Tuesday, May 7, 2024
Home Search

ఉత్తరప్రదేశ్‌ - search results

If you're not happy with the results, please do another search

పెరుగుతున్న వరకట్న మరణాలు

యుగాలు గడిచే కొద్దీ పురుషుడు స్త్రీ ధనం మీద ఆధారపడ సాగాడు. ఆ ప్రయత్నంలో అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించడం, భార్యను హింసించడం, వారు ఆత్మహత్య చేసుకోవడం జరుగుతోంది. స్త్రీ...
Election notification for MLA Kota MLC posts

29న రెండు ఎంఎల్ సి స్థానాలకు పోలింగ్

కడియం, పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాతో రెండు స్థానాలు ఖాళీ 29వ తేదీన ఎన్నికలు, ఫిబ్రవరి 1న ఎన్నికల ఫలితాలు మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక...

సగం స్థానాల్లో పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం సన్నాహాలను సైతం ప్రారంభించిం ది. గురువారం న్యూఢిల్లీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కీల క సమావేశంలో ఎ న్నికల...

కొరియర్ పేరుతో మోసం

సిటిబ్యూరోః ఖరీదైన బహుమతులు పంపిస్తున్నామని చెప్పి అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరస్థుల ఆగడాలు పెరుగుతున్నాయి. గతంలో అమాయకులకు మెసేజ్‌లు పంపండం లేదా ఫోన్లు చేసి నమ్మించేవారు. వాటిని స్పందించిన వారి...

రాహుల్ పాదయాత్ర పేరులో స్వల్ప మార్పు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈనెల 14నుంచి మణిపూర్‌ నుంచి ముంబయి వరకు చేపట్టనున్న పాదయాత్రకు భారత్ జోడో న్యాయ యాత్ర గా పేరు మార్చినట్లు ఆ పార్టీ ప్రకటించింది.గురువారం ఇక్కడ...
28811 complaints against women in 2023

2023లో మహిళలపై 28,811 నేరాల ఫిర్యాదులు.. యుపిలో 50 శాతం కన్నా ఎక్కువ

న్యూఢిల్లీ : గత ఏడాది మహిళలపై 28,811 నేరాలను నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (ఎన్‌సిడబ్లు) నమోదు చేసింది. వీటిలో 55 శాతం ఉత్తరప్రదేశ్ నుంచే నమోదయ్యాయి. గృహహింస కాకుండా మహిళల గౌరవ...
Vegetable vendor gifts world clock to Ram temple

అష్టదేశ కాలసూచిక.. రాముడికి ఓ విశేష వాచ్ కానుక

లక్నో : ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూరగాయాల చిరువ్యాపారి అద్బుతమే సృష్టించాడు. ఏకకాలంలో ఎనిమిది దేశాల్లోని సమయాన్ని తెలియచేసే విశేషరీతి గడియారాన్ని రూపొందించారు. అనిల్ కుమార్ సాహూ అనే 52 సంవత్సరాల ఈ లక్నో...

పిడిగుద్దులు కురిపించుకున్న కౌన్సిలర్లు..వీడియో వైరల్

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు.ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ఉత్తర ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది....
Food quality control system in India

భారత్ న్యాయ్ యాత్ర

లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి సన్నాహాలలో మునిగి వుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడి పాత్రను గాంధీల కుటుంబేతరుడు దళిత నేత మల్లికార్జున ఖర్గేకి అప్పగించినా రాహుల్ గాంధీ, ప్రియాంక...

ఎర్ర చందనం తరలిస్తున్న వాహనం పట్టివేత

మేడ్చల్: పుష్ప సినిమా తరహాలో ఎంతో చాకచక్యంగా ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మేడ్చల్ ఎస్‌ఒటి పోలీసులు పట్టుకున్నారు. ఒక డిసిఎంలో ఎర్ర చందనం దుంగలను ఉంచి, అవి కనిపించకుండా వాటిపై...
Dense fog engulfs Delhi

ఉత్తరాదిని వణికిస్తున్న చలి

ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్‌లు 6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...

ఇంటి గోడపై పులి.. గంటల కొద్దీ నిద్ర

లక్నో : పులిని చూస్తేనే గజగజ వణికిపోతాం. అదే పులి జనవాసాల్లోకి వస్తే గుండెలు గుభిల్లు మన్సాలిందే. కానీ రాయల్ బెంగాల్ టైగర్ మాత్రం ఏకంగా ఓ గ్రామంలోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్...

జడ్జీల నియామకంలో జాప్యమేల?

దేశంలో జడ్జీల కొరత తీవ్రంగా వుంది. కేసుల పరిష్కారానికి ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా జడ్జీల కొరత గురించి చర్చ జరిగింది. దేశంలోని కోర్టుల్లో సుమారు ఐదు కోట్ల కంటే...

ఐదేళ్లలో దేశంలో 140 ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు

న్యూఢిల్లీ: గత అయిదేళ్ల కాలంలో దేశంలో మొత్తం 140 ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిలో అత్యధికంగా గుజరాత్‌లో ఏర్పాటయ్యాయని, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.కేంద్ర విద్యా శాఖ...

శిక్ష పడిన బీజేపీ ఎమ్‌ఎల్‌ఎపై అనర్హత వేటు

లక్నో: బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్‌ఎల్‌ఎకు కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్‌ఎల్‌ఎపై అనర్హత వేఏటు వేశారు. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో తొమ్మిదేళ్ల కిందట...
Centre releases Rs 72960 crore to states as tax devolution

రాష్ట్రాలకు అదనపు నిధులు రూ.72,961 కోట్లు

తెలంగాణ వాటా రూ.1,533.64 కోట్లు, విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాలకు రూ.72,961.21 కోట్ల అదనపు వాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

రైతు హిత ప్రధాని చరణ్‌సింగ్

వ్యవసాయంలో మార్పులకు అనుగుణంగా అవసరమైన పథకాల రూపకల్పన చేయాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, గ్రామీణ శ్రేయస్సుకు గణనీయమైన సహకారి వ్యవసాయం. రైతులు సమాజానికి చేసిన కృషికి రైతులందరినీ గౌరవించడం, అభినందించడం కోసం...
Hyderabad police bust fake certificate racket

నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ను ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు అరెస్టు చేసింది. నిందితులు రాంనగర్‌కు చెందిన ఎం.రవి (40), మంచిర్యాలకు చెందిన నౌషాద్ (36)లు నకిలీ...
corona new variant JN-1 that is spreading rapidly in india

దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్

ఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. భారత్ లో కరోనా కొత్త వేరియంట్ JN-1 వేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌, కేరళలో రోజురోజుకు కరోనా...
supreme court

జడ్జిల ఖాళీల సంఖ్య 69,600

న్యూఢిల్లీ : దేశంలో ఇప్పుడు మొత్తం మీద 69,600 మంది జడ్జిల అవసరం ఉంది. ఇప్పుడున్న న్యాయమూర్తుల సంఖ్య 25,081. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వెలువరించిన నేటి న్యాయవ్యవస్థ తాజా నివేదికలో వెల్లడించారు....

Latest News