Home Search
అమృత్సర్ - search results
If you're not happy with the results, please do another search
పాక్లోకి ప్రవేశించిన పశువుల కాపరికి 13 ఏళ్ల తర్వాత విముక్తి..
అమృత్సర్: పొరపాటున పాకిస్థాన్లోకి ప్రవేశించిన గుజరాత్ పశువుల కాపరిని పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత విడుదల చేసింది. ఇస్మాయిల్ సమా(60) అనే వ్యక్తి 2008లో తన పశువులను మేపుకుంటూ సరిహద్దు దాటి పాకిస్థాన్లోకి...
21 మంది యుకె ప్రయాణికుల్లో కరోనా
ఢిల్లీ, అమృత్సర్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై ఏర్పోర్టుల్లో వెలుగు చూసిన కేసులు
రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తం
తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: బ్రిటన్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచ...
అమరీందర్, సిద్ధూ విందు భేటీ
వ్యవసాయ క్షేత్రంలో ఆటవిడుపు
చండీగఢ్ : పంజాబ్ సిఎం అమరీందర్ సింగ్, మాజీ మంత్రి నవ్జోత్ సింగ్ సిద్ధూ మధ్య బుధవారం విందు భేటీ జరిగింది. ఈ నేతల మధ్య చాలా కాలంగా సరైన...
పంజాబ్లో రైతుల ”రైలు రోకో” ఆందోళన ప్రారంభం
అనేక చోట్ల రైలు పట్టాలపై రైతుల బైఠాయింపు
3 రోజుల పాటు రైలు సర్వీసులు రద్దు
చండీగఢ్/న్యూఢిల్లీ: కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్లో రైతులు తమ మూడు రోజుల ''రైలు రోకో'' నిరసనను...
చీకటి పర్యాటక స్థలాలు
హిట్లర్ నరమేధానికి జాతి ప్రక్షాళన ప్రధాన కార ణం. ఇది నేటి భారతంలో దాపురించింది. కోటలు, యుద్ధ భూములు, శ్మశాన వాటికలు, కారాగారాలు, సహజ/మానవ కల్పిత విపత్తు ప్రదేశాలు, మానవ మారణ హోమాల...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...
చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య
ఛండీగఢ్: ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... జగ్రూప్ సింగ్(24) అనే దివ్యాంగుడు, రజ్వీందర్ కౌర్ (19) అనే అమ్మాయి ప్రేమించుకున్నారు....
పాక్ నుంచి భారత్ చేరుకున్న ఐదుగురు దౌత్య అధికారులు
అట్టారీ(అమృత్సర్): పాకిస్థాన్లోని భారత రాయబార కార్యాలయంలో పని చేసే ఐదుగురు అధికారులు సోమవారం స్వదేశంచేరుకున్నారు. అట్టారీవాఘా సరిహద్దు వరకు వారు కారులో ప్రయాణించి భారత్లోకి ప్రవేశించారు. సరిహద్దులోని చెక్పోస్ట్ వద్దే వారికి థర్మల్...
“భయం” కరోనా
ఒక్క రోజే కొత్తగా 2441 కేసులు ఇప్పటిదాకా ఇదే అత్యధికం 38,000కు చేరువైన మొత్తం కేసులు మరో 71మంది వైరస్కు బలి మొత్తం మరణాల సంఖ్య 1,223 వెయ్యికి పైగా కేసులున్న రాష్ట్రాలు...
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)తో పద్మశ్రీ అవార్డు గ్రహీత నిర్మల్ సింగ్ ఖల్సా(62) కన్నుమూశారు. గరునానక్ దేవ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించినట్లు వైద్యులు తెలిపారు. పంజాబ్ లోని అమృత్సర్...
పంజాబ్లో బాణాసంచ పేలుడు: 15 మంది దుర్మరణం?
అమృత్సర్ : పంజాబ్లోని తరన్తరన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడు ఘటనలో 15 మందికి పైగా మృతి చెందారు. ఒక మతపరమైన వేడుక ఊరేగింపులో పొరపాటు పలువురిని బలిగొంది. జిల్లాలోని పాహూ గ్రామానికి...