Monday, May 27, 2024
Home Search

ప్రధాన మంత్రిని - search results

If you're not happy with the results, please do another search
Gyanesh and Sandhu as election commissioners

ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ

న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్‌లను కొత్త...
BRS and BJP Alai Balai

బిఆర్ఎస్, బిజెపి అలయ్ బలయ్

మేం గేట్లు తెరిస్తే ఆ నలుగురు తప్ప కారు ఖాళీ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్రం లో రానున్న ఎంపి ఎన్నికల్లో కాంగ్రెస్ పా ర్టీని ఓడించేందుకు బిఆర్‌ఎస్, బిజెపి ఏకమై కుట్రలు...
Go 3 should be cancelled..

జిఒ 3 రద్దు చేయాల్సిందే..

మనతెలంగాణ/ హైదరాబాద్, విద్యానగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. నియామకాల్లో మహిళల రిజర్వేషన్లను...
Revanth Reddy

మా పాలనకు రెఫరెండం

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యామని, అందుచేతనే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి డబుల్ డిజిట్ సీట్లు...

పట్టణాల నుంచి పల్లెలకు వలసలు పెరిగే రోజులు వస్తాయ్: కేంద్ర మంత్రి గడ్కరీ

నిజామాబాద్  : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బిజెపి సంకల్ప యాత్ర ముగింపు...
Etela Rajender

కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మొద్దు:ఈటల

జ్వేల్ ః- అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీల్లో ఒక్క బస్సు ప్రయాణం తప్ప ఏదీ అమలు కాలేదని, కనుక ప్రజలు మోసపు హామీలు నమ్మొద్దని బిజెపి జాతీయ...

పాక్ పంజాబ్ సిఎంగా నవాజ్ కుమార్తె మరియం

లాహోర్ : పాకిస్తాన్ ముస్లిం లీగ్=నవాజ్ (పిఎంఎల్=ఎన్) సీనియర్ నాయకురాలు, మూడు సార్లు ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ పాకిస్తాన్‌లో ఒక ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె...
KTR visit to journalist Shankar

జర్నలిస్టు శంకర్‌కు కెటిఆర్ పరామర్శ

కొడంగల్‌లో జరుగుతున్న రైతుల భూకబ్జాలపైన నిజాలు వెల్లడించినందుకే శంకర్‌పైన దాడి జర్నలిస్ట్ శంకర్‌పైన జరిగిన హత్యాయత్నం వెనకనున్నది సీఎం రేవంత్ రెడ్డినే  భవిష్యత్తులో శంకర్‌కి హాని జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి వహించాలి బిఆర్‌ఎస్...

వారంలో రెండు పథకాలు

మన తెలంగాణ / మహబూబ్ నగ్ బ్యూరో / కోస్గి / నారాయణపేట : వారం రోజుల్లో మరో ఎన్నికల్లో వాగ్ధానం చేసినట్లుగా మరో రెండు కొత్త పథకాలు అమల్లోకి తీసురాబోతున్నట్లు సిఎం...
Contest as MP from Malkajgiri Says Etela Rajender

మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేయాలని ఉంది…

అధిష్టానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తానని బిజెపి మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మనసులో మాట బయటపెట్టారు. యాదాద్రిలో ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప...

ఏది నీతి, ఏది అవినీతి!

స్వతంత్ర రాజ్యాంగ సంస్థలుగా ఉండాల్సిన సిబిఐ, ఇడి, ఐటి సంస్థల దాడులు, కేసులు విచారణ, అరెస్టు లు, పని విధానం ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయి. నిజంగానే ఈ సంస్థలు అవినీతి రాజకీయ నాయకుల...
The suicide of Gurukul students should be discussed in the assembly

గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో చర్చించాలి

విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించాలి మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మన తెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ...
Revanth reddy comments on BRS

ఆ సీక్రెట్లను బయటపెట్టిన రేవంత్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని ఎంఎల్‌ఎలు కెసిఆర్‌పై ఒత్తిడి తెచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ తమిళిసై ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా...
People protest Against Pakistan Govt in POK

ఫిరాయింపు వర్గం చేతికే పార్టీ

శివసేనకు జరిగినట్టుగానే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) విషయంలోనూ సంభవించింది. దానిని చీల్చి అధికార కూటమిలో చేరిన అజిత్ పవార్ వర్గానిదే అసలైన ఎన్‌సిపి అని ఎన్నికల కమిషన్ తీర్పు చెప్పింది. కీలకమైన...
Karmanghat Anjaneya Swamy Trust board members meeting with Konda Surekha

కొండా సురేఖతో కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ట్రస్ట్ బోర్డు సభ్యుల భేటీ

మన తెలంగాణ / హైదరాబాద్ : కర్మన్ ఘాట్ శ్రీ ధ్యాన ఆంజనేస్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చుకులు గురువారం సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని కలిశారు....
Hemant Soren moves Supreme Court challenging ED

రేపు సుప్రీంలో హేమంత్ పిటిషన్ విచారణ

మనీలాండరింగ్ కేసులో తననుఇడి అరెసు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జెఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరపనున్నది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా రాజీనామా...
People protest Against Pakistan Govt in POK

జార్ఖండ్ పరిణామాలు!

ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్) కేసు బిగుసుకొన్న నేపథ్యంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ రాజీనామా చేశారు. పార్టీలోని సీనియర్ నాయకుడు చంపై సోరేన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అధికార కూటమి నిర్ణయించినట్టు తెలుస్తున్నది. తన...
Digital Health Profile Card for all people of the state

అందరికీ హెల్త్ కార్డులు

హెల్త్ ప్రొఫైల్ తో డిజిటల్ కార్డులను సిద్ధం చేయాలి ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్ ఎయిమ్స్ పూర్తి సేవలందించేలా దృష్టి ఆరోగ్యశ్రీకి తెల్లరేషన్ కార్డు నిబంధన సడలింపుకు చర్యలు మెడికల్ కళాశాల ఉన్నచోట పారామెడికల్...
Dr. Mallu Ravi took charge as special representative of Telangana government in Delhi

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన డా. మల్లు రవి

మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన డా. మల్లు రవి కార్యకర్తలు, అభిమానుల కోలాహలం మధ్య ఆదివారం...

భారత్-మాల్దీవుల బంధంలో ప్రతిష్టంభన

జనవరి 4న, లక్షద్వీప్‌లోని భారత దేశ బీచ్‌ల అందాలను ప్రశంసిస్తూభారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లు హిందూ మహాసముద్ర ద్వీప దేశం మాల్దీవులతో దౌత్యపరమైన వివాదానికి దారితీశాయి. తమ...

Latest News