Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
పాఠశాల డ్రెస్కోడ్ను పాటించాల్సిందే: అమిత్ షా
న్యూఢిల్లీ: కర్నాటక విద్యాలయాలలో హిజాబ్ నిషేధం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా “ అన్ని మతాల వారు పాఠశాల డ్రెస్ కోడ్ను తప్పనిసరి పాటించాలి, ఈ వివాదంపై...
స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే
మీసేవ కేంద్రాల్లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తుల అందుబాటు
2014 జూన్2 నాటికి
ఆక్రమణల్లో ఉన్న వారికి
అవకాశం రెండు రోజుల్లో
విడుదల చేయనున్న ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ భూములను ఆక్ర మించుకొని...
ఉగ్రవాదులపై ఆ పార్టీలకు విపరీత సానుభూతి
ఉగ్రవాదులను ‘ జీ ’ అని సంబోధిస్తారు
సమాజ్వాది, కాంగ్రెస్లపై ప్రధాని మోడీ ధ్వజం
హర్దోయ్ ( యూపీ): అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో కోర్టు 49 మందికి మరణశిక్ష విధించిన కొన్ని రోజుల...
ఉద్యోగుల పరస్పర బదిలీల్లో నష్టపోకుండా జిఒ సవరణ
నూతన జోనల్ కేటాయింపుల్లోని సమస్యలను దృష్టిలో ఉంచుకొని పరస్పర బదిలీలకు జిఒ నెం.21ని జారీ చేసిన ప్రభుత్వం
ఇందులోని 7,8 పేరాల వల్ల ఉద్యోగులు సీనియార్టీ నష్టపోవాల్సి వస్తుందని వ్యక్తమైన ఆందోళన దీనిని సవరిస్తూ...
హర్యానా సర్కార్కు సుప్రీంలో ఊరట
ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటా చెల్లదన్న హైకోర్టు తీర్పుపై స్టే
న్యూఢిల్లీ: ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ల అంశంపై హర్యానా ప్రభుత్వానికిసుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్థానికులకు 75 శాతం...
హిజాబ్ వివాదం 8 కాలేజీలకే పరిమితం
కర్నాటక మంత్రి వెల్లడి
బెంగళూరు: రాష్ట్రంలోని 75 వేల హైస్కూళ్లు, కళాశాలల్లో కేవలం ఎనిమిదిలో మాత్రమే హిజాబ్ వివాదం ఏర్పడిందని కర్నాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బిసి నగేష్ తెలిపారు. ఈ...
‘వివేక’ కేసులో నిందితులకు చుక్కెదురు
ఎర్ర గంగిరెడ్డి,ఉమాశంకర్రెడ్డి పిటిషన్ల కొట్టివేత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసు నిందితులకు ఎపి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దస్తగిరిని అప్రూవర్గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్రెడ్డి హైకోర్టులో...
ఎపి డిజిపిగా రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతం సవాంగ్ను బదలీ చేస్తూ ఆయన స్థానంలో కొత్త డిజిపిగా ఇంటెలిజెన్స్ డిజిగా పనిచేస్తున్న కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు...
హిజాబ్తో స్కూల్లోకి రానివ్వనందుకు పరీక్ష బాయ్కాట్ చేసిన విద్యార్థిని
కర్నాటకలో కొనసాగుతున్న వివాదం
బెంగళూరు: హైకోర్టు ఆదేశాల మేరకు కర్నాటకలో సోమవారంనుంచి విద్యాసంస్థలు తెరుచుకున్నప్పటికీ హిజాబ్ వివాదం మాత్రం కొనసాగుతూనే ఉంది. హిజాబ్ తొలగించి పాఠశాలలకు హాజరుకావాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించాలని ఉపాధ్యాయులు సూచించడంతో...
ఎపి డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ బదిలీ అయ్యారు. ఎపి కొత్త డిజిపిగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డిజిగా ఉన్నారు. కాసేపట్లో...
మరో ఛాన్స్
ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఇంకో అవకాశం
ఈనెల 21 నుంచి మార్చి 31వరకు మీసేవా కేంద్రాల ద్వారా
దరఖాస్తులకు ఆహ్వానం ఇదే చివరి అవకాశం,
వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచన జిఒ 14 జారీ
మనతెలంగాణ/హైదరాబాద్...
నల్లగొండ, మహబూబ్నగర్లకు పట్టణాభివృద్ధి సంస్థలు
నల్గొండ మున్సిపాల్టీతో పాటు 42 గ్రామాలను కలుపుతూ నీలగిరి పట్టణాభివృద్ధి సంస్థ
మహబూబ్ నగర్, జడ్చర్ల,
భూత్పూర్ మున్సిపాల్టీలతో
పాటు 142 గ్రామాలతో
మహబూబ్నగర్ అర్భన్
డెవలప్మెంట్ అథారిటీల
ఏర్పాటు ఉత్తర్వులు...
విభజన చట్టం సమస్యలపై 17న త్రిసభ్య కమిటీ పరోక్ష భేటీ
కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు
ఎజెండా నుంచి ఎపి ప్రత్యేక హోదా అంశం తొలగింపు
చర్చ ఐదు అంశాలకే పరిమితం
మన తెలంగాణ / హైదరాబాద్ :...
నేడు వర్కింగ్ డేగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించగా.. అందుకు బదులుగా ఫిబ్రవరి 12వ తేదీని పనిదినంగా డిక్లేర్ చేస్తూ గతంలో ఉత్తర్వులు జారీ...
లఖింపూర్ ఘటనలో నిందితుడు.. ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో నలుగురు రైతులతో సహా 8 మంది మరణానికి కారణమైన కారు దూసుకెళ్లిన ఘటనలో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాకు...
ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించేందుకు ప్రపంచ నాయకుల భేటీ
మాస్కో: ఉక్రెయిన్ ప్రతిష్టంభనను తగ్గించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కోలో, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ వాషింగ్టన్లో మంతనాలు జరుపనున్నారు. రష్యా దండయాత్ర భయంతోనే వారు...
ఉపాధి హామీకి బిజెపి ఉరి!
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎ)వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు 70 లక్షల మందికి మేలు జరుగుతోందని నివేదికలు చెబుతున్నా గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దాదాపు...
మణికొండ భూములు ప్రభుత్వానివే
1654.32 ఎకరాల జాగీర్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పు
హైకోర్టు తీర్పు కొట్టివేత వక్ఫ్బోర్డు, ప్రభుత్వానికి మధ్య
వివాదానికి తెర రూ.50వేల కోట్ల అత్యంత విలువైన
భూమి ఇనాం భూముల చెల్లింపులు...
రాచకొండలో ర్యాలీలు నిషేధం
హైదరాబాద్ : రాచకొండ పోలీస్ కమిషనరేట్లో ర్యాలీలు, సభలపై నిషేధం విధించినట్లు పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. నేరెడ్మెట్లోని తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు...
జెఎన్యు విసిగా శాంతిశ్రీ పండిట్ నియామకం
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్యు) తొలి మహిళా వైస్ చాన్సలర్గా శాంతిశ్రీ ధూలిపూడి పండిట్ నియమితులయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శాంతిశ్రీని జెఎన్యు వైస్చాన్సలర్గా...