Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
దేశవ్యాప్తంగా ఉమ్మడి సభలు
బెంగళూరు : కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రతిపక్ష పార్టీల రెండురోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలలో బిజెపి కూటమిని ఎదుర్కొనేందుకు జట్టుకట్టేందుకు విపక్షాల భేటి జరగడం...
రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్కు బుద్ది చెప్పండి
దండేపల్లి : రైతులకు ఉచిత కరెంటు వద్దన్న కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. దండేపల్లి మండలం ముత్యంపేటలోని రైతు వేధిక భవనంలో సోమవారం టీపీసీసీ అద్యక్షులు...
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు
ఇల్లంతకుంట: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కీ పట్టుకొమ్మలని, నాటి తెలంగాణ ఉధ్యమం నుండి వెనకడు వేయకుండా స్వరాష్ట్రం కోసం, నేడు అభివృద్ది కోసం భాగస్వాములు అవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు...
ధరల, దగా పార్టీలుగా బిజెపి ,కాంగ్రెస్
ఆదిలాబాద్:ఎన్నికల సమయంలో ప్రజలకు ఇవ్వని హామీలను సైతం అమలు చేసి సంక్షేమ పథకాల ఫలాలను అందిస్తున్నామని ధరల పార్టీ దగా పార్టీలుగా పేరుకెక్కిన కాంగ్రెస్,బిజెపిల నేతలు మాట్లాడే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో...
బిసిలది రాయితీల పోరాటం కాదు…. ఇక రాజకీయ పోరాటమే
రాష్ట్ర రాజకీయాల్లో మెమెంతో మాకంత దక్కాల్సిందే
ఓటు ఆయుధంగా రాజకీయ అధికారం సాధిస్తాం
ఆగస్టు సింహగర్జనలో రాజకీయ వేదిక ప్రకటిస్తాం
ఘనంగా రాజకీయ ప్లీనరీ....హాజరైన అఖిలపక్ష నేతలు, సామాజిక ఉద్యమ నేతలు
హైదరాబాద్ :...
అరవింద్ నువ్వెంత ..నీ బతుకెంత?
మండిపడ్డ ఎర్రళ్ల శ్రీనివాస్
హైదరాబాద్ : బిజెపి నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్పై తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌళిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం...
కెబిఆర్ ఫంక్షన్ హాల్లో బిసిల ప్లీనరీ సమావేశం ఏర్పాటు పరిశీలన
ఎల్బీనగర్ : బిసిలు రాజకీయంగా తరతరాలుగా అన్యాయానికి గురైతున్నారని బిసి జాతీయ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్ కెబిఆర్ ఫంక్షన్ హల్లో శనివారం జరిగే బిసిల ప్లీనరీ సమావేశం...
రైతులకు లక్ష రుణ మాఫీ వెంటనే చేయాలి
బోనకల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ లక్ష రుణమాఫీ వెంటనే చేయాలని సీపీఎం అనుబంద రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. శుక్రవారం తెలంగాణ...
మాలల అభివృద్ధికి కృషి చేస్తా
హసన్పర్తి: మాలల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ హామీ ఇచ్చారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో...
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అడ్హక్ కమిటీ కన్వీనర్ జి. ప్రభాకర్ యాదవ్
నాంపల్లి : తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ సెంట్రల్ ఫోరం అడ్హక్ కమిటీ కన్వీనర్ జి. ప్రభాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఈమేరకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ ఉత్తర్వులు వెలువరించారు. ఈ...
బిఆర్ఎస్ పథకాలపై ఇంటింటి ప్రచారం జరపాలి
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృధ్ది పథకాలు ప్రతిఇంటికి వెళ్లి ప్రచారం సాగించాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రపాణి అన్నారు. సోమవారం సిరిసిల్లలో 1వ,12వ,15వ వార్డుల...
సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు..!
హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...
బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా
కల్వకుర్తి రూరల్ : 70 ఏళ్ల స్వతంత్ర దేశం లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర...
నిండు బహిరంగ సభలో ఓటమి అంగీకరించిన మోడీ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ జిల్లా నిండు బహిరంగ సభలో రాష్ట్రంలో బిజెపి ఓటమిని అంగీకరించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో...
బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా
కల్వకుర్తి : 70 ఏళ్ల స్వతంత్ర దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని బిసిలకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి...
పాలిటెక్నిక్ కళాశాల మంజూరుపై హర్షం
మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్
ఆమనగల్లు: విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమనగల్లు మార్కెట్ డైరెక్టర్ సురమళ్ల సుభాష్ అన్నారు. నాలుగు మండలాలకు ప్రధాన కూడలి అయిన ఆమనగల్లు మండల కేంద్రంలో ప్రభుత్వం...
నియోజక ప్రజలకు ఎంతో రుణపడి ఉన్నాను
మంత్రి చామకూర మల్లారెడ్డి
సొంత నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు
ఘట్కేసర్: నియోజకవర్గం ప్రజలు తనను ఎమ్మెల్యేను చేస్తే, ముఖ్యమంత్రి కేసిఆర్ మంత్రిని చేశారని, నేను ఎంత సంపాదించిన మీకే...
సమాచార హక్కు చట్టం కమిషనర్ రేసులో ఓయూ విద్యార్థి నేతలు
హైదరాబాద్: తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ల పదవుల కోసం ఆశావాహుల వేట మొదలైంది. అధికార పార్టీకి చెందిన నాయకులతో పాటు ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు పోటీ పడుతున్నారు. ఇటీవలే భర్తీ...
విభజన హామీలపై తెలంగాణ పర్యటనలో మోడీ సమాధానం చెప్పాలి
హైదరాబాద్ : ఎపి పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంత వరకు అమలు చేశారో ఈ నెల 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సిపిఐ...
ఈ నెల 15న హైదరాబాద్ లో బిసిల రాజకీయ ప్లీనరీ
హైదరాబాద్ :బిసిలకు రాజకీయ అధికారమే లక్షంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బి నగర్ లోని కెబిఆర్ కన్వెన్షన్ లో పదివేల మంది బిసి ప్రతినిధులతో బిసిల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు బిసి...