Home Search
రాజ్భవన్ - search results
If you're not happy with the results, please do another search
హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో హైకోర్టు సిజెగా అలోక్ అరాధేచే గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిఎం కెసిఆర్,...
రేపు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్న హైకోర్టు ఛీఫ్ జస్టిస్
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఇటీవలే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన అలోక ఆర్ధే ఆదివారం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా రాజ్భవన్...
ఎపిలో డ్రగ్స్ వ్యవహారంపై గవర్నర్ను కలిసిన లోకేష్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో గంజాయి వ్యాప్తిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమైన లోకేశ్.....
బిజెపి ‘మహా’ కుట్ర!
బిజెపి కుట్ర రాజకీయాలకు ఇది పరాకాష్ఠ. తాను ప్రతిపక్షంలో వున్నప్పుడు పాలక పార్టీలో చీలిక తెచ్చి అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోడం దానికి బాగా అలవాటైన విద్య. అందుకు భిన్నంగా ఇప్పుడు తాను అధికారంలో...
‘మహా’వ’వార్’..
ముంబయి: మహారాష్ట్రలో ఆదివారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పారీ ్ట(ఎన్సిపి) కీలక నేత అజిత్పవార్ తన మద్దతుదారులతో కలిసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని అధికార...
జులై 3 నుంచి మూడు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 3 నుంచి 7 వరకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు కాన్వొకేషన్లలో పాల్గొనమే కాక, అణగారిన గిరిజన...
మూడున్నరేళ్లు.. మూడు సార్లు డిప్యూటీ సిఎం
ముంబయి: మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నేత, ఎన్సిపి అధినేత శరద్పవార్ మూడున్నరేళ్లలో మూడు సార్లు డిప్యూటీ సిఎంగా ప్రమాణం చేయడం విశేషం. అయితే ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మూడు సార్లూ వేర్వేరు...
మణిపూర్ లో హైడ్రామా
ఇంఫాల్: జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే...
రాజీనామా నిర్ణయం మార్చుకున్న మణిపూర్ సిఎం బీరేన్ సింగ్
ఇంఫాల్: మణిపూర్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ముఖ్యమంత్రికి రాజీనామా చేయకూడదని ఎన్ బీరేన్ సింగ్ నిర్ణయించుకున్నారు. రాజీనామా లేఖను సమర్పించడానికి రాజ్భవన్కు వెళుతున్న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ కాన్వాయ్ను ప్రజలు అడ్డుకున్నారని రాష్ట్ర...
విసిలతో గవర్నర్ తమిళిసై సమావేశం
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సోమవారం రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో సమావేశమ య్యారు. రాజ్భవన్లో ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్...
యూనివర్సిటీ వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం
హైదరాబాద్ః తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైందర్ రాజన్ సోమవారం రాజ్భవన్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యల...
హైదరాబాద్లో రాష్ట్రపతి ముర్ముకు సిఎం కెసిఆర్తో పాటు ప్రముఖుల స్వాగతం
నేడు దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు హాజరుకానున్న రాష్ట్రపతి
హైదరాబాద్ : దుండిగల్లోని ఎయిర్ఫోర్స్ అకాడమీ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు హాజరయ్యేందుకు రాష్ట్రానికి విచ్చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘనస్వాగతం...
తెలంగాణ గవర్నర్ తమిళిసైకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, షా!
నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై 62వ పుట్టిన రోజు, అంతేకాక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ అమరవీరుల కుటుంబాలను సన్మానించారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి...
గోల్కొండలో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు : కిషన్రెడ్డి
హైదరాబాద్ : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ ఏడాది గోల్కొండ కోటలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర...
అరాచక ఆర్డినెన్స్ను అడ్డుకుంటాం
మన ఆర్డినెన్స్ తెచ్చి కేం ద్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రజలను అవమానిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్సును కేంద్రం ఉపసంహరించుకునే వరకు పోరాడుతామని స్పష్టం చేశా రు. కేంద్రంలోని...
కర్నాటక మంత్రివర్గ విస్తరణ: 24 కొత్త మంత్రులు
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగింది. శనివారం 11.45 గంటలకు రాజ్భవన్లో 24 మంది ఎంఎల్ఏలు కొత్తగా మంత్రి...
పారాఅథ్లెట్కు గవర్నర్ ఆర్ధిక సాయం
హైదరాబాద్: పారాఅథ్లెట్ కె.లోకేశ్వరికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్భవన్లో మంగళవారం రూ.50,000ల చెక్కును అందచేశారు. లోకేశ్వరి ఆమె ఎంచుకున్న క్రీడలో రాణించడానికి వృత్తిపరమైన శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందని గవర్నర్ తెలిపారు.
షాట్పుట్, డిస్కస్...
పవార్ పాచిక?
మరాఠా మల్లుడు శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. మంగళవారం నాడు ముంబైలో స్వీయ చరిత్ర గ్రంథం తదుపరి భాగం ఆవిష్కరణ సభలో ఆయన ఈ...
‘మహా’లో అజిత్ పాచికలు!
2024 వరకు ఎందుకు? ఇప్పటికిప్పుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాను అని ఒక మరాఠీ వార్త పత్రిక విలేకరి ప్రశ్నకు సమాధానంగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ శుక్రవారం నాడు ఇచ్చిన...
సమయం కోరిన కేంద్ర ప్రభుత్వం
గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల కేసు విచారణ ఏప్రిల్ 10కి వాయిదా, కేంద్రానికి సుప్రీం నోటీసులు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లులను రాష్ట్ర శాసనసభలో ఆమోదం లభించినప్పటికి గవర్నర్ మాత్రం...