే సారికి మాత్రమే పెన్షన్ పొందుతారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. ఎమ్మెల్యేల కుటుంబాలకు ఇచ్చే అలవెన్సుల్లో...
పంజాబ్ ముఖ్యమంత్రి తొలి నిర్ణయం: 25వేల మందికి ఉద్యోగాలు
అమృత్సర్: పంజాబ్లోని భగవంత్ మాన్ ప్రభుత్వం మొత్తం 25వేల ప్రభుత్వ ఉద్యోగాల ప్రతిపాదనను తన తొలి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది. ఆ 25 వేల ఉద్యోగాల్లో 10వేల ఖాళీలు పంజాబ్ పోలీస్ శాఖవి...
ఆపరేషన్ సోనియా ఆరంభం.. పిసిసి నేతగా సిద్ధూ రాజీనామా
చండీగఢ్: పంజాబ్ పిసిసి అధ్యక్షులు నవ్జోత్ సింగ్ సిద్ధూ తమ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం సిద్ధూ...
ఇద్దరు పాక్ జాతీయుల్ని పట్టుకున్న భద్రతా బలగాలు
అమృత్సర్ : భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం అనుమానాస్పద పాక్ జాతీయులిద్దర్ని భారత్ భద్రతాబలగాలు పట్టుకున్నాయి. వారిని సోదా చేసి 2.76 కిలోల బరువున్న నిషేధిత వస్తువులను, ఇతర పరికరాలను స్వాధీనం...
ఊడ్చే పని మానుకోబోనన్న ముఖ్యమంత్రి తల్లి !
అమృత్సర్: ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీని 37,558 ఓట్ల తేడాతో ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి లబ్ సింగ్ ఉగోకే తల్లి బల్దేవ్ కౌర్ ఇప్పటికీ...
గోల్డెన్ టెంపుల్ను సందర్శించిన కేజ్రీవాల్, భగ్వంత్ మాన్
అమృత్సర్: ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కొత్తగా ఎన్నికయిన పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ స్వర్ణ మందిరాన్ని(గోల్డెన్ టెంపుల్)...
మట్టికరచిన ఇద్దరు సిఎంలు, ముగ్గురు మాజీలు
మరెందరో దిగ్గజాలకూ తప్పని పరాజయం
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పలువురు రాజకీయ దిగ్గజాలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. వారిలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులలు, ముగ్గ్గురు మాజీ సిఎంలే కాకుండా...
నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా!
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్ ఘోర...
జవాన్ల క్యాంపులో కాల్పులు.. ఐదుగురు మృతి
న్యూఢిల్లీ/అమృత్సర్: పంజాబ్ అమృత్సర్లోని ఫోర్స్ క్యాంపుపై వారి సహోద్యోగి కాల్పులు జరపడంతో కనీసం ఐదుగురు సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) సిబ్బంది ఆదివారం మరణించారని అధికారులు తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఫ్రంట్లో అట్టారీ-వాఘా...
పంజాబ్లో 63% పోలింగ్.. ప్రశాంతం
63 శాతానికి పైగా పోలింగ్
ఓటేసిన ప్రధాన పార్టీల నేతలు
తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న అవిభక్త సోదరులు
చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీకి ఆదివారం జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 63 శాతానికి పైగా...
సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తన గృహంలో సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి...
సిఎం అభ్యర్థి ప్రకటన వేళ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు
అమృత్సర్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ రేపో మాపో ప్రకటించనున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బలహీనమైన...