Saturday, April 27, 2024
Home Search

ఆత్మహత్యల - search results

If you're not happy with the results, please do another search

అడవిలో శవాలై వేలాడిన యువజంట

  అనంతగిరిలో విషాదం నెల క్రితమే ఆత్మహత్య లోతుగా దర్యాప్తు చేస్తున్నాం : ఎస్‌పి నారాయణ మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : అనంతగిరి అడవిలో ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి...

మేడిగడ్డలో మీటనొక్కితే.. తెలంగాణ సాగరమే

  జల త"రంగనాయకం" ప్రారంభోత్సవంలో కెటిఆర్ రంగనాయక్ సాగర్‌కు నీటివిడుదల చేసిన కెటిఆర్, హరీష్‌రావు త్వరలోనే కోటి ఎకరాల మాగాణి సిఎం కెసిఆర్ ఆలోచన, మార్గదర్శకత్వంలో హరీశ్‌రావుది కీలక పాత్ర దేశంలోనే అగ్రశేణి రాష్ట్రంగా నిలువనున్న తెలంగాణ...

ఆలోచించకుండానే లాక్‌డౌన్ ప్రకటించారు

  వలసకూలీల పరిస్థితి దారుణంగా ఉంది సొంత ఇళ్లకు చేరుకోలేని దీనస్థితిలో ఉన్నారు కేంద్రంపై విమర్శలు గుప్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మనతెలంగాణ/హైదరాబాద్ : లాక్‌డౌన్‌ను ప్రకటించే ముందు ప్రధాని మోదీ ఏమాత్రం ఆలోచించలేదని ఎంఐఎం అధినేత...

తెలంగాణ వచ్చినప్పుడు, ఇప్పుడు అంతే సంతోషం: హరీష్ రావు

  సిద్దిపేట: ఆనాడు తెలంగాణ ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషంగా ఉందో... ఇప్పుడు కూడా అంతే సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు...

కెటిఆర్ పంచ్‌కు నా ముక్కు వాచిపోయింది

  ట్విట్టర్‌లో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి కెటిఆర్ పంచ్‌కి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముక్కు వాచిపోయిందట. వర్మ శుక్రవారం మద్యాన్ని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. లాక్‌డౌన్ తర్వాత...

క్రైం ‘డౌన్’

  హత్యలు, అత్యాచారాలు నిల్ ఆత్మహత్యలు 3, రోడ్డు ప్రమాదాలు 2 సైబర్ క్రైం 1, లైంగిక వేధింపులు 1 లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు 5 వేలు సోషల్ మీడియాపై 10కేసులు నమోదు మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్...
Anand raj

ఆ విలన్ తమ్ముడు ఆత్మహత్య… వెలుగులోకి కొత్త కోణం

  చెన్నై: విలన్ ఆనంద్ రాజు సోదరుడు కనకసబై ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కనకసబై చిట్టీల వ్యాపారం, వడ్డీ వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు తొలుత భావించారు....

ఆరేళ్లలో అద్భుత ప్రగతి

  ఉద్యమ సారథి సిఎం కావడం రాష్ట్రానికి కలిసి వచ్చిన అదృష్టం కెసిఆర్ నాయకత్వంలో ప్రణాళికాబద్ధ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం, త్వరలోనే 57 ఏళ్లకు పెన్షన్, అవినీతి నిర్మూలన లక్షంగా కొత్త రెవిన్యూ చట్టం,...
inter

ఇంటర్ పరీక్షలకు 1,339 కేంద్రాలు

మార్చి 4 నుంచి 18 వరకు నేటి నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు 9,65,839 మంది విద్యార్థులు విద్యాశాఖ స్పెషల్ సిఎస్ చిత్రారామచంద్రన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 4 నుంచి 18వ తేదీ వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు...
Farmer attempt suicide

ఎంఆర్ఓ కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

మన తెలంగాణ/పెంట్లవెల్లి: మండల కేంద్రానికి చెందిన కురువ నాగన్న ఎంఆర్ఓ కార్యాలయం ముందు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానానికి పాల్పడ్డాడు. కార్యాలయం ముందు ఉన్న కొంతమంది వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. తనకు 658 సర్వే...

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కర్త

  దార్శనికుడు, పేదల సేవకుడు ‘కలలుకనండి, ఆ కలలు నిజం చేసుకోవటానికి లక్ష్యాలను నిర్దేశించుకోండి” అని చెప్పటానికంటే ముందునుంచే అనేక కలలనుకన్నాం. “అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగమందెంత దూరం” అంటూ దాశరథి పాటను వూరూరా పాడుకుంటూ...
Marriage

పెళ్లి బరాత్ లో నుంచి వరుడు అదృశ్యం…. చెట్టుకు ఉరేసుకున్నాడు….

  లక్నో: వివాహం జరిగిన తరువాత బరాత్‌లో నుంచి అదృశ్యమైన పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... దుశ్యంత్ గిరి(22) అనే...
CAA

కుట్రపూరిత చట్టం సిఎఎ!

  మన దేశంలో పౌరసత్వ చట్టం ఆర్టికల్ 11 ద్వారా పౌరసత్వాన్ని ఇచ్చే అధికారం, వెనక్కు తీసుకోనే అధికారం పార్లమెంటుకుంది. 1950 నుండి 1987 వరకు ఇక్కడ పుట్టిన వారందరూ భారత పౌరులే. 1987...

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్

హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన...

దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది

  హైదరాబాద్: దేశంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటేల్ వెల్లడించారు. ఆదివారం గోల్కొండ హోటల్ నందు కిసాన్ కాంగ్రెస్, మహారాష్ట్ర ఎఐసిసి ఇన్‌చార్జ్ సంపత్‌కుమార్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు...

ఓటు అడిగే హక్కు మాకే ఉంది

  కెసిఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు నాకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చాం, ఇంకా రుణం తీర్చుకుంటా గోదావరి జలాలు తీసుకొచ్చాం మూడేళ్లలో రైలు వస్తుంది 32 వార్డుల్లో బలహీనవర్గాలను నిలబెట్టాం అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం కెసిఆర్...

కరువుపై జలఖడ్గం

  రాష్ట్రాన్ని చూసి దుర్భిక్షం భయపడాలి ఇక నుంచి రెండు పంటలు కోటి 25లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం ఆనాడు 1000 అడుగులు బోరు వేసినా నీరురాక జమ్మికుంట భిక్షపతి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యలు పరిష్కారం కాదని కలెక్టర్లు...

Latest News