Home Search
బెంగాల్ - search results
If you're not happy with the results, please do another search
బిజెపి.. ఎలక్టోరల్ జేమ్స్బాండ్
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఇప్పుడు తెలిసిన వివరాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ రూపేణా ఎక్కువ వాటాలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ (బిజెపి) అత్యధికంగా రూ 6986.5 కోట్ల మేర సొమ్మును ఈ...
ఎపిలోనే అత్యధిక పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: దేశంలో చిన్నరాష్ట్రాలు, ఢిల్లీ, ఈశాన్య ప్రాంతాల్లోను, అండమాన్, నికోబార్ దీవులు వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోను పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉండగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో చాలా అధికంగా...
షెడ్యూల్కు వేళాయే..
నేటి మ. 3 గంటలకు లోక్సభ, 5 రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఇసి
కొత్త ఎన్నికల కమిషనర్లు రావడంతో షెడ్యూల్ ప్రకటనలో జాప్యం
న్యూఢిల్లీ : లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు...
శనివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ విడుదల
లోక్సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం(ఇసి) శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రకటించనున్నది. కొత్తగా నియమితులైన ఇద్దరు ఎన్నికల కిషనర్లతో ప్రధాన ఎన్నికల కమిషనర్ శుక్రవారం సమావేశమైన అనంతరం...
సిఎఎని అడ్డుకునే అధికారం రాష్ట్రాలకు లేదు
సిఎఎని ఉపసంహరించే ప్రసక్తి లేదు
ఎవరి పౌరసత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు
కొన్ని మతాలకు చెందిన శరణార్థులకే భారత పౌరసత్వం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టీకరణ
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) వెనుకకు తీసుకునే ప్రసక్తి...
ఎన్ఆర్సితో సిఎఎ అనుసంధానం
పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ను జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్ఆర్సి)తో అనుసంధానించారని, కొత్త చట్టాన్ని తాను వ్యతిరేకించడానికి అదే కారణం అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ మమతా...
సొంత తమ్ముడికి మమత కటీఫ్
వారసత్వ రాజకీయాలకు దూరం
హౌరా సీటుపై బాబున్ బెనర్జీ కన్ను
కోల్కత: సొంత తమ్ముడు బాబున్ బెనర్జీతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంటున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రానున్న లోక్సభ...
సిఎఎ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకం
పశ్చిమ బెంగాల్లో అమలుకు అనుమతించం
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన
బరసత్(ప.బెంగాల్): పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ) అమలుపై కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర...
గోయల్కు హాట్సాప్: మమత
బిజెపి ఒత్తళ్లకు లొంగకుండా పదవికి రాజీనామా చేసినందుకు గోయల్కు హ్యాట్సాప్ చెప్తున్నానని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో...
42మంది జాబితాతో కాంగ్రెస్కు మమత చురక
ఎంపి సీట్ల సర్దుబాట్లపై టిఎంసితో ఇప్పటికీ చర్చల ప్రక్రియ సాగుతోందని కాంగ్రెస్ చెపుతున్న దశలోనే మమత టిఎంసి జాబితాను వెలువరించింది. మొత్తం 42 స్థానాలకు టిఎంసి అభ్యర్థులను ప్రకటించేసింది. జాతీయ స్థాయిలో బిజెపిని...
టీచర్ నియామకాల కుంభకోణంలో ఇడి సోదాలు
కోల్కత: పశ్చిమ బెంగాల్లో టీచర్ నియామకాల కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్కతాలోని అనేక ప్రదేశాలతోపాటు పొరుగున ఉన్న ప్రారంతాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణానికి సంబంధించి...
బిజెపిలోకి షమి?
హైదరాబాద్: టీమిండియా స్టార్ పేస్ బౌలర్ మహమ్మద్ షమి రాజకీయలోకి వస్తున్నట్టు వార్తలు జాతీయ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో షమి పశ్చిమ బెంగాల్ నుంచి పోటీ చేస్తున్నట్టు రాజకీయ...
జడ్జిగా రాజీనామా.. గంటలోనే బిజెపిలో చేరిక
కోల్కత: కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా రాజీనామా చేసిన కొద్ది గంటలకే అభిజిత్ గంగోపాధ్యాయ తాను బిజెపిలో చేరుతున్నట్లు మంగళవారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, తాను...
తృణమూల్తో పొత్తుకు ఇంకా అవకాశం
బెంగాల్ సీట్లపై మమత ప్రకటించినా ఇండియా కూటమిలో సభ్యురాలే
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్...
బిజెపి ఓటమే ఆమెకు ప్రధానం: జైరామ్ రమేష్
గ్వాలియర్ : పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 లోక్సభ సీట్లకు పోటీ చేయాలని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) ఒక వైపు నిర్ణయించగా, మరొక వైపు కాంగ్రెస్ తనదైన ధీమాతో ముందుకు సాగుతోంది. రానున్న...
మంగళవారం రాజీనామా చేస్తా
కోల్కతా : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గం గోపాధ్యాయ మంగళవారం (5న) తాను రాజీనామా చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో వివిధ విద్యా సంబంధింత అంశాలపై ఆయన తీర్పులు రాజకీయ...
195మంది ఎంపి అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే ప్రకటించారు. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ...
మమత ప్రభుత్వంపై మోడీ ఫైర్
అణచివేత, వంచన, ఆనువంశిక రాజకీయాలకు ప్రతీక
పథకాలను కుంభకోణాలుగా మలచడంలో ‘మాస్టర్’
మమత ప్రభుత్వంపై మళ్లీ మోడీ విమర్శలు
బెంగాల్లో మొత్తం 42 సీట్లు గెలవాలి
రాష్ట్ర బిజెపికి లక్షం నిర్దేశం
కృష్ణనగర్ (పశ్చిమ బెంగాల్): ప్రధాని నరేంద్ర మోడీ...
షాజహాన్ షేఖ్ను సిబిఐ, ఇడి కూడా అరెస్టు చేయవచ్చు: కలకత్తా హైకోర్టు
కోల్కతా: సందేశ్ఖలిలో మహిళలపై లైంగిక అత్యాచారాలు, భూముల ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేత షాజహాన్ షేఖ్ను సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) లేదా పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు...
మమత సర్కార్కు గవర్నర్ 72 గంటల డెడ్లైన్
కోల్కత: పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖలీలో మహిళలపై అత్యాచారాలు, భూకబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ను 72 గంటల్లోగా అరెస్టు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్...