Home Search
ఎంపి కల్వకుంట్ల కవిత - search results
If you're not happy with the results, please do another search
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలి
ఎంఎల్సి కల్వకుంట్ల కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఎంఎల్సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోల్కట్ట గ్రామ పరిధిలోని పివి నరసింహారావు...
దివ్యాంగుల పింఛన్ పెంపుకు ఉత్తర్వులు జారీ.. సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలభిషేకం
మహబూబాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. దివ్యాంగుల పింఛన్ ను రూ.1,000 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ ను అందుకుంటున్న...
3 గంటలు.. నిరసన మంటలు
రేవంత్ వ్యాఖ్యలపై భగ్గుమన్న రైతులోకం
పిసిసి అధ్యక్షుడికి శవయాత్ర, పలుచోట్ల దిష్టిబొమ్మల దహనాలు
కాంగ్రెస్ నేతలకు ‘నోఎంట్రీ’ అంటూ పలు గ్రామాల్లో వెలిసిన బోర్డులు, ఫ్లెక్సీలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వ...
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సిఎం కెసిఆర్ దంపతులు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సిఎం కెసిఆర్ ఆయన సతీమణి...
సభా స్థలాన్ని పరిశీలించిన మంత్రి వేముల
ముప్కాల్ : కాలేశ్వరం నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి జీరో పాయింట్ ముప్కాల్ వద్ద గోదావరి నదిలో చేరే అద్భుతమైన ఘట్టానికి ఏర్పాటు చేసిన సభా స్థలాన్ని భారీ నీటిపారుదల శాఖ...
మోడీ క్షమాపణలు చెప్పాలి
మహబూబాబాద్ : రాష్ట్ర విభజనలో పేర్కొన్న అనేక అంశాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన గిరిజన యూనివర్సిటీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోడీనే...
నూకల నరేష్రెడ్డి నివాసంలో మంత్రి కెటిఆర్కి తేనీటి విందు
మరిపెడ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గిరిజన పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల...
రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం
హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు ఆదివారం నాడు తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 9 ఏండ్ల...
కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు మారె సిఎంతో సాధ్యం కాదు
డిచ్పల్లి : డిచ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో టిఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి...
భారత భవితకు పునాది
ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులు
రేపటి యువతను భావి భారత నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన అవసరమున్నది
ఇందుకోసం రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, సైద్దాంతిక రంగాల్లో భోధన, శిక్షణ అవసరం
‘భారత్ భవన్’ (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్...
ఘనకీర్తి చాటాలి
అమరుల త్యాగాలను స్మరిస్తూ..ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 'దశాబ్ది' ఉత్సవాలు
వేడుకల నిర్వహణకు రూ.105 విడుదలకు ఆదేశం
మంత్రులు, ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహించాలి
పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు చాటిచెప్పాలి
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ...
బిజెపిలో ఎందరో మున్నాభాయ్లు
హైదరాబాద్: బిజెపిపై రాష్ట్ర ఐటి మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. బిజెపిలో చాలా మున్నాభాయ్, ఎంబిబిఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బిజెపి ఎంపిలు...
మహిళా బిల్లు కోసం పోరాటం కొనసాగిస్తాం
మనతెలంగాణ/హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ఒత్తిడి కొనసాగిస్తామని బిఆర్ఎస్ నేత, భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలోని...
43 శాతం నేర చరితులే ముద్దు!
ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దైవత్వం వెల్లివిరుస్తుంది! మన గడ్డ అలాంటిదే మరి అంటూ తెగ మురిసిపోతాం. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం!! అని మన జబ్బలు మనమే చరుచుకుంటాం....
9 గంటల సుదీర్ఘ విచారణ..
హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత ఇడి విచారణ ముగిసింది. దాదాపు 9 గంటల పాటు ఇడి అధికారులు ఆమెను ప్రశ్నించారు. ఈ నెల 16న మరోసారి...
జీవించు వందేళ్లు.. వర్ధిల్లు వెయ్యేళ్లు
బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలు శు క్రవారం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరిగాయి. మంత్రులు, ఎంపి లు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ...
లిక్కర్ వ్యాపారితో కేజ్రీవాల్ వీడియో కాల్: ఇడి చార్జిషీట్లో ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభోకోణంలో సంపాదించిన సొమ్మును గోవాలో ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వాడుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం ఆరోపించింది. ఈ కుంభకోణంలో లభించిన సొమ్ములో కొంత బాగాన్ని ఎన్నికల...
నేడు రెండు జిల్లాలకు సిఎం
భద్రాద్రి : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పర్యటనకు రానున్నారు. అయా జిల్లా కేంద్రాల్లోని నూ తనంగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయాలను సిఎం ప్రా రంభించనున్నారు....
ప్రతిపక్షాలపై దాడులు: కెకె
ఢిల్లీ: ప్రతిపక్షాలపై బిజెపోళ్లు దాడులు చేస్తున్నారని రాజ్యసభ ఎంపి కె కేశవరావు మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్ సి కవితపై సిబిఐ, ఐటి దాడులు చేసిన నేపథ్యంలో కెకె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు...
నా జోలికొస్తే చెప్పుతో కొడతా
రాజకీయాల్లో ఉన్నవారికి కొంతైనా నీతి, నిజాయితీ ఉండాలి బురద రాజకీయాలు
తప్ప.. మరో పని లేదు వైఖరి మార్చుకోకపోతే ఉరికించి ఉరికించి కొడతాం
నువ్వెక్కడ పోటీ చేస్తే అక్కడికొచ్చి ఓడిస్తా ఎంపి ధర్మపురి అర్వింద్పై
తీవ్రస్థాయిలో విరుచుకుపడిన...