Home Search
ప్రధాన మంత్రిని - search results
If you're not happy with the results, please do another search
రేపు సుప్రీంలో హేమంత్ పిటిషన్ విచారణ
మనీలాండరింగ్ కేసులో తననుఇడి అరెసు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనున్నది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా...
జార్ఖండ్ పరిణామాలు!
ఇడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్) కేసు బిగుసుకొన్న నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. పార్టీలోని సీనియర్ నాయకుడు చంపై సోరేన్ను ముఖ్యమంత్రిని చేయాలని అధికార కూటమి నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తన...
అందరికీ హెల్త్ కార్డులు
హెల్త్ ప్రొఫైల్ తో డిజిటల్ కార్డులను సిద్ధం చేయాలి
ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం
బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి
ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు నిబంధన సడలింపుకు చర్యలు
మెడికల్ కళాశాల ఉన్నచోట పారామెడికల్...
ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి
మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం...
భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన
జనవరి 4న, లక్షద్వీప్లోని భారత దేశ బీచ్ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...
ఇడి కేసులపై నిఘా?
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని నేతలపై అక్రమ కేసులు బనాయింప చేస్తూ రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడుతున్నదనే విమర్శ నేపథ్యంలో ఆ కేసుల్లో ఏవి నిజమైనవో, ఏవి కావో నిగ్గు...
రేవంత్ క్షమాపణ చెప్పాలి..
హైదరాబాద్ : రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. సిఎం దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన...
సిఎం చొరవతో తొలగిన అడ్డంకులు.. మెహదీపట్నంలో స్కై వాక్
మెహదీపట్నంలో స్కై వాక్
రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం
సిఎం చొరవతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం
3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పందం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రాజధాని...
జిల్లాల పునర్విభజనపై స్వతంత్ర కమిషన్
అసెంబ్లీలో అందరితో చర్చించాకే జిల్లాల విభజన
మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై కమిషన్ వేస్తానని, ఆ కమిషన్ ఇచ్చే నివేదికపై అసెంబ్లీ చర్చ చేస్తామని, దీంతోపాటు...
తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలి
పిఆర్టియుటిఎస్ డైరీ ఆవిష్కరణలో సి.ఎం. రేవంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శనివారం పిఆర్టియుటిఎస్ నూతన...
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన ఎలా?
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండు రోజులు గా ఢిల్లీలో ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. తొలి రోజు రాష్ట్ర పునర్విభజన చట్టం సమస్యలపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన...
రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది
క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్ఏ, విఆర్ఓలను
రెవెన్యూ శాఖకు దూరం చేసింది
తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలిపిన లచ్చిరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను గత...
న్యాయం దక్కని రెజ్లర్లు
నాలుగు రోజుల క్రితమే ఎన్నికైన భారత రెజ్లింగ్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని సస్పెండ్ చేయడం ఎన్నికల ఎత్తుగడా, కంటి తుడుపు చర్యా? ఇది అసలు దోషి పూర్వాధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై...
నితీశ్ కినుక.. రాహుల్ బుజ్జగింపు
ప్రధానిగా ఖర్గే అభ్యర్థిత్వంపై రాహుల్గాంధీ వివరణ
ఇండియా కూటమి బలంపై ఇరువురి మధ్య చర్చ
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండి యా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు...
నితీశ్ కినుక..రాహుల్ బుజ్జగింపు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడంపై బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ కినుక వహించినట్ల్లు వార్తలు వెలువడిన...
వాస్తవాల వెల్లడికే శ్వేతపత్రం: సిఎం రేవంత్ రెడ్డి
కాగ్ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేశామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మరికొన్ని వివరాలను బడ్జెట్ ప్రతులనుంచి సేకరించామన్నారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ ఎవరినో కించపరచడానికో, తక్కువ...
కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...
భద్రతా వైఫల్యంపై ఎందుకీ మౌనం ?
న్యూఢిల్లీ:లోక్సభ లో జరిగిన భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో ప్రకటన ఇవ్వకుండా మౌనం వహిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా టీవీ చానళ్లకు మాత్రం ఇంటర్వ్యూలు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు మల్లికార్జున్...
వ్యవస్థల్ని పని చేయనివ్వండి
ప్రియమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించిన తర్వాత రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా...
అంగన్వాడీలకు సీతక్క తీపి కబురు
జీతాలను రూ. 13500 కు పెంచుతూ రూపొందించిన ఫైలపై తొలి సంతకం
పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం మంత్రి సీతక్క తొలి సంతకం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ...