Sunday, April 28, 2024
Home Search

రాజ్‌భవన్‌ - search results

If you're not happy with the results, please do another search
Bandh in Bengaluru over Cauvery water dispute

కావేరీ జలాల వివాదంపై బెంగళూరు బంద్

1000 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బెంగళూరు: కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయరాదంటూ కర్నాటకలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమిళనాడుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాన్న కావేరి...
Ministers fire on Governor Tamilisai

గవర్నర్ పై గరంగరం

తమిళిసై తీరుపై నిప్పులు చెరిగిన మంత్రులు మన తెలంగాణ/హైదరాబాద్: గవర్నర్ గారు.. ఇదేం పద్ధతి..? అని రాష్ట్ర వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎంఎల్‌సి...
Decision on RTC bill soon

ఆర్‌టిసి బిల్లుపై త్వరలో నిర్ణయం

గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థుల అర్హతలపై అధ్యయనం కెసిఆర్ అనుభవం, ముందుచూపుపై ప్రశంసలు వైద్యరంగంలో ప్రగతి బాగుంది ఐదవ ఏట అడుగిడిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మనతెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి...
Mahender Reddy

మంత్రిగా పట్నం ప్రమాణస్వీకారం

రాజ్‌భవన్‌లో పదవీ ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లో కెసిఆర్, మంత్రులు హాజరు గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో పాల్గొన్న సిఎం మహేందర్‌రెడ్డికి భూగర్భగనుల శాఖ, సమాచార శాఖను కేటాయించిన సిఎం...

పట్నం మహేందర్‌రెడ్డికి కేబినేట్‌లో చోటు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 3గం.లకు పట్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి ట్వీట్టర్...
Tamilisai

బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదు: గవర్నర్ తమిళిసై

మన తెలంగాణ/హైదరాబాద్ : బిల్లులపై స్పందించేందుకు ఇది సమయం కాదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమంలో ఆమె మీడియాతో చిట్ చాట్ చేస్తూ...
tn guv ravi

నీట్ రద్దు బిల్లును ఆమోదించే ప్రసక్తి లేదు: తమిళనాడు గవర్నర్

చెన్నై: ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్(నీట్) వ్యతిరేక బిల్లును తాను ఆమోదించే ప్రసక్తి లేదని తమిళనాడు గవర్నర్ బిఎన్ రవి శనివారం స్పష్టం చేశారు....
Assembly approves RTC merger bill

ఆర్ టిసి విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

మన తెలంగాణ/హైదరాబాద్:  టిఎస్ ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతించారు. బిల్లుపై తొలుత గవర్నర్...
I am for the workers

నేను కార్మికుల పక్షమే

హైదరాబాద్:  ఆర్‌టిసి ఉద్యోగులు రాజ్‌భవన్‌ను ముట్టడించడంతో వారి ఆందోళనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. రాజ్‌భవన్ బయట ఉన్న 10 మంది టిఎంయూ ప్రతినిధుల బృందంతో వెంటనే గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు....
Etela Rajender about TSRTC Merge in Govt

ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారుః ఈటల

హైదరాబాద్: ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే పేర్కొన్నారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. "ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసి విలీనం...

ఆర్‌టిసి బిల్లుకు తమిళి ‘నై’

విలీనం బిల్లు ఆపడంపై కార్మికుల ఆగ్రహం ఛలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చిన సంఘాల నాయకులు వీలైనంత త్వరగా పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఉద్దేశ్య పూర్వకంగానే గవర్నర్ చేస్తుందని బిఆర్‌ఎస్ వర్గాల్లో చర్చ హైదరాబాద్:  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన...

గవర్నర్ పై కార్మికుల గరంగరం

మన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివేయాలని...
BJP leaders with Tamil Isai

ఐడిపిఎల్, హెచ్‌ఎంటి భూములను రక్షించండి

గవర్నర్ తమిళ సైకి మేడ్చల్ జిల్లా బిజెపి నేతల ఫిర్యాదు హైదరాబాద్ : జిల్లాలోని ఐడిపిఎల్, హెచ్‌ఎంటి కంపెనీలకు చెందిన విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని మేడ్చల్ జిల్లా బిజెపి నేతలు గవర్నర్ తమిళ...
Bhatti Vikramarka Team meet Governor Tamilisai

వరదలు, పంట నష్టంపై గవర్నర్‌కు కాంగ్రెస్ వినతిపత్రం..

హైదరాబాద్‌ః రాజ్‌భవన్‌లో గవర్నర్ తిమిళిసైతో సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో రైతులు నష్టపోయిన పరిస్థితులను గవర్నర్...
INDIA leaders meet Manipur Governor

గవర్నర్‌ను కలిసిన ‘ఇండియా’ నేతలు

ఇంఫాల్ : కల్లోలిత మణిపూర్‌లో ‘ఇండియా’ కూటమి నేతలు ఆదివారం పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. దేశం లోని అన్ని పార్టీలు కలిసి మణిపూర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని కూటమి నేతలు అభిప్రాయపడ్డారు....
INDIA tour in Manipur

మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలి: కాంగ్రెస్ ఎంపి అధిర్ రంజన్

ఇంఫాల్: మణిపూర్ లో ఇండియా కూటమి పర్యటిస్తోంది. ఆ రాష్ట్ర గవర్నర్‌ను ఇండియా కూటమి కలిసింది. ఇంఫాల్ రాజ్‌భవన్‌లో గవర్నర్ అనుసూయ ఉకేతో భేటీ అయ్యారు. మణిపూర్ గవర్నర్‌కు 21 మంది ఎంపిలు...

ఇంతకాలం నిద్రపోతున్నారా?..

చురుచంద్‌పూర్: దాదాపు మూడు నెలలుగా జాతి విద్వేష హింసాకాండతో అట్టుడికి పోతున్న మణిపూర్‌లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవడానికి ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు చెందిన ఎంపీలు రెండు రోజలు పాటు ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు....
Governor Tamilisai meeting with University VCs

భారీ వర్షాల నేపథ్యంలో…… జిల్లాల రెడ్‌క్రాస్ ప్రతినిధులతో గవర్నర్ సమీక్ష

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న తరుణంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు బాధితుల సహాయార్థం చేపట్టిన ఉపశమనం, పునరావాస చర్యలపై గవర్నర్ డా....
Justice Alok Aradhe sworn in as CJ of High Court

హైకోర్టు సిజెగా జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం

ఆదివారం నాడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అలోక్ అరాధేకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు....
High Court Chief Justice Alok Aradhe oath

హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సిజెగా అలోక్ అరాధే ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు సిజెగా అలోక్ అరాధేచే గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సిఎం కెసిఆర్,...

Latest News