Sunday, May 19, 2024
Home Search

ఉత్తర్వులు - search results

If you're not happy with the results, please do another search

రేవంతు భూతంతు

  తప్పుడు డాక్యుమెంట్లతో 4.39 ఎకరాల అత్యంత విలువైన భూమిని కాజేసిన రేవంత్‌రెడ్డి బ్రదర్స్! సహకరించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ విచారణలో తేలిన విస్తుగొల్పే నిజాలు గోపన్నపల్లిలోని 167 సర్వేనంబర్‌లోగల 10.2 ఎకరాల భూమికి తప్పుడు డాక్యుమెంట్ల సృష్టి వేరే...

విద్యుత్ అధికారుల విభజనపై వారంలో తుది నివేదిక

  ఢిల్లీలో జస్టిస్ ధర్మాధికారి వెల్లడించినట్లు సమాచారం హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్టాల విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యపై వన్ మ్యాన్ కమిషన్ జస్టిస్ ధర్మాధికారి డిల్లీలో ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలుగు...
Manjira River

మంజీరాపై మరి రెండు చెక్ డ్యాంలు

మనతెలంగాణ/హైదరాబాద్: బాన్స్‌వాడ నియోజకవర్గం పరిధి లోని మంజీరా నదిపై రూ.28,29,00,000 లతో బీర్కూర్ దగ్గర రూ.15,98,00,000 లతో రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది....
Medak rural SI

అవినీతికి పాల్పడిన మెదక్ ఎస్‌ఐపై సస్పెన్షన్ వేటు

మన తెలంగాణ/మెదక్: విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు, ఇసుక మాఫియాతో చేతులు కలపడం తదీతర ఆరోపణలపై మెదక్ రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులును నిజామాబాద్ రేంజ్ డిఐజీ శివశంకర్‌రెడ్డి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఎస్‌ఐ...

సోషల్ మీడియా వేదికగా… విద్యుత్ విభాగంపై విమర్శలు

  ప్రచారంచేసిన ఎడిఇ కోటేశ్వర్‌రావు సస్పెన్షన్ ఒకే కాంట్రాక్టర్‌కు 4769 పనులు అప్పగింత...? మనతెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ విద్యుత్ విభాగానికి చెందిన ఎడిఇ కోటేశ్వర్‌రావుపై సస్పెన్షన్ వేటు వేసింది విద్యుత్ సంస్థ. సోషల్ మీడియా...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సర్వం కోల్పోతున్న పిల్లలు

  న్యూఢిల్లీ: పిల్లల సంరక్షణ బాధ్యతపై తల్లిదండ్రుల మధ్య తలెత్తిన వివాదాల కేసుల్లో పిల్లలు ఎల్లప్పుడూ సర్వం కోల్పోయేవారేనని, వారు ఎలాంటి తప్పు చేయకున్నా తల్లిదండ్రుల ప్రేమ, అభిమానాలకు దూరమై పోతున్నారని దీనికి భారీ...

డిసెంబర్ 31వరకు పిఆర్‌సి గడువు పెంపు

  ఈ నెల 24తో కమిషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో పొడిగింపు ఉత్తర్వులు మన తెలంగాణ/హైదరాబాద్ : వేతన సవరణ కమిషన్ (పిఆర్‌సి) గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం...

35మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

  హైదరాబాద్ : 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం రోజున హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమంపై కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర...

రాష్ట్రంలో మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి. 35 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ కమిషనర్లు బదిలీలు... వారి వివరాలు 1. ఎండి...

తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే

హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి వేసిన పీఆర్పీ గడువును డిసెంబర్ 31వరకు పొడగిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు సంవత్సరాలుగా సాగుతున్న ఈ...
smoking

ధూమపానాన్ని నిషేధించలేమా?

21వ శతాబ్దం చివరి నాటికి ఆరు కోట్ల ఇరవై లక్షల మంది ధూమపానం వల్ల ప్రాణాలను కోల్పోనున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఆరు...
EAMCET 2020

21 నుంచి ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ

  నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 19 దరఖాస్తుల స్వీకరణ : 21 నుంచి మార్చి 30 వరకు సవరణకు అవకాశం : మార్చి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ : ఏప్రిల్ 20...
Pigeon-pea

కేంద్రం చేయిస్తే.. రాష్ట్రం చేయూత!

కందుల కొనుగోళ్లపై ప్రభుత్వ యోచన పరిమితిని లక్ష టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరిన వ్యవసాయ శాఖ మంత్రి హైదరాబాద్: కందులను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తే, రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి...
SC outrage on Bihar govt over van driver arrest without FIR

సుప్రీంకోర్టును మూసేద్దామా?

న్యూఢిల్లీ: దేశంలో వ్యవస్థల పనితీరు పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఎజిఆర్) కింద బకాయి పడిన దాదాపు రూ. 1.5 లక్ష కోట్ల మేర మొత్తాన్ని...

మోడీపై కామెంట్లు పెట్టి డిమోట్ అయిన రాజ్యసభ అధికారి

  న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులపై సోషల్ మీడియాలో కించపరిచే, అగౌరవపరిచే, నీచమైన, వ్యంగ్య వ్యాఖ్యలు పోస్టు చేసిన పార్లమెంట్ సెక్యూరిటీ విభాగానికి చెందిన ఒక డిప్యుటీ డైరెక్టర్‌ను...

పథకాల అమలే పరమావధి

  ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు సంక్షేమంలో మనమే నంబర్ వన్ కలెక్టర్ల వ్యవస్థ బలోపేతమే లక్షం, అండగా ఉండేందుకే అదనపు కలెక్టర్లు  15రోజుల్లో జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ సమ్మేళనాలు n పల్లె ప్రగతి నిరంతరం జరగాలి n...

సమాచార కమిషనర్లు

  కట్టా శేఖర్‌రెడ్డి, మైడ నారాయణ రెడ్డి, గుగులోతు శంకర్‌నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, అమీర్ హుస్సేన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ఐదుగురిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...

కోటాకు తూట్లు?

  సుప్రీం కోర్టు ఉత్తర్వులపై ఆందోళన రిజర్వేషన్లు కొనసాగేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకోవాలి : సుప్రీం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవద్దు రిజర్వేషన్ల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై లేదనడం సమ్మతం కాదు : ఎల్‌జెపి...

జిల్లాలకు అదనపు కలెక్టర్లు

  హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 మంది జాయింట్ కలెక్టర్లు, అధికారులను బదిలీ చేయడంతో పాటు వారికి అదనపు కలెక్టరలుగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్...
school-bags

ఈ ‘బరువు’ దిగేదెప్పుడు?

 విద్యార్థులకు తగ్గని బ్యాగు భారం అమలుకు నోచుకోని విద్యాశాఖ ఆదేశాలు అధిక బరువుతో అనారోగ్యం బారిన విద్యార్థులు అధికారుల పర్యవేక్షణ లేక అమలు కాని ఉత్తర్వులు హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు మోత తగ్గడంలేదు. విద్యార్థులు...

Latest News