Home Search
పత్తి విత్తనాలు - search results
If you're not happy with the results, please do another search
పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
సదాశివపేట: పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకొని లైసెన్స్లను రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహరావు అన్నారు.శుక్రవారం సదాశివపేటలోని పురుగు మందులు, పత్తి విత్తనాల దుకాణాలను, పత్తి...
పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: పత్తి విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వ్యాపారులకు హెచ్చరిక చేశారు. మంగళవారం మంత్రి పత్తి విత్తనాలకు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ...
3.38 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత..
హైదరాబాద్: నకిలీ విత్తనాల సరఫరా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా నకిలీ విత్తనాలను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 95 లక్షల విలువైన 3.38 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు....
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులు అరెస్టు
కరీంనగర్ క్రైం: ఎటువంటి లైసెన్స్లు లేకుండా నకిలీ లేబుళ్లు అంటించి నకిలీ పత్తి విత్తనాలతో రైతులను మోసం చేసే చర్యలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యాపారులను మంగళవారం టాస్క్ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు,...
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
ఎల్బీనగర్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దర్నీ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ విత్తనాలను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా గుట్టును రట్టు చేశారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో...
400 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
దుంగిగల్ : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 400 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టకున్నారు. కర్నూల్ నుంచి తరలిస్తుండగా దుంగిగల్ లో స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తానాలు తరలింపులో...
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
2,835 కిలోలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మన తెలంగాణ/సిటీబ్యూరో: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తిని ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి...
గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
కోటి రూపాయల విత్తనాలు స్వాధీనం
నలుగురు అరెస్టు, పరారీలో ముగ్గురు
దాడి చేసిన బాలానగర్ ఎస్ఓటి పోలీసులు
మనతెలంగాణ, హైదరాబాదద్ : గడువు ముగిసిన పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు....
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్
మరిపెడ: నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తొర్రూర్ డిఎస్పి ఏ. రఘు హెచ్చరించారు. సోమవారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో...
నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్
రూ.1 కోటి 80 లక్షల విలువ గల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం
నిందితులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తాం
నల్గొండ : నకిలీ పత్తి విత్తనాల సరఫరా చేస్తున్న ముఠా...
నల్గొండలో నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్ట్
నల్లొండ: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 1.80 కోట్ల విలువైన పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గొరుట్ల నాగార్జున,...
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న పదిమంది అరెస్టు
సిటీబ్యూరో: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న పదిమంది నిందితులను సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. పట్టుకున్న వారి వద్ద నుంచి 3.35 టన్నుల పత్తి...
అందుబాటులో విత్తనాలు
వానాకాలం పంటల సాగుకు 18లక్షల క్వింటాళ్ల విత్తనాలు
నకిలీల ఏరివేతకు టాస్క్పోర్స్ బృందాలు
కల్తీ విత్తానాలు విక్రయిస్తే కఠిన చర్యలు
మంత్రి నిరంజన్డ్డ్రి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుకు అవరసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో...
పత్తిసేకరణకు స్వస్తి పలుకుతారా?
ఆశ, నిరాశల మధ్య పత్తి సేద్యం సాగుతూ వస్తున్నది. ఒక సంవత్సరం ధర ఆశను, ఆ తర్వాత రెండు సంవత్సరాలు రైతాంగంలో నిరాశను నింపుతున్నది. బయట మార్కెట్లో నిలకడలేని ధరలు, ఊరట నివ్వని...
సంక్షోభంలో పత్తి రైతు..
సూర్యాపేట : మొదట్లో అధిక వర్షాలు దెబ్బతీస్తే, ఇప్పుడు పంటిన కాస్త పంటకు కూడా మార్కెట్లో కూడా గిట్టుబాటు ధర రాక రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మొదట్లో క్వింటాళ్లకు రూ.12ఏల నుంచి 15వేలు...
ధరల మాయలో పత్తి రైతులు!
ఒకప్పుడు తెల్లబంగారంగా విరాజిల్లిన పత్తి నేడు రైతుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నది. అతివృష్టి, అనావృష్టులతో దిగుబడులు తగ్గటం, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రయోజనకరంగా లేకపోవటం, బహిరంగ మార్కెట్లో దళారుల జోక్యం,...
20 దేశాలకు తెలంగాణ విత్తనాలు
ప్రపంచ విత్తన రంగాన్ని శాసించే స్థాయికి తెలంగాణ ఎదగాలి
యువతకు వ్యవసాయమే భవిష్యత్తు: మంత్రి నిరంజన్రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచ విత్తన రంగాన్ని శాసించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి...
పెరగనున్న పత్తి సాగు
వచ్చే సీజన్లో 70లక్షల ఎకరాలకు పైగా
సాగు చేయనున్నట్లు అంచనా
మన తెలంగాణ : రానున్న వానాకాలపు వ్యవసాయ సీజన్లో పత్తిసాగు భారీగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం కూడా పంటల వైవిద్యీకరణను పెద్ద...
వరి వద్దు… పత్తి, కంది పంటలే సాగు చేయాలి: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాలు భూమి సాగు అవుతోందని అంచనా వేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకలం సాగు-విత్తన లభ్యతపై మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష...
‘మన పత్తి.. దేశంలోనే అత్యంత నాణ్యమైనది’: కెసిఆర్
మన పత్తి...దేశంలోనే అత్యంత నాణ్యమైనది
అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి
పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలి
దీని కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా...