Home Search
పత్తి విత్తనాలు - search results
If you're not happy with the results, please do another search
తొలకరి వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
బాసర : రైతులు తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు విత్తేందుకు రైతులు దుక్కులను సిద్ధం చేసుకున్నారు. ఓ వైపు ఇంకా ఎండలు దంచి కొడుతున్నాయి. వరణుడి కరుణ లేకపోవడంతో రైతులు ఆందోళన...
డీలర్ల లైసెన్సులు రద్దుకు వెనుకాడం: మంత్రి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: పత్తి విత్తనాల కొరత, అధిక ధరకు విక్రయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం స్పందించారు. పత్తి విత్తనాలు అధిక ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని...
వరంగల్ లో నకిలీ విత్తనాల ముఠా పట్టివేత
వరంగల్ : నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించేందుకు మూడు రాష్ట్రాలకు చెందిన ముఠా నకిలీ విత్తనాలను అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ టాస్క్ఫోర్స్తో వలపన్ని ఆ ముఠా గుట్టును...
నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న నిందితుడి అరెస్టు
శంషాబాద్: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను విక్రయిస్తూ వ్యవసాయదారులను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న నకిలీ విత్తనాల ముఠా సభ్యుల్లో ఒకరైన నిందితున్ని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద...
నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న నిందితుడు అరెస్టు
పట్టుబడ్డ పత్తి విత్తనాల విలువ రూ.40 లక్షలు
శంషాబాద్: ప్రభుత్వం నిషేధించిన పత్తి విత్తనాలను విక్రయిస్తూ వ్యవసాయదారులను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్న నకిలీ విత్తనాల ముఠా సభ్యుల్లో ఒకరైన నిందితున్ని సైబరాబాద్...
అంతరాష్ట్ర నకిలీ విత్తనాల ముఠాల అరెస్ట్
హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న అంతరాష్ట్ర రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2.65 టన్నుల పత్తి విత్తనాలు, బిజి,...
మంజిత్ కాటన్ మిల్లులో అగ్నిప్రమాదం
భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం మంజిత్ కాటన్ మిల్లులో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ వల్ల కాటన్ మిల్లులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మిల్లులో పత్తి విత్తనాలు భారీగా తగలబడుతున్నాయి. సుజాతనగర్...
విత్తన ధరలకు రెక్కలు
హైదరాబాద్: బహుళజాతి విత్త న కంపెనీ లాబీల ఒత్తిళ్లకు కేంద్రం తల వంచింది. చడీ చప్పుడు లేకుండా సర్కారు పత్తి రైతుల నెత్తిన విత్తన ధరల పిడుగులు కురి పించింది. కేంద్ర వ్యవసాయశాఖ...
ఊరిస్తున్న మేఘాలు
సీజన్ మొదలైనా
అరకొర వర్షాలే
విత్తనాలు వేసి దిక్కులు చూస్తున్న రైతులు ఇప్పటివరకు
20%లోపే సాగు దక్షిణ తెలంగాణలో పరిస్థితి దారుణం
మన తెలంగాణ/హైదరాబాద్ : అవిగో రుతుపవనాలు.. వర్షాలు అంటూ రాష్ట్ర రైతాంగాన్ని...
తొలకరిస్తున్న ఆశలు
వానాకాలపు సాగుకు పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు
రాష్ట్రమంతటా ఒక మోస్తరుగా
కురుస్తున్న వర్షాలు వర్షాధార
భూముల్లో సేద్యంపై దృష్టిపెట్టిన
వ్యవసాయదారులు ఈసారి
తొందరగా తొలకరి వానలు
కురుస్తాయన్న సమాచారంతో
అంతటా హర్షం జూన్ మొదటి
వారంలోనే...
‘సాగు’బాట
మిరుగుతో వ్యవసాయ పనులకు శుభారంభం
ఊరిస్తున్న రుతుపవనాలు, జోరుగా విత్తనాల కోనుగోళ్లు
మనతెలంగాణ/హైదరాబాద్: మృగశిర కార్తె రాకతో ముంగిళ్లు చల్లబడ్డాయి. ముసలెద్దు సైతం లేచి రంకెలేస్తోంది. మిరుగు ప్రవేశంతో రాష్ట్రమంతటా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం...
సాగు సన్నద్ధత
కోటి 40లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగు
13.06లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం
అందుబాటులో 18లక్షల క్వింటాళ్లు
కందిసాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
ఎకరాకు 2కిలోల విత్తనాలు ఉచితం
సమీక్ష సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: రానున్న వానాకాలపు...
నకిలీ విత్తనాల తయారీ గుట్టురట్టు
రూ.50లక్షల విలువైన వస్తువులు స్వాధీనం
రెండు టన్నుల విత్తనాలు, డిసిఎం, మిషన్
వివిధ బ్రాండ్లకు సంబంధించిన ప్యాకెట్లు స్వాధీనం
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మన తెలంగాణ/హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారు...
సేద్యానికి దన్ను.. ఎరువుల సబ్సిడీ
గ్రామీణ ఉపాధికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే నేటికీ ఆయువుపట్టుగా ఉంది. సేద్యం లో నూటికి 90% మంది చిన్న కారు రైతులే ఉన్నారు. దేశ ప్రజల ఆకలిని తీర్చేది ఈ రైతాంగమే.ఇంతటి...
దేశంలో రోజుకు 30 రైతు ఆత్మహత్యలు!
‘మా దగ్గర డబ్బులు లేవు. ఇచ్చేవారు డబ్బులివ్వడానికి సిద్ధంగా లేరు. మేమేం చేయాలి? మార్కెట్ కెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేకపోతున్నాం మోడీ గారు.. మీరు మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సహకార సంఘాల...
దేశంలో రైతు ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం
హామీల అమలులో కేంద్రం మొడి వైఖరి
పదేళ్లలో లక్షమంది రైతులు ఆత్మహత్య
అఖిల భారత కిసాన్ సభ వెల్లడి
మనతెలంగాణ /హైదరాబాద్: దేశంలో రైతు ఉద్యమాలు ఉధృతం కావాలని అఖిలభారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన...
విత్తన సరఫరాలో రాష్ట్ర రైతులకు ప్రాధాన్యం : మంత్రి తుమ్మల
మనతెలంగాణ/హైదరాబాద్: వచ్చే సీజన్లో కంపెనీలు విత్తన సరఫరాలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. రైతులకు విత్తన సరఫరా , తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి...
మహిళా రైతులదే కీలక పాత్ర
ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...
కంపెనీల పురుగు మందుల వ్యాపారం!
ఆహార పంటల ఉత్పత్తిలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం తీవ్రరూపం దాల్చింది.అవి లేకుండా దిగుబడులు రాని పరిస్థితి ప్రపంచ వ్యాపితంగా ఏర్పడింది. పురుగుమందుల వినియోగం నిరంతరం సేద్యంలో పెరుగుతూ ఉండటంతో వాటి...
రైతుల నోట్లో మట్టి
మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు....