Home Search
ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
సున్నాలు వేసుకుని బతికితే నీకు కోట్లు ఎలా వచ్చాయ్?: వేముల
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ది పనుల శంకుస్థాపనలతో పాటు గాంధారి మండల బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ముఖ్య...
రైతుల కోసం మరో ఉద్యమం
మన తెలంగాణ/హైదరాబాద్: యాభై ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఉద్యమాలను ఆందోళనలు, సమస్య లు, ఆటుపోట్లను చూశాను. గెలిచాం. ఇప్పుడు తాను మ రో నూతన ఉద్యమాన్ని భుజాలకెత్తుకున్నానని బిఆర్ఎస్ పార్టీ అధినేత,...
పిఎం డిగ్రీ సర్టిఫికేట్ను సమర్పించాల్సిన అవసరం లేదు: గుజరాత్ హైకోర్టు
అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నుంచి రూ. 25,000 వసూలు!
అహ్మదాబాద్: ప్రధాని కార్యాలయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ డిగ్రీ, పిజి సర్టిఫికేట్లను సమర్పించాల్సిన అవసరంలేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. మోడీ...
త్వరలో రూ.1300కోట్లు
తెలంగాణపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తూ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా, అనేక నిధులు తగ్గించింది. మరోవైపు పనిచేస్తున్న ప్రభుత్వంగా గుర్తించి అనేక అవార్డులు,
ప్రశంసలు అందిస్తోంది. కానీ, నిధులు మాత్రం ఇవ్వడంలేదు.
- కెటిఆర్,...
2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం: బండి సంజయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే.. “ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. యుపిఎస్సీ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం. డిఎస్సి -2008 బాధితుల సమస్యలను పరిష్కరిస్తాం”...
సెర్ఫ్ ఉద్యోగులకు శుభవార్త
హైదరాబాద్ : వర్తింప చేస్తూ జీఓ ఎంఎస్ నంబర్ 11ను జారీ చేసింది. 23 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సెర్ఫ్ ఉద్యోగుల కల నెరవేరింది. వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మొత్తం 3,978 మంది...
ప్రశాంతంగా టీచర్ ఎంఎల్సి ఎన్నిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ ఎంఎల్సి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎంఎల్సి స్థానానికి 90.40 శాతం పోలింగ్ నమోదైంది. సోమవారం ఉదయం 8 గంటలకు నుంచి...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ..
హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం నిర్ణయించింది. డిమాండ్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏప్రిల్...
ఏప్రిల్ 3న బిసిల ఛలో ఢిల్లీ… పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన
50 శాతం రిజర్వేషన్లు ...కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం ఆందోళన
కోర్ కమిటి సమావేశంలో నిర్ణయం
మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్ల కోసం ఆందోళనా కార్యక్రమాలను...
ఉద్యోగుల పెన్షన్ దేశ గౌరవం
అభివృద్ధి చెందిన వైద్యం, ఆధునిక చికిత్స సౌకర్యాలతో ప్రపంచ వ్యాప్తంగా మనుషుల ఆయు ష్షు పెరిగింది. ప్రపంచంలో 2020కి 60 ఏళ్ళవారి సంఖ్య 100 కోట్లతో 5 ఏళ్లలోపు పిల్లల సంఖ్యను దాటింది....
ఎన్సిడబ్లూ సభ్యురాలిగా ఖుష్భూ..
న్యూఢిల్లీ: రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బిజెపి కార్యనిర్వాహక కమిటీ...
దొడ్డి కొమురయ్య స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం:మంత్రి హరీశ్రావు
సంగారెడ్డి: దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామని, స్వేచ్ఛ కోసం విస్నూర్ దొరకు వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య అని రాఫ్ట్ర ఆర్థిక, వైద్యరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
ఆర్ఎస్ఎస్-జమాతే చర్చలు!
ప్రస్తుతం మన దేశంలో ఆర్ఎస్ఎస్కు ఏదీ అసాధ్యం కాదు. గుర్రం, ఏనుగులను కూడా ఎగిరేట్లు, తాబేళ్లను పరుగెట్టేట్లు చేయగలదు. అలాంటిది ముస్లిం సంస్థలను తమ దారికి తెచ్చుకోవటం అసాధ్యమా? కొద్ది వారాల క్రితం...
మరాఠ్వాడలో మలి కేక
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్ఎస్ బిఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి....
బోనులో ప్రధాని!
అదానీ షేర్ మార్కెట్ కుంభకోణం పార్లమెంటును కుదిపి వేస్తున్నది. సంయుక్త పార్లమెంటరీ (జెపిసి) కమిటీ ద్వారా గాని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో గాని విచారణ జరిపించాలని ఐక్యప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నది. ఈ వ్యవహారం బడ్జెట్...
8,9 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బిసిల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి...
పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే… పంచాయతీరాజ్ గ్రూప్
త్వరలోనే పిఆర్ ప్రత్యేక వెబ్సైట్
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్
మన తెలంగాణ/ హైదరాబాద్ : స్థానిక సంస్థల రాష్ట్ర వ్యాప్త మాజి ప్రజా ప్రతినిధుల కోసం పార్లమెంటరీ గ్రూప్ తరహాలోనే పంచాయతీరాజ్ గ్రూప్...
బిసి ప్రధానిగా ఉన్నా ఏది న్యాయం..?
డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఛలో డిల్లీ
బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బిసి ప్రధానిగా ఉన్న దేశంలో బిసిలకు న్యాయం జరగడం లేదని జాతీయ బిసి సంక్షేమ...
దేశ ఆర్థికం ఆందోళనకరం
ప్రధాన మంత్రి మోడీ, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెబుతున్నట్లు త్వరలో జపాన్, జర్మనీలను సహితం పక్కకు నెట్టివేసి భారత్ మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ అయితే కావచ్చు. అయితే భారతదేశ ఆర్థిక...
బహుజన యోధుడు
ఉత్తర భారత రాజకీయాల్లో యాదవ త్రయం దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలక భూమిక పోషించారు. ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ ముఖ్యమంత్రిగా అద్వానీ రథ...