Wednesday, May 8, 2024
Home Search

పత్తి విత్తనాలు - search results

If you're not happy with the results, please do another search
M. S. Swaminathan was social revolutionary

సామాజిక విప్లవకారుడు స్వామినాథన్

డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ భారత దేశంలో హరిత విప్లవానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సుపరిచితమయ్యారు. భారతదేశ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడానికి, ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడానికి ఆయన...
Israel-Gaza War

రైతు కంట తడి

దాదాపు ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వర్షాలు రాష్ట్రంలో రైతుకి నరకం చూపించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వర్షాధార పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం పొంచి వుంది. బోర్ల కింద పంటలను కాపాడుకోడానికి...
Shades of drought!

కమ్ముకొస్తున్న కరువు ఛాయలు !

మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంపైన కరువు ఛాయలు కమ్ముకొస్తున్నాయి. వర్షాధారంగా సాగుచేసిన పలు రకాల పైర్లపైన కరువు ప్రభావం పడుతోంది.వర్షానికి వర్షానికి మధ్య దూరం పెరుగుతోంది. మెట్ట కింద సాగు చేసిన పై ర్లు...
Artificial Intelligence in Agriculture

వ్యవసాయ రంగంపై ఎఐ ప్రభావం

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వ్యవసాయ రంగం దేశానికి వెన్నెముక వంటిది. అటువంటి వ్యవసాయ రంగం నేడు సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తపుంతలు తొక్కుతున్నది. వ్యవసాయ రంగంలో మొదట నాగలి పోయి ట్రాక్టర్...
The role of teachers is priceless: CM KCR

విధ్వంసం నుంచి విజయ తీరాలకు

సమైక్య పాలనలో సంక్షుభిత తెలంగాణ.. స్వపరిపాలనలో సుభిక్ష తెలంగాణ పదేళ్ల నాటి పరిస్థితులు తలుచుకుంటే ఇప్పటికీ గుండె పిండేస్తుంది నేడు పిన్న తెలంగాణే దేశానికి ప్రగతి పతాకగా అవతరించింది ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రక్షాళన అనతికాలంలోనే తిరుగులేని...
Telangana has become the granary of the country

దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ

2.7కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి రైతు సంక్షేమానికే పెద్దపీట వేసిన సిఎం కేసీఆర్ దశాబ్ద కాలంలోపే 2.20 కోట్ల ఎకరాలకు పెరిగిన సాగు విస్తీర్ణం ప్రాజెక్టులపైన రూ.1.59 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద...

సాగు జోరు

మన రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటలసాగు విస్తీర్ణం ఊపందుకుంది. రా ష్ట్రంలో వరినాట్ల పనులు జోరుమీద సాగుతున్నాయి. ఆహారధాన్యాలు నూనె పప్పు వాణిజ్య పంటలు తదితర అన్ని పంటలు కలిపి రాష్ట్రంలో...

ఆర్‌ఎన్‌ఆర్‌కు ప్రాధాన్యం

ఖరీఫ్‌లో తాజా వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను విడుదల చేసింది. ము ఖ్యమంత్రి ఆదేశాలమేరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ...
Adequate fertilizers for crop cultivation

పంటల సాగుకు సరిపడా ఎరువులు

ఈ సీజన్ వర్షపాతంలో 20 శాతమే లోటు ఈ ఏడాది రుణమాఫీకి రూ.6385 కోట్లు 5,42,635మంది రైతులకు రుణవిముక్తి వ్యవసాయశాఖ వెల్లడి హైదరాబాద్: ఖరీఫ్ పంటల సాగుకు తగ్గట్టుగా అన్ని రకాల రసాయనిక ఎరువులు సమృద్దిగా ఉన్నట్టు రాష్ట్ర...
Release of alternative crop plan for Kharif season

ఖరీఫ్ సీజన్‌కు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక విడుదల

జోన్లవారీగా సాగు రకాలు ఎంపిక పత్తిసాగుకు ఈ నెల 20వరకే డెడ్‌లైన్ అంతర పంటగా కంది సాగు ఎంపిక మొక్కజొన్నలో స్వల్పకాలిక రకాలు కందికి ఆగస్ట్ 15వరకూ అదను వరిసాగులో స్వల్పకాలిక రకాలకు పాధాన్యం హైదరాబాద్:  ఖరీఫ్‌లో...
No Rain in Mahabubnagar

చినుకు పడదు…చింత తీరదు

కనిపించని వరుణుడు రుతుపవనాలు కనిపిస్తున్నా వర్షం జాడలేదు వెంటాడుతున్న తీవ్ర వర్షాభావం ఉత్తరాదిలో వరుదల బీభత్సం ఇక్కడేమో కరువు జాడలు జిల్లాలో క్రమంగా కరువు ఛాయలు ఖరీఫ్‌లో 3,77,917 హెక్టార్లలో పంటల సాగు అంచనాపై అనుమానమే8నష్టాల్లో రైతన్న మరోవైపు ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు మన తెలంగాణ/...

చినుకు పడదు…చింత తీరదు

మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుణుడి జాడ కనిపించడం లేదు. రుతుపవనాల రాకతో మేఘామృతం అవుతున్నా వర్షం చుక్కలు మాయమవుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర కావస్తున్నా ఇంత వరకు కొన్ని వందల...

పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి

అమరచింత : మున్సిపాలిటీ పరిధిలోని పంట పొలాలను బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి సుధా కర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే...
Niranjan Reddy flags off ACFI Mobile Buses

ఎసిఎఫ్ఐ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ACFI ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జాగో కిసాన్ జాగో' అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్‌లను ప్రొఫెసర్ జయశంకర్...

సేంద్రీయం కొత్త పుంతల్..

నారాయణరావుపేట : సేంద్రియ ఎరువుల వాడాకానికి రైతులు మెల్లిమెల్లిగా దగ్గరవుతున్నారు. రసాయనికి ఎరువుల వాడకం వల్ల క లికగే చెడు ప్రయోజనాల గురించి తెలుసుకుంటున్నారు. రసాయనిక ఎరువులు సారవంతమైన భూమిని విచ్ఛిన్నం చేయడంతో...
BRS

బిఆర్‌ఎస్ పార్టీ రైతుల టీమ్

అన్నదాతల అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు తపన. రైతు పంటలకు సాగు నీళ్లు అందించేందుకు కాలంతో పోటీపడి పూర్తవుతున్న ప్రాజెక్టులు! ఒక్క పక్క కాళేశ్వరం పొలాలకు నీళ్లు తోడుకునేందుకు నిరంతర ఉచిత విద్యుత్...

తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది

బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ...

సంక్షోభంలోనే సాగు సత్తా చూపిద్దాం

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరి, కృష్ణా నదుల పరిధిలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఈ దిశగా ఇరిగేషన్ శాఖ, విద్యు త్ శాఖ సమన్వయంతో...

సాగు పనుల్లో రైతన్నలు బిజీ బిజీ

కుంటాల : మండల వ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు జోరందుకుంది. వారం రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగు పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎటు చూసినా పత్తి సోయా పంటలను వేసుకుంటున్నారు....

సాగుకు సన్నద్ద్ధం

పరిగి: మృగశికార్తె అనంతరం వర్షాలు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏరువాకతో రావల్సిన వానాకాలం కొద్దిగా ఆలస్యమైనా వర్షాలు కురువడంతో రైతాంగం వర్షాకాలం సాగుకు సిద్దమైంది. ఇప్పిటికే దుక్కులు దున్ని రెడీ...

Latest News