Sunday, May 19, 2024
Home Search

ఆత్మహత్యల - search results

If you're not happy with the results, please do another search
inter

ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు

మార్చి 4 నుంచి 18 వరకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు 9,65,839 మంది విద్యార్థులు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...
Farmer attempt suicide

ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

మన తెలంగాణ/పెంట్లవెల్లి: మండల కేంద్రానికి చెందిన కురువ నాగన్న ఎంఆర్ఓ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానానికి పాల్పడ్డాడు. కార్యాలయం ముందు ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తనకు 658 సర్వే...

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కర్త

  దార్శనికుడు, పేదల సేవకుడు ‘కలలుకనండి, ఆ కలలు నిజం చేసుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి” అని చెప్పటానికంటే ముందునుంచే అనేక కలలనుకన్నాం. “అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమందెంత దూరం” అంటూ దాశరథి పాటను వూరూరా పాడుకుంటూ...
Marriage

పెళ్లి బరాత్ లో నుంచి వరుడు అదృశ్యం…. చెట్టుకు ఉరేసుకున్నాడు….

  లక్నో: వివాహం జరిగిన తరువాత బరాత్‌లో నుంచి అదృశ్యమైన పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దుశ్యంత్ గిరి(22) అనే...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్

హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...

కరువుపై జలఖడ్గం

  రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి ఇక నుంచి రెండు పంటలు కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...

Latest News