Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
సందేశ్ఖాలీ నేరాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కలకత్తా హైకోర్టు
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. సిబిఐ దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని చీఫ్ జస్టిస్ టిఎస్ వివజ్ఞానం...
కేంద్ర మంత్రికి లష్కర్- ఇ-తాయిబా బెదిరింపు లేఖ
కోల్కతా : కేంద్ర మంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఇ- తాయిబా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. పౌరుల జాతీయ నమోదు ( ఎన్ఆర్సి)ను పశ్చిమబెంగాల్లో అమలు...
ఎన్ఐఎ అధికారుల వాహనంపై స్థానికుల దాడి
కోల్కతా: పశ్చిమబెంగాల్లో పుర్బా మేదిని పూర్ జిల్లా లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానిక భూపతి నగర్లో రెండేళ్ల క్రితం జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితులను అదుపు లోకి తీసుకునేందుకు వెళ్లిన...
రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలతోపాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాష్ట్రాల్లో నిఘా పెంచడంతోపాటు పరిపాలన, భద్రత, అభ్యర్థుల వ్యయాన్ని పరిశీలించడానికి ప్రత్యేక ఎన్నికల పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం...
400 సరే… 200 సీట్లైనా గెలవమనండి: బిజెపికి మమతా సవాల్
కోల్కతా : లోక్సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, అయితే 200 మార్కును దాటాలని ఆ పార్టీకి తాను సవాల్ చేస్తున్నానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాలు...
అసెంబ్లీ ఉప ఎన్నికలకు బిజెపి అభ్యర్థులు ఖరారు
హిమాచల్లో ఆరుగురు కాంగ్రెస్ రెబల్స్కు టికెట్లు
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు బిజెపి తన అభ్యర్థులను మంగళవారం ప్రకటిచంఇంది. అనర్హతకు గురై కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ను వీడి...
రేఖా పాత్ర..మీరు శక్తి స్వరూపిణి!
బసీర్హాట్ అభ్యర్థినికి మోడీ ప్రశంసలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీలో మహిళలు ఎదుర్కొంటున్న అకృత్యాలపై గళమెత్తి బసీర్హాట్ నుంచి బిజెపి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖా పాత్రను శక్తి స్వరూపిణిగా ప్రధాని నరేంద్ర...
మమత కుటుంబ మూలాలపై వివాదాస్పద వ్యాఖ్యలు
బిజెపి ఎంపిపై టిఎంసి మండిపాటు
కోల్కత: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యంపై బిజెపి సీనియర్ నాయకుడు, ఎంపి దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు పశ్చిమ బెంగాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి....
అప్రమత్తతే శ్రీరామరక్ష!
అమెరికాలో భారతీయులు, భారతీయ మూలాలున్నవారి అనుమానాస్పద మరణాలు కలవరం కలిగిస్తున్నాయి. ఇలా మృత్యువాత పడుతున్న వారిలో అక్కడి యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకుని, భవిష్యత్తుపై కొండంత ఆశతో పరాయి దేశం చేరిన విద్యార్థులే ఎక్కువ...
రాజమహేంద్రవరం నుంచి పురంధేశ్వరి పోటీ
రానున్న లోక్సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి) తమ అభ్యర్థుల పేర్లతో ఐదవ జాబితా విడుదల చేసింది. ఆ జాబితా ప్రకారం, మండి (హెచ్పి) నుంచి సినీ నటి కంగనా...
ఇండియా కూటమి చెక్కు చెదరలేదు: జైరామ్ రమేష్
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘పిల్లిమొగ్గ’ వేసినప్పటికీ, టిఎంసి సుప్రీమో మమతా బెనర్జీ బెంగాల్లో పొత్తును కాదన్నప్పటికీ ‘ఇండియా’ కూటమి యథాతథంగా ఉన్నదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం...
మోడీ… భయాలు!
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మొదటి సారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడంలోని ఔచిత్యమును అటుంచితే ఎన్నికల సమయంలో తిరుగులేని విధంగా వ్యవహరిస్తున్న బిజెపిని...
ఇండియా కూటమి ఫిల్టర్ కాఫీ లాంటిది
కోల్కత: లోక్సభ ఎనికల ముందు వేగంగా పుంజుకుంటున్న ప్రతిపక్ష ఇండియా కూటమిని ఫిల్టర్ కాఫీగా టిఎంసి సీనియర్ నాయకుడు, అసన్సోల్ ఎంపి శత్రుహ్న సిన్హా అభివర్ణించారు. కాంగ్రెస్ను తక్కువగా అంచనా వేయరాదని, రాజకీయాలలో...
బెంగాల్ కొత్త డిజిపిగా వివేక్ సహాయ్
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్త డిజిపిగా వివేక్ సహాయ్ను సోమవారం నియమించిందని అధికార వర్గాలు వెల్లడించాయి.డిజిపి పదవిలో నుంచి రాజీవ్ కుమార్ను ఎన్నికల కమిషన్ (ఇసి) తొలగించిన కొన్ని గంటల తరువాత ఈ...
బిజెపి జేమ్స్బాండ్
కమలం పార్టీకి రూ.6,986కోట్ల విరాళాలు
న్యూఢిల్లీ : ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ.6986.5 కోట్ల...
బిజెపి.. ఎలక్టోరల్ జేమ్స్బాండ్
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ 6986.5 కోట్ల మేర సొమ్మును ఈ...
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
షెడ్యూల్కు వేళాయే..
నేటి మ. 3 గంటలకు లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఇసి
కొత్త ఎన్నికల కమిషనర్లు రావడంతో షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ : లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...