Home Search
పత్తి విత్తనాలు - search results
If you're not happy with the results, please do another search
ప్రత్యామ్నాయంతోనే అధిక లాభాలు: రైతులకు హరీశ్ రావు సూచన
చిన్నకోడూర్: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, మార్కెట్ కు అనుగుణంగా రైతులు మారాలని, రైతులు సంఘటితంగా మారి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం ద్వారా రైతులు అధిక లాభాలు గడించవచ్చునని రాష్ట్ర ఆర్థిక శాఖ...
గంజాయి అంతుచూద్దాం
సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలి
రాష్ట్రంలో దాని విత్తనం కూడా కనపడరాదు
గంజాయి నిరోధానికి డిజి స్థాయి
అధికారిని నియమించి ప్రత్యేక సెల్
ఏర్పాటు చేయాలి తెలంగాణ పోలీస్కు
బెస్ట్ పోలీస్ అనే పేరుంది...దాన్ని...
గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: కెసిఆర్
హైదరాబాద్: తెలంగాణలో గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంతి కె.చంద్రశేఖర్ రావు పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులను ఆదేశించారు. బుదవారం ప్రగతిభవన్ లో నిర్వహించిన ఈ రెండు శాఖల ఉన్నతస్థాయి...
రైతులకు మించిన పరిశోధకులా?
ఇన్నోవేషన్ ఎవరిసొత్తు కాదు
ప్రస్తుతం రైతులు సైతం ఎన్నో కొత్త పరికరాలను కనుగొంటున్నారు వారిని ప్రోత్సహించేందుకే
ఆచార్య జయశంకర్ వర్శిటీలో అగ్రిహబ్ ఏర్పాటైంది వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా
నిలుస్తుంది రైతు వేదికలను కూడా టీ-ఫైబర్కు...
ఆయిల్ పాంకు అండ
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో 20లక్షల ఎకరాల్లో సాగు చేసేలా రైతులకు ప్రోత్సాహం
మొదటి మూడు సంవత్సరాలు పెట్టుబడి సబ్సిడీ
మొదటి సం. ఎకరాకు రూ.26వేలు, 2, 3సం.లో ఐదేసి వేలు: రాష్ట్ర కేబినెట్ నిర్ణయం
మన...
దంచికొడుతున్న వర్షాలు
ఊపందుకున్న పంటల సాగు
63.1శాతం చేరిన సాగు విస్తీర్ణం
8.62లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తి
ముగింపు దశకు చేరిన పత్తి సాగు
హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ప్రభావం క్రియాశీలకంగా మారటంతో వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యాక...
సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది: హరీశ్ రావు
సిఎం నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనప్రాంతం
సింగపూర్ హైకమిషనర్తో మంత్రి హరీశ్ రావ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట ఉద్యమంతో ఎర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్...
మద్దతు ధరలో శాస్త్రీయత ఎక్కడ?
భారత దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. దేశంలోని సుమారు 50 శాతం జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయరంగం పైనే ఆధారపడి...
రాష్ట్రంలో ప్రారంభమైన రైతుబంధు పండుగ
తొలి రోజు ఎకరం లోపు ఉన్న రైతుకు రైతుబంధు
16,95,601 రైతుల ఖాతాల్లో రూ.516.96 కోట్లు
నేడు రెండెకరాలు కలిగిన రైతులకు నగదు
రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో పండుగ వాతావరణం
సిఎం కెసిఆర్కు కృతజ్ఞతల వెల్లువ
మన తెలంగాణ/హైదరాబాద్: ఒక...
అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: వ్యవసాయ, పోలీసుశాఖ అధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డిజిపి...
జూన్ 15 నుంచి రైతుబంధు
25 తేదీ లోపు ఖాతాల్లో నగదు జమ
పార్ట్-బి నుంచి పార్ట్-ఎ లోకి చేరిన భూములకూ రైతుబంధు వర్తింపు
కరోనా కష్టకాలంలోనూ రైతుల నుంచి ధాన్యం సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే
కోటి ఎకరాల మాగాణంగా రాష్ట్రాన్ని...
ప్రతిష్టంభన
రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
వ్యవసాయ శాఖలో 2 విభాగాలు
బాధ్యులుగా ఇద్దరు ఐఎఎస్ అధికారులు
ఒక విభాగంలో సాగునీరు, విద్యుత్,
ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక
సదుపాయాల పర్యవేక్షణ
మార్కెటింగ్పై మరో విభాగం దృష్టి
సాగులో సంస్థాగత మార్పులు
అవశ్యం వ్యవసాయశాఖపై...
యాసంగిలోనూ నియంత్రిత స్ఫూర్తి
50 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు
సిద్ధంగా విత్తనాలు, ఎరువులు
అధికారులు చెప్పినట్టు సాగు చేస్తే పంటలకు మంచి ధరలు
క్లస్టర్లు, మండలాలు, జిల్లాల వారీగా సాగు లెక్కలతో కార్డులు
మక్క...
ఎవుసం మారాలి
అందుకోసం నాలుగంచెల వ్యూహం
రైతులకు అవగాహన కల్పించే బాధ్యత
వ్యవసాయశాఖదే, అధికారులు ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి
ఇప్పటికైతే మక్క పంటకు విరామమే మంచిది క్వింటాకు రూ.800-900కు
మించి ధర పలకడం కష్టమే చెరువులకు పునరుజ్జీవం వల్లే నిత్యం...
రాష్ట్ర గ్రామీణం దేశానికే ఆదర్శం!
తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలపడింది. ఇందు కు గణాంకాలే నిదర్శనంగా ఉన్నాయి. సాగు విస్తీరణ పెరగడంతో పాటు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు కావడం వల్లనే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ...
నియంత్రితం సూపర్ సక్సెస్
సిఎం కెసిఆర్ పిలుపును పాటించిన రైతన్నలు, 1.93 లక్షల ఎకరాల్లోనే మొక్కజొన్న సాగు
గతంతో పోలిస్తే తగ్గిన 8లక్షల ఎకరాలు, 10.14లక్షల ఎకరాల్లో కంది పంట, 58లక్షల ఎకరాల్లో పత్తి
పోయిన ఏడాది కంటే...
వానాకాలం ‘సాగు’ మొదలు
69,490 ఎకరాలలో పంటలు వేసినట్లు వ్యవసాయ శాఖ తాజా నివేదిక l ప్రభుత్వం వద్దని చెప్పినా 3156 ఎకరాలలో మొక్కజొన్న l రేపో, మాపో నైరుతి.. తొలకరితో సాగుకు మరింత ఊపు
మన తెలంగాణ/హైదరాబాద్...
ఇలా ‘సాగు’దాం
నియంత్రిత పంటలకు జిల్లాలవారీ వ్యవసాయ కార్డులు
అమలు బాధ్యత కలెక్టర్లకు
సిద్ధమైన పంటల పటం
ఆమోదించిన సిఎం?
వరి విస్తీర్ణంలో 95వేల ఎకరాలు మైనస్!
పత్తి 10లక్షల ఎకరాలు అధికం!
అన్ని జిల్లాల్లోనూ పెరగనున్న కంది సాగు
మన తెలంగాణ/హైదరాబాద్ : నియంత్రిత...
వానాకాలంలో మక్కలపై నిషేధం
70లక్షల ఎకరాల్లో పత్తి, 40లక్షల
ఎ.లో వరి, 15లక్షల ఎ.లో కంది
2 లక్షల ఎ.లో కూరగాయలు
ఇక హాట్కేకుల్లా మన పంటలు
ఇది వ్యవసాయ విప్లవం
జిల్లాల వారీగా సాగు రోడ్ మ్యాప్
2,3 రోజుల్లో కలెక్టర్ల,
రైతుప్రతినిధులతో...