Monday, April 29, 2024

బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు: ఇద్దరు మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో బెజ్జి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బెజ్జీ, దంతేష్‌పుర్ పరిసరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, రైఫిళ్లు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఆదివారం చర్ల మండలం పుట్టపాడు అడవుల్లో మావోలకు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందిన విషయం తెలిసిందే.

Also Read: నేటితో ముగియనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News