Friday, May 17, 2024
Home Search

డైరెక్టర్లు - search results

If you're not happy with the results, please do another search
Tiger

పర్యావరణ రక్షణలో పెద్ద పులి కీలకం

పులులను మనం కాపాడితే.. అడవితో పాటు మనల్ని కాపాడుతాయి ఫారెస్ట్ కాలేజీలో ఘనంగా ప్రపంచ పెద్ద పులుల దినోత్సవం అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియల్  హైదరాబాద్ : అమ్రాబాద్, కవ్వాల్ పులుల అభయారణ్యంలో తీసుకున్న...

హౌసింగ్‌బోర్డుకు చెందిన ఐదు ఎకరాల భూమి కేటాయించాలని మంత్రికి వినతి

కేపీహెచ్‌బి: కూకట్‌పల్లిలో అధునాత వ్యవసాయ మా ర్కెట్ కోసం ఖైత్లాపూర్‌లో హౌసింగ్‌బోర్డుకు చెందిన 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కూకట్‌పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కుతాడిరాములు, డైరెక్టర్లతో కలిసి సోమవారం...

రేవంత్‌రెడ్డి అనుచిత వాక్యాల పట్ల మండిపడ్డ ఎమ్మెల్యే

సుల్తానాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని గర్రెపల్లి రైతువేదిక వద్ద సోమవారం మండల బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్‌ను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి...

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత

ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వేల్: నడకతో ఆరోగ్యం చెత్త ఏరి వేతతో స్వచ్చ పట్టణాన్ని తయారు చేసుకోవచ్చని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. చెత్త ఏరివేత కార్యక్రమం ద్వారా మరో సంస్కరణకు గజ్వేల్...
Osmania University

ఆగస్టు 16 నుంచి ఓయూ పరిధిలో పిజి సెమిస్టర్ పరీక్షలు

పరీక్షల తేదీలకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేయాలి ప్రిన్సిపాల్స్‌కు సూచించిన విసి రవిందర్‌యాదవ్ హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు 16 నుంచి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. శనివారం ఉపకులపతి...

కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడదాం

నల్లగొండ: రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తుందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని మిర్యాలగూడ ఎ మ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు...
Water quality tests will double from today

నేటి నుంచి నీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు

ముప్పు ప్రాంతాల్లో వరద నీరు తొలగింపు జలమండలి ఎండీ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశం హైదరాబాద్ : ప్రస్తుతం చేస్తున్న నీటి నాణ్యత పరీక్షలను నేటి నుంచి రెట్టింపు చేయాలని జలమండలి...

మత్స పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్‌గా టి. గోపాల్ నియామకం

అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా మత్సశాఖ అధికారి షకీలా భాను అధ్యక్షతన మత్స పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ , డైరెక్టర్ల ఎన్నిక ప్రకటనను జూన్ 23వ తేదీన...
Control room should be set up in every circle

ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి

ఎన్‌పిడిసిఎల్ సిఎండి గోపాలరావు హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిబ్బంది ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్‌పిడిసిఎల్ (నార్తర్న్ పవర్ డిస్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ) సిఎండి ఎ.గోపాలరావు ఆదేశించారు....

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

సూర్యాపేట:తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి...

ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి గోల్డ్ మెడల్…!

హైదరాబాద్ ః జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ -2023లో భారతదేశానికి చెందిన విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. నారాయణకు చెందిన మెహుల్ బౌరాడ్ గోల్...

ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్ కుట్ర

ముత్తారం: మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్న ప్రభుత్వంపై ఒర్వలేక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై మాజీ ఎంపీపీ, రైతుబందు మండల అధ్యక్షుడు...

రైతులు గోదాములను వినియోగించుకోవాలి

సూర్యాపేట:రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు గోదాములను వినియోగించుకోవాలని కోదాడ శాస నసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూచించారు. బుధవారం కోదాడ మండల పరిధిలోని కాపుగల్లు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ...

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్

దండేపల్లి : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే రైతులకు ఉచిత కరెంటు కట్‌చేస్తారని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందే టీపీసీసీ అద్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వాఖ్యలు నిదర్శనమని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు....

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందంజలో ఉంది

సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో జరిగిన రైతుల సమావేశానికి ఎమ్మెల్యే పాల్గొని...

వ్యవసాయంపై అవగాహన లేని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నల్లగొండ: రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం, వారికోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని , అందులో భాగంగానే రైతులకు ఉచితంగా 24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తుంటే ఓర్వలేని...
Prabhakar Rao

24 గంటలు ఇస్తున్నాం

వేములవాడ:వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దయ, ముఖ్యమం త్రి కెసిఆర్ నిరంతర ప ర్యవేక్షణతో ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకా లు ఎదురుకాలేదని ట్రాన్స్‌కో, జెన్ కో చైర్మన్...

రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పండి

దండేపల్లి : రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేటలోని రైతు వేధిక భవనంలో సోమవారం టీపీసీసీ అద్యక్షులు...

విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేవు

వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దయ, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతర పర్యవేక్షణతో ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకాలేదని ట్రాన్స్‌కో, జెన్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం...

డబ్బులు దాచుకోవాలి… శరీర క్యాలరీలు ఖర్చు చేయాలి

స్వచ్ఛ హుస్నాబాద్ చైతన్య 10కె రన్ ఆగస్టు 6న రంగనాయక సాగర్ ప్రాజెక్ట్‌పై హాఫ్ మారథాన్ ఆరోగ్య పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలి: సిపి శ్వేత హుస్నాబాద్: సమాజంలో ప్రతి ఒక్కరూ డబ్బులు ఉంటే...

Latest News