Home Search
పత్తి విత్తనాలు - search results
If you're not happy with the results, please do another search
బిఆర్ఎస్ పార్టీ రైతుల టీమ్
అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...
తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ...
సంక్షోభంలోనే సాగు సత్తా చూపిద్దాం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యు త్ శాఖ సమన్వయంతో...
సాగు పనుల్లో రైతన్నలు బిజీ బిజీ
కుంటాల : మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంది. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎటు చూసినా పత్తి సోయా పంటలను వేసుకుంటున్నారు....
సాగుకు సన్నద్ద్ధం
పరిగి: మృగశికార్తె అనంతరం వర్షాలు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏరువాకతో రావల్సిన వానాకాలం కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురువడంతో రైతాంగం వర్షాకాలం సాగుకు సిద్దమైంది. ఇప్పిటికే దుక్కులు దున్ని రెడీ...
జఫర్గడ్ రిజర్వాయర్కు పరిపాలనా అనుమతులు
జఫర్గడ్ : మండల కేంద్రంలోని జఫర్గడ్ పెద్ద చెరువును ఆన్లైన్ రిజర్వాయర్గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్లైన్ రిజర్వాయర్గా...
రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయం
హన్మకొండ టౌన్ : వ్యవసాయ రంగంలో రైతు చట్టాలను రైతులకు తెలియపర్చడమే అగ్రీ లీగల్ క్లినిక్ ప్రధాన ధ్యేయమని తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హై కోర్ట్ జడ్జి...
స్వల్పకాలిక వంగడాలే సాగు చేయాలి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలపు పంటల సాగుకోసం రైతులు ప్రత్యేకించి వరిలో స్వల్పకాలిక వంగడాలను ఎంపిక చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడించారు. శనివారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం...
ఆయిల్ పామ్తో అధిక లాభాలు
జగదేవ్ పూర్ : ఇతర పంటలకన్న ఆయిల్ ఫామ్ సాగు మేలు అని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. శుక్రవారం బస్వాపూర్ గ్రామంలో సాగు చేసిన ఆయిల్ పామ్ పత్తి, వరి,...
కావేరీ సీడ్ కంపెనీని సందర్శించిన ఎఫ్ఎఒ డైరెక్టర్ జనరల్
హైదరాబాద్: ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) డైరెక్టర్ జనరల్, డాక్టర్ క్యూ డోంగ్యు, FAO ప్రతినిధి బృందంతో కలిసి జూన్ 15, 2023న కావేరీ సీడ్ కంపెనీ లిమిటెడ్ని సందర్శించారు. ఈ...
మరోసారి మద్దతు మోసకారితనం!
మోడీ ప్రభుత్వం మరోసారి మద్దతు ధరల మాయాజాలానికి తెరలేపింది. 2023 -24 సంవత్సరానికి 23 పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. చెప్పిన మాట ప్రకారం సేద్యపు ఖర్చులపై అదనంగా 50% పెంచి మద్దతు...
వ్యవసాయాన్ని పండుగ చేస్తాం
మహబూబ్నగర్ : పాలమూరు జిల్లాలో వ్యవసాయాన్ని పండుగ చేసుకునేలా రైతులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ జెడి వెంకటేష్ తెలిపారు. ఆయన మన తెలంగాణ ఉమ్మడి జిల్లా ప్రతినిధితో...
రైతన్నలకు గిట్టుబాటు
రైతన్నలకు గిట్టుబాటు
ఖరీఫ్ పంటలకు మరింత దన్ను
కనీస మద్దతు ధరల పెంపు
కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర
వరి ధాన్యానికి 10 శాతానికి పైగా హెచ్చింపు
ఇక నాణ్యమైన వడ్ల ధర...
పెసర పంటకు అత్యధికంగా మద్దతు ధర
న్యూఢిల్లీ : 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు రకాల పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈమేరకు ఆమోదం...
రైతులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ : 2023-24 ఖరీఫ్ సీజన్కు సంబంధించి పలు రకాల పంటల కనీస మద్దతు ధరను కేంద్రం పెంచింది. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఈమేరకు ఆమోదం...
వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగ అయ్యింది
వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగ అయ్యింది
నెర్రెలు బారిన ఈ నేల దశాబ్ది లోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణమైంది
ట్విట్టర్లో మంత్రి కెటిఆర్
హైదరాబాద్: వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగ అయ్యిందని...
రైతులకు కెసిఆర్ బంధువు: గంగుల
కరీంనగర్: తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు, ప్రగతి నివేదిక అందరికి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా...
తొలకరి వెనుకడుగు
ఈ వేసవిలో అకాల వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబెట్టుకొన్న, కొనుగోలు కేంద్రాల వద్ద క్యూలో వుంచిన, కోతకు సిద్ధంగా వున్న వరి పంటను కబళించి రైతుల కొంపలు ముంచేశాయి. ఇప్పుడు...
భూసంస్కరణలు: పాక్షిక ఫలితాలు
మన దేశంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి భూమి యాజమాన్యం కీలకం. బ్రిటీష్ వలసవాదం నుండి స్వాతంత్య్రం పొందిన 70 సంవత్సరాల తరువాత కూడా ధనిక భూస్వామ్య వర్గాలు విస్తారమైన భూమిని ఆక్రమించగా, 80...
ప్రత్యామ్నాయమే శరణ్యమా!
మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసిన రైతులకు రిక్తహస్తాలే మిగులు తున్నాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలు రైతుల కష్టాన్ని ఊడ్చేస్తున్నాయి. పంటలు...