Home Search
కాల్పులు - search results
If you're not happy with the results, please do another search
అమెరికాలో బైక్ ర్యాలీపై కాల్పులు..
మెక్సికో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. శనివారం న్యూమెక్సికో లోని రెడ్ రివర్ ఏరియాలో మోటార్ ర్యాలీపై దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోవగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన...
పెళ్లి వేడుకలో ఘర్షణ… గన్తో కాల్పులు: వరుడి మేనమామ మృతి
లక్నో: పెళ్లి వేడుకలో ఘర్షణ జరగడంతో వరుడి మేనమామపై కాల్పులు జరపడంతో అతడు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం డియోరియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... వివాహ వేడుక...
యూనివర్సిటీలో విద్యార్థినిపై విద్యార్థి కాల్పులు… ఆత్మహత్య
లక్నో: విద్యార్థినిపై విద్యార్థి కాల్పులు జరిపిన తరువాత తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని శివ నాదర్ యూనివర్సిటీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... యుపి...
యుపి కోర్టులో కాల్పులు…
లక్నో: జౌన్పూర్ కోర్టు ఆవరణంలో ఇద్దరు నిందితులపై కాల్పులు జరిపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మే6న సూర్య ప్రకాశ్, మితిలేశ్ గిరి అనే వ్యక్తులు...
టెక్సాస్ కాల్పులు: త్వరలో హైదరాబాద్కు ఐశ్వర్య మృతదేహం
హైదరాబాద్: అమెరికాలోని టెక్సాస్ మాల్ కాల్పుల ఘటనలో మరణించిన హైదరాబాద్ యువతి ఐశ్వర్య తాటికొండ మృతదేహం త్వరలో భారత్ రానున్నది. టెక్సాస్లోని అల్లెన్ ప్రీమియం ఔట్లెట్స్ మాల్లో మే 6న జరిగిన కాల్పుల...
దెబ్బతిన్న జవాన్లపై కసితీరా కాల్పులు.. వీడియోను విడుదల చేసిన ఉగ్ర సంస్థ
పూంచ్: ఒళ్లు గగుర్పాటు కల్గించేలా జరిగిన ఫూంచ్ దాడి ఘటనను తెలిపే ఓ వీడియోను పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న జైష్ ఏ మహమ్మద్ సోమవారం విడుదల చేసింది. గత నెలలో ఫూంచ్లో ఉగ్రవాదులు...
బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెజ్జీ, దంతేష్పుర్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం...
అమెరికాలో కాల్పులు… తెలంగాణ యువతి మృతి
న్యూయార్క్: అమెరికాలో జరిగిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. ఆదివారం టెక్సాస్లోని మాల్లోకి చొరబడి దుండగుడు కాల్పులు జరపడంతో రంగారెడ్డి జిల్లాకు చెందిన తాటికొండ ఐశ్వర్య చనిపోయింది. రంగారెడ్డి జిల్లాలో...
టెక్సాస్ మాల్లో కాల్పులు: తొమ్మిదికి చేరిన మృతులు
మరో ఏడుగురికి గాయాలు
హ్యూస్టన్: దక్షిణ మధ్య అమెరికా రాష్ట్రం టెక్సాస్లోని అవుట్లట్ మాల్లో జరిగిన కాల్పుల్లో షూటర్తో సహా తొమ్మిది మంది మరణించగా, మరో ఏడుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన...
చర్లలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి
రాయ్పూర్: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. మృతుల్లో ఐఒఎస్ కమాండర్ రాజేశ్...
డల్లాస్లో కాల్పులు…. 8 మంది మృతి
న్యూయార్క్: అమెరికా దేశం టెక్సాస్ రాష్ట్రం డల్లాస్లో కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. అలెన్లోని ప్రీమియర్ మాల్లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది చనిపోగా ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
తోటి విద్యార్థులపై బాలుడి కాల్పులు
బెల్గ్రాడ్: ఏడో తరగతి చదువుతున్న ఓ బాలుడు తుపాకీతో కలకలం సృష్టించాడు. ఇష్టారీతిన కాల్పులు జరపడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సెర్బియా రాజధాని బెల్గ్రాడ్కు సమీనంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ...
స్కూల్లో బాలుడి కాల్పులు.. 8 మంది విద్యార్థులు, గార్డు మృతి
బెల్గ్రేడ్: సెర్బియాలోని బెల్గ్రేడ్లోగల ఒక పాఠశాలలో బుధవారం ఒక 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పులలో 8 మంది విద్యార్థులు, సెక్యూరిటీ గార్డు మరణించారు. మరో ఆరుగురు పిల్లలు, ఒక టీచర్ కూడా...
ఢిల్లీ సాకేత్ కోర్టులో మహిళపై కాల్పులు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్ కోర్టు లోపల ఓ మహిళపై లాయర్ దుస్తులలో ఉన్న ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీనితో చాలా సేపటివరకూ...
ఢిల్లీ కోర్టులో మహిళపై కాల్పులు….. ఆసుపత్రికి తరలింపు
న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సాకేత్ కోర్టు ప్రాంగణంలో శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి కాల్పులు జరపగా ఒక మహిళ గాయపడింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తన న్యాయవాదితో కలసి ఆమె ఉండగా...
అమెరికాలో కాల్పులు… ఏలూరు యువకుడు దుర్మరణం
న్యూయార్క్: అమెరికాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓహాయోలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఏలూరుకు చెందిన వీరా సాయేశ్(25) దుర్మరణం చెందాడు. 2021లో వీరా సాయేశ్ ఎంఎస్ చదువుకోసం అమెరికాకు వెళ్లారు. గ్యాస్...
టీనేజర్ బర్త్డే వేడుకలో కాల్పులు… నలుగురు మృతి
వాషింగ్టన్: దక్షిణ అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ బాలుడు తన 16వ పుట్టిన రోజు వేడుక జరుపుకొంటుండగా కాల్పుల కలకలం జరిగి నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం తెల్లవారు జామున ఈ...
మిలిటరీ స్టేషన్లో కాల్పులు… నలుగురు జవాన్లు మృతి
చండీగఢ్ : పంజాబ్లోని భటిండా మిలిటరీ స్టేషన్లో బుధవారం తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఆగంతకులు జరిపిన కాల్పులకు నలుగురు జవాన్లు మృతి చెందారు. కాల్పులు వినిపించగానే స్టేషన్ లోని క్విక్...
భటిండా మిలిటరీ స్టేషన్లో కాల్పులు … నలుగురు మృతి
ఛండీగఢ్: పంజాబ్లోని భటిండా మిలిటరీ స్టేషన్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం తెల్లవారుజామున దుండగులు కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు....
పాత కక్షలతోనే పాతబస్తీలో కాల్పులు
హదరాబాద్: పాతబస్తీలో మంగళవారం అర్ధరాత్రి కాల్పుల కలకలం సృష్టించాయి. పాతకక్షల నేపథ్యంలో యువకుడిని అతడి ప్రత్యర్ధులు తుపాకీతో కాల్చి చంపారు. టపాచపుత్ర పోలీసుల కథనం ప్రకారం...కార్వాన్కు చెందిన ఆకాష్సింగ్(26) రియల్ ఎస్టేట్ వ్యాపారం...