Home Search
స్టాక్మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
రూ.3.39 లక్షల కోట్లు హాంఫట్
1,292 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల పరంపరను కొనసాగిస్తున్నాయి. అమ్మకాల ఒత్తిడితో సోమవారం కూడా మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ అత్యధికంగా 1,291 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఒక్క రోజులోనే...
హెచ్డిఎఫ్సి పతనం ఎఫెక్ట్
566 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. ఫైనాన్షియల్, ఐటి స్టాక్స్ అమ్మకాలతో వరుసగా రెండో రోజు బుధవారం సూచీలు పతనమయ్యాయి. 30 షేర్ల బిఎస్ఇ సెన్సెక్స్...
భారీ నష్టాల్లో మార్కెట్లు
778 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. రష్యాఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టపోగా, ఇది దేశీయంగాను ప్రభావం చూపింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్...
ముంచిన యుద్ధం
‘బేర్’మన్న ప్రపంచ మార్కెట్లు
గతవారం సెన్సెక్స్ 1600 పాయింట్లు నష్టం
(మార్కెట్ సమీక్ష)
ముంబై : గత వారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. కరోనా మహమ్మారి ముగిసిందనుకుంటే, ఇప్పుడు ఉక్రెయిన్ష్య్రా యుద్ధం మొదలైంది. ఈ...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
బడ్జెట్ మార్కెట్లు జై
848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : వృద్ధి అనుకూల బడ్జెట్కు దేశీయ స్టాక్మార్కెట్లు జైకొట్టాయి. బడ్జెట్ 2022ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన సమయంలో మార్కెట్లు దూకుడుగా కనిపించాయి. తీవ్ర హెచ్చుతగ్గులకు...
మళ్లీ నష్టాల్లోకి మార్కెట్లు
581 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల బాటపట్టాయి. గురువారం మార్కెట్ మళ్లీ భారీగా పతనమైంది. సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,276 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ...
కొనసాగుతున్న బుల్ ర్యాలీ
157 పాయింట్లు పెరిగి
ముంబై : వరుసగా మూడో రోజు దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. అయితే గురువారం ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ మార్కెట్లు ముందుకు సాగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మాస్యూటికల్స్ షేర్లు...
మళ్లీ నష్టాల్లో మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. బుధవారం సూచీలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడిపోయి 58,340 వద్ద ముగిసింది. ప్రభుత్వ కంపెనీల షేర్లు పెరిగాయి. పేటీఎం...
నాలుగు రోజుల నష్టాలకు బ్రేక్
న్యూఢిల్లీ: నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సోమవారం దేశీయ స్టాక్మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చూసినప్పటికీ, ఆఖరికి స్వల్పంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు పెరిగి 60,967 పాయింట్ల వద్ద ముగిసింది....
17562 వద్ద ముగిసిన నిఫ్టీ!
514 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
రెండు రోజుల మార్కెట్ నష్టాలకు చెక్
ముంబయి: ఒక్క ఆటో, పవర్ సెక్టార్లు తప్పించి మిగిలిన అన్ని సెక్టార్ల షేర్లు మంగళవారం లాభపడ్డాయి. రియాల్టీ, ఐటి, మెటల్ షేర్లు 2-3...
ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 55,944 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 16,634...
బ్యాంకులు, ఆర్ఐఎల్ దన్ను
403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
దుమ్మురేపిన ఎస్బిఐ
క్యూ1లో 55 శాతం పెరిగిన లాభం
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్బిఐ జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో అద్భుతంగా రాణించింది. క్యూ1(ఏప్రిల్జూన్)లో ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)...
నిఫ్టీ @ 16,000
రికార్డు గరిష్టానికి చేరిన మార్కెట్ సూచీలు
మొదటిసారి 53,800 దాటిన సెన్సెక్స్
పటిష్టమైన ఆర్థిక డేటాతో మార్కెట్కు జోష్
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. ఎఫ్ఎంసిజి, ఫార్మా, ఆటో, ఐటి, కన్జూమర్, ఫైనాన్షియల్...
తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
ఏప్రిల్లో 4.29 శాతం నమోదు
మార్చిలో 22.4 శాతానికి పెరిగిన పారిశ్రామిక ఉత్పత్తి
న్యూఢిల్లీ : ఆహార వస్తువుల ధరలు దిగిరావడం వల్ల ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.23 శాతం తగ్గి 4.29శాతాని కి చేరుకుంది....
బడ్జెట్కు మదుపరి జై..
ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం తర్వాత మార్కెట్లలో జోష్
ఒక్క రోజే సెన్సెక్స్ 2,314 పాయింట్లు జంప్ n రూ.6.34 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
కొద్ది రోజులుగా పతనమవుతూ వస్తున్న స్టాక్మార్కెట్లు నిర్మల...
నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం నష్టాలను చవిచూశాయి. వరుసగా నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ట్రెండ్ కారణంగా ఐటి, బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో విక్రయాలు వెల్లువెత్తాయి....
హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలు
93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అయినప్పటికీ ఆఖరి సమయంలో సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. హెచ్డిఎఫ్సి, ఐటిసి, యాక్సిస్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హిందుస్తాన్...