Tuesday, May 14, 2024
Home Search

స్వాతంత్య్ర దినోత్సవ - search results

If you're not happy with the results, please do another search
There is no problem if the electricity demand reaches 17 thousand megawatts in the future

విద్యుత్ డిమాండ్ భవిష్యత్తులో 17వేల మెగావాట్లకు చేరుకున్నా ఇబ్బంది లేదు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ట్రాన్స్‌కో, జెన్‌ఎకో సీఎండి ప్రభాకర్‌రావు మన తెలంగాణ / హైదరాబాద్‌ః భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు చేరుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని ట్రాన్స్‌కో,జెన్‌కో సీఎండి దేవుల పల్లి...

2 లక్షల నుంచి 15 లక్షలకు..

న్యూఢిల్లీ : భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇటీవల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్(ఆటిఆర్)ల దాఖలుకు చివరి తేదీ జూలై 31తో ముగిసింది. ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ల గణాంకాలు...
The CM awarded the awards to 14 officials

14 మంది అధికారులకు అవార్డులను ప్రదానం చేసిన సిఎం

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఇటీవల కాలంలో సంభవించిన భారీ వరదలు, వర్షాల్లో ధైర్య సాహాసాలు ప్రదర్శించిన 14మంది అధికారులకు అవార్డులను సిఎం కెసిఆర్ ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రశంసించారు....
Should stay away from corrupt politics: Kishan Reddy

అవినీతి రాజకీయాలకు దూరంగా ఉండాలి : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : అవినీతి, నియంతృత్వ రాజకీయాలకు దూరంగా ఉండాలని.. దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో...

వేడుకలకు హాజరు కాని ఖర్గే

న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
Model Telangana for Development: BC Commission Chairman Vakulabharanam

అభివృద్ధికి నమూనా తెలంగాణ : బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం

మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నమూనాగా నిలిచిందని తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర బిసి కమిషన్...

మోడీ రికార్డు ప్రసంగం

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోడీ నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం...

వేదికపైనే కుప్పకూలిన మంత్రి

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాయ్‌సేన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌధరీ ఒక్కసారిగా వేదికపై కుప్పకూలారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరిస్తోన్న సమయంలో ఈ ఘటన జరిగింది....

పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్ది..

సిద్దిపేట ః రాష్ట్రం అవతరించిన పదేళ్లలోనే నూరెళ్ల అభివృద్దిని చేసుకున్నామని రాష్ట్ర ఆర్ధిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా...

ప్రజాస్వామ్య, రాజ్యాంగాలను పరిరక్షిస్తాం : ఖర్గే

న్యూఢిల్లీ : దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని, దేశ ఐక్యత, సమగ్రత, సోదరత్వం, సామరస్యం కోసం వాటిని పరిరక్షిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం స్పష్టం చేశారు. స్వాతంత్య్ర...
Bollywood actor Akshay Kumar has Indian citizenship

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు భారతీయ పౌరసత్వం

న్యూఢిల్లీ : పౌరసత్వం విషయంలో తరచూ విమర్శలు ఎదుర్కొనే బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం లభించింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. “నా హృదయం... పౌరసత్వం......
Bihar CM Nitish Kumar Security Breach

బీహార్ సిఎం ప్రసంగిస్తుండగా.. దూసుకొచ్చిన యువకుడు

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్య్రవేడుకల్లో ప్రసంగిస్తుండగా, ఓ యువకుడు దూసుకొచ్చాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పాట్నా లోని గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో...

కుటుంబ పార్టీల వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు: మోడీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి వంటి రుగ్మతల వల్ల భారతీయ ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని, ఈ వాసత్వ...
Harish Rao speech in Independence day

మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు: హరీష్ రావు

సిద్దిపేట: ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేఛ్చావాయువులు పీల్చుకున్న మన భారతదేశానికి 76 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వాతంత్య్ర దినోత్స వేడుకలకు విచ్చేసిన ప్రతీ ఒక్కరికీ వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి...
More Swachh Survekshan award to Telangana

ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయి: కెటిఆర్

రాజన్న సిరిసిల్ల: మన ఊరు-మన బడి పథకంలో పాఠశాలలు తీర్చిదిద్ధామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిరిసిల్లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. జిల్లాలో 172 కళాశాలల్లో మౌలిక...

ఎర్ర కోట నుంచి మోడీ చివరిసారి జెండా వందనం: లాలూ ప్రసాద్

పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ బూటకపు మాటలను దేశ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఎర్రకోట నుంచి త్రివర్ణ పతాకాన్ని ప్రధాని మోడీ ఎగురవేయడం ఇదే చివరిసారని ఆర్‌జెడి అధినేత, బీహార్ మాజీ...
CM KCR speech in Independence day

సంపద పెంచి పేదలకు పంచుతున్నాం: కెసిఆర్

హైదరాబాద్: నేడు తెలంగాణ పూర్ణకలశంలా నిండుకుండలా తొణికిసలాడుతోందని ముఖ్యమంత్ర కె చంద్రశేఖర్ రావు తెలిపారు.  77వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గోలొక్కండ కోటలో సిఎం కెసిఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలకులకు...
National flag in assembly

మహాత్మాగాంధీ కలలను కెసిఆర్ నిజం చేశారు: పోచారం

హైదరాబాద్: మహాత్మాగాంధీ నాయకత్వంలో సాదించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆసెంబ్లీ...
Modi speech at red fort

మణిపూర్‌లో జరిగిన హింస అత్యంత బాధాకరం: మోడీ

ఢిల్లీ: భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 140 కోట్ల భారతీయులకు ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ...
Israel-Gaza War

రూపాయి పతనం!

మన జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) ఏటా పెరుగుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఘనంగా ప్రకటించిన సమయంలోనే డాలర్‌తో రూపాయి విలువ గత 10 మాసాల కాలంలో ఎన్నడూ...

Latest News