Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
15 రోజుల్లో ప్యాక్స్ల ఎన్నికలు
906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే పాలక మండళ్ల ఏర్పాటు జరగాలి : సిఎం
నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ n ప్రస్తుతం ఉన్న సంఘాలకు
జరగనున్న ఎన్నికలు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే...
జూన్లో సహకార ఎన్నికలు!
కొనసాగుతున్న కొత్త ప్యాక్స్ల ఏర్పాటు ప్రక్రియ
మొత్తం 1340 ప్యాక్స్లకు ఒకేసారి ఎన్నిక నిర్వహించాలని నిర్ణయం
మరోమారు ఇంఛార్జీలకు పొడిగింపు
హైదరాబాద్: వచ్చే జూన్లో సహకార ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీంతో...
వరంగల్ డిసిసిబిలో అవకతవకలపై సిబిసిఐడి
హైదరాబాద్: వరంగల్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి)లో జరిగిన అవకతవకలు, అధికార దుర్వినియోగంపై సిబి సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారధి బుధవారం...
రబీ బంధుకు రూ. 5,100 కోట్లు
ఖరీఫ్ రైతుబంధు బకాయిలకు రూ.1519 కోట్లు
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఖరీఫ్ బకాయిలు రూ.1519 కోట్లు
హైదరాబాద్: రబీ రైతుబంధు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న...
విఎల్టితో… క్యాబ్లలో ప్రయాణానికి భరోసా
హైదరాబాద్ : ఒంటిరిగా మహిళలు ప్రయాణించాలంటే ఇప్పటికీ ఎక్కడో సంశయం. ఏదో తెలియని భయం, మళ్ళీ గమ్యస్థానం చేరేవరకు మనసులో ఏదో తెలియని భయం. సంబంధిత కంపెనీలు పలు జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా...
నగరంలో ఇన్స్స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ : నగరంలోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఇన్స్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిది మంది ఇన్స్స్పెక్టర్లను పోలీస్ కమిషనర్ బదిలీ...
నిర్భయ దోషికి క్షమాభిక్ష తిరస్కరణ
న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక హత్యాచార దోషి ముకేష్ సింగ్ క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు. ముకేష్ సింగ్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్...
నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై స్టే
న్యూఢిల్లీ: నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరిశిక్షను ఢిల్లీ కోర్టు వాయిదా వేసింది. దోషులలో ఒకడు క్షమాభిక్ష పిటిషన్ వేయడంతో తీస్ హజారీ కోర్టు గురువారం ఈ...
రుణమాఫీ అమలుకు ప్రత్యేక సాఫ్ట్వేర్
వడ్డీతో కలిపి రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ
కుటుంబం యూనిట్గా మాఫీ.. రేషన్ కార్డు ఆధారంగా వర్గీకరణ
బంగారం తాకట్టు పంట రుణాలకు మాఫీ లేదు
ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకూ ఇవ్వకూడదని యోచన
మన తెలంగాణ/హైదరాబాద్...
రాష్ట్రంలో 1340 ప్రాథమిక సహకార సంఘాలు!
హైదరాబాద్: రైతన్నలకు ప్రభుత్వ సహకారాన్ని మరింత చేరువగా తీసుకువచ్చేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) సంఖ్యను పెంచనున్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలతో పాటు, ప్రతీ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఖచ్చితంగా...
లంచం అడిగితే ఫోన్ చేయండి: సిపి అంజనీకుమార్
లంచం అడిగితే 9490616555 ఫోన్ చేయండి
మొబైల్ నంబర్ ఇచ్చిన నగర సిపి అంజనీకుమార్
జూబ్లీహిల్స్ ఇన్స్స్పెక్టర్, ఎస్సై సస్పెన్షన్
హైదరాబాద్ : అవినీతి అధికారులను ఉపేక్షించేది లేదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు....
ఎంఇడి, బిపి.ఇడి కోర్సులకు ఫీజు ఖరారు
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎంఇడి, బిపిఇడి, డిపిఇడి, యుజిడిపెడ్ కోర్సులు అందిస్తున్న ప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులు ఖరారయ్యాయి. కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రవేశాలు, ఫీజు రెగ్యులేటరీ కమిటీ(టిఎఎఫ్ఆర్సి) నిర్ణయించిన...
267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...
పంచాయితీ కార్మికులకు సిఎం కెసిఆర్ మరో వరం
హైదరాబాద్: రాష్ట్రంలోని పంచాయితీ కార్మికుల సంక్షేమానికి సిఎకెసిఆర్ ప్రకటించిన హమీల మేర పంచాయితీ కార్మికులందరికి జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ శుక్రవారం పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నూతన జీవిత...
సిరిసిల్లలో యువకులను కొట్టిన పోలీసులపై చర్యలు
రాజన్న సిరిసిల్ల : కొత్త సంవత్సరం వేడుకలో మద్యం మత్తులో బైక్ నడుపుతు ఈలలు వేస్తూ, రోడ్డుపై బీర్ బాటిల్ పగలగొట్టి పోలీసులతో వాగ్వాదానికి దిగిన యువకులపై పోలీసులు లాఠీ ఝుళిపించిన విషయం...
పెరిగిన రైల్వే చార్జీలు
కి.మీ వద్ద 1 నుంచి 4 పైసలు
ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్పై ఒక పైస, మెయిల్ ఫస్ట్, సెకండ్ క్లాస్, స్లీపర్కు రెండు పైసలు, ఎసి చైర్ కార్, ఎసి-2,3 ఫస్ట్క్లాస్కు నాలుగు...
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్ల రద్దు
ఢాకా : భద్రతా కారణాల దృష్టా భారత్బంగ్లాదేశ్ సరిహద్దుల్లో మొబైల్ సర్వీస్లను బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల 10 మిలియన్ సబ్స్ర్కైబర్లకు అసౌకర్యం కలుగుతుందని మీడియా కథనాలు మంగళవారం వెల్లడించాయి. 2000...
భారత రైల్వే రక్షణ దళంగా ఆర్పిఎఫ్ పేరు మార్పు
న్యూఢిల్లీ: ఇంతవరకు రైల్వే రక్షణ దళంగా పరిగణింపబడుతున్న ఆర్పిఎఫ్ పేరును భారత రైల్వే రక్షణ దళం(ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్)గా రైల్వే పేరు మార్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆర్పిఎఫ్కు ఆర్గనైజ్డ్ గ్రూపు...
తెలంగాణ సిఎస్ గా సోమేష్ కుమార్ నియామకం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి స్పెషల్ సిఎస్ సోమేష్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్.కె.జోషి పదవీకాలం ముగియడంతో మంగళవారం...