Wednesday, May 8, 2024
Home Search

ఆత్మహత్యల - search results

If you're not happy with the results, please do another search
Student suicide in Kota hostel room

కోట హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

కోట (రాజస్థాన్) : ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ జిల్లాకు చెందిన మొహ్మద్ జైద్ (19) అనే విద్యార్థి కోట హాస్టల్ గదిలో మంగళవారం రాత్రి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కోట...

మనసు లోపలి నుండి వచ్చిన మాటలు

పాత్రికేయ వ్యాసాలు రాయడం కత్తిమీది సామే. ఎందుకంటే దానికి instant ness అవసరం. పూర్వాధ్యయనం ఉన్న రచయితలే ఇలాంటి ఆర్టికల్స్ కు న్యాయం చేయగలుగుతారు. సందర్భాన్ని బట్టి ఒక అంశం మీద తక్షణం...
The government should support the manual workers who are losing their jobs

ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్‌ఎ కూనంనేని

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు...
What about your guarantees?

మీ హామీల మాటేమిటి?

మన తెలంగాణ/హైదరాబాద్: వంద మీటర్ల లోపల పార్టీని బొంద పెట్టే సంగతి తర్వాత చూ సుకుందాం గానీ వంద రోజుల్లో నెరవెరుస్తామ న్న హామీలను అమలు చేసే అంశంపైన దృష్టి పె ట్టాలని...
Ours is agriculture

మాది అగ్రికల్చర్

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలన్నదే నా స్వప్నం మన తెలంగాణ/హైదరాబాద్ :  ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశాల్లో హాజరుకావడానికి స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తేవాలనే...

కోచింగ్ సెంటర్లలో 16 ఏళ్ల లోపు వారిని చేర్చుకోవద్దు

న్యూఢిల్లీ : దేశం లోని వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలు, ఉద్యోగార్హత పరీక్షల కోసం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలకు విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యార్థుల ఆత్మహత్యలు నివారించడంతోపాటు వారికి...

ఎస్‌ఆర్ యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య

హసన్‌పర్తి: మండలంలోని ఎస్‌ఆర్ యూనివర్సిటీలో అగ్చికల్చర్ రెండో సంవత్సరం చదువుతున్న దీప్తి రాథోడ్ అనే విద్యార్థిని హాస్టల్‌లో ఉరి వేసుకొని మృతిచెందింది. హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ ఎస్‌ఆర్ యూనివర్సిటీలో బీఎస్సీ...
A defamation suit will be filed against Tinmar Mallanna

తీన్మార్ మల్లన్నపై పరువు నష్టం దావా వేస్తా

తన సతీమణి నీలిమకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం దొంగతనంగా ఉద్యోగం ఇచ్చినట్లు తీన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజావాణి తీన్మార్ మల్లన్న అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయి, కానీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు బిఆర్‌ఎస్...
Chandrababu Reveals Reason Behind TDP Joining NDA

హైదరాబాద్ లో వెలుగులు… అమరావతి వెలవెల: చంద్రబాబు

హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోతోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కిపోయిందని, కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఆయన విమర్శించారు. తిరువూరులో...

రైతుల బలవన్మరణాలకు కారణాలు

దేశంలో కార్పొరేట్ సంస్థల అధిపతులు ప్రపంచ ధనవంతులజాబితాలో స్థానం పొందితే, దేశానికి అన్నంపెట్టే రైతులు మాత్రం ఆత్మహత్యల జాబితాలోకి చేరుతున్నారు. ఈ జాబితా నిరంతరం పెరుగుతూ వుండి ప్రజాతంత్రవాదులు, రైతాంగ ప్రయోజనాలు కోరుకునే...
Karnataka Minister sensational comments on farmers

రైతులపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ అన్నదాతలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. రైతులను  అవమానించేవిధంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శివానంద పాటిల్ ఒక బహిరంగ సభలో...
CM Revanth Reddy suffering from Fever

28 నుంచి ప్రజా పాలన

జనవరి 6 వరకు గ్యారెంటీలకు గ్రామసభల్లో దరఖాస్తులు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికం మొదటి గ్రామంలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు రెండో గ్రామంలో మధ్యాహ్నం 2 గంటల...
We will intensify the farmers' movements in the country

దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం

హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య అఖిల భారత కిసాన్ సభ వెల్లడి మనతెలంగాణ /హైదరాబాద్:  దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
The first discussion was...fussy

తొలి చర్చ…రచ్చరచ్చ

సై అంటే సై గవర్నర్ ప్రసంగంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం.. చరిత్రను తవ్విపోసుకున్న పార్టీలు బిఆర్‌ఎస్ గొప్పలు గప్పాలే మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై...
The state is not bankrupt - the bankrupt politics being done

అసత్యాలు… అభూత కల్పనలు

రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు! గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది అసెంబ్లీలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై బిఆర్‌ఎస్...

ప్రజాస్వామ్యం ఖూనీ

ప్రతిపక్షం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు... శాసనసభ మీడియా పాయింట్‌లో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ హరీశ్ రావు వ్యాఖ్య మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని...
Harish Rao Press meet In Telangana Assembly

కాంగ్రెసోళ్లు సభలో అన్ని అబద్ధాలే చెప్పిండ్రు: హరీశ్ రావు

హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్ధాలు చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
CM Revanth Reddy Spech at telangana assembly

కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చు: రేవంత్

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి తెలిపారు....
MLA KTR Speech in Telangana Assembly 2023

గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతున్నాం: కెటిఆర్

గవర్నర్ ప్రసంగం పూర్తి అసత్యంగా, తప్పుల తడకగా ఉందని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా...

పిల్లలపై పెనుభారం

ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని...

Latest News