Monday, April 29, 2024
Home Search

క్రిష్ - search results

If you're not happy with the results, please do another search

కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుంది

ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జోగిపేట: సిఎం కెసిఆర్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటుందని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం అందోల్ మండలంలోని నేరెడిగుంట గ్రామానికి...

ఇంటింటికి వెల్లి సిఎంఅర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఎల్లారెడ్డిపేట: దేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఎంపిపి పిల్లి రేణుక కిషన్ తెలిపారు. మండల కేంద్రంలో సొమవారం జడ్పీటిసి...

పిచ్చోడి చేతిలో రాయి కాంగ్రెస్

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని బిఆర్‌ఎస్ నాయకులు, మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో జహీరాబాద్,...

సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని చింతకుంట గ్రామంలో 8...
Universities in TN

అత్యున్నత ప్రమాణాలతో తమిళ వర్శిటీలు

ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను...

సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు

గోదావరిఖని: సిఎం కెసిఆర్ సంక్షేమ పథకాలతో పేద జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం దశాబ్ధి ప్రగతి ప్రజా చైతన్య యాత్రను కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్‌లో...

కొండపోచమ్మ సాగర్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతదేహం

నిండు ప్రాణం తీసిన ఈత సరదా గజ్వేల్: ఈత కొట్టాలన్న సరదా నిండుప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన మృతుని కుటుంబంలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం మియాపూర్ న్యూ అఫీజ్ పేట...

లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

తార్నాక: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మహాంకాళి జిల్లా ఎస్సీ మోర్చా సికింద్రాబాద్ అసెంబ్లీ కన్వీనర్ ఎ.శంకర్‌రావు పేర్కోన్నారు.ఈ మెరకు శంకర్‌రావు ఆద్వర్యంలో శుక్రవారం తార్నాక డివజన్ లాలాపేటలో ఉన్న...

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ వ్యతిరేకం

గోదావరిఖని: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, గురువారం...

హరిత వనాలు.. చాలా బాగున్నాయి

అటవీ ప్రాంతంలో ఎక్కువగా పండ్ల మొక్కలు నాటాలి సిఎం కార్యాలయ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తూప్రాన్: ప్రకృతి వనాల్లో మొక్కల పెంపకాల నిర్వహణ చాలా బాగుంది. అయితే ఈ వర్షాకాలంలో మరిన్ని మొక్కలను...

హెడ్ కానిస్టేబుల్ అశోక్‌వర్ధన్ కుటుంబానికి బ్యాచ్‌మేట్ల ఆర్థిక సాయం

సిటీ బ్యూరో : ఆర్‌జిఐఎ ఎయిర్‌పోర్ట్ పోలీసుస్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ గత జూన్ 21 తేదీన అనారోగ్యం తో మృతి చెందిన పి.అశోక్ వర్ధన్ కుటుంబానికి తోటి 2000 బ్యాచ్...

గజ్వేల్‌లో ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లకు భారీ స్పందన

గజ్వేల్: గజ్వేల్ సిఎం క్యా ంపు కార్యాలయంలో గత వారం రోజుల నుంచి ని యోజకవర్గ పరిధిలోని యువతకు ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌లు కావాలను కునే వారు దరఖాస్తులు అందచేయాలని ఇటీవల ఎఫ్‌డిసి...

కాంగ్రెస్ నాయకుల ధర్నా

కామారెడ్డి : పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజి మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని...

ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యం

ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్...

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారికి సమాన ప్రాధాన్యత

రంగారెడ్డి : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అన్ని కులాల వారికి సమ ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని రంగాల్లో వారికి ఆర్థిక చేయూతనందించి అభివృద్ధి చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ...

నిర్వాసిత గ్రామ పేదలను ఆదుకుంటున్న ఎన్టీపీసీ

జ్యోతినగర్: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలకు చెందిన పేదలను సిఎస్‌ఆర్ ఆధ్వర్యంలో ఆదుకుంటూ సేవా కార్యక్రమాలను చేపడుతుందని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం కాకతీయ ఆడిటోరియంలో ఎన్టీపీసీ...

దళితులకు బిఆర్‌ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి

యాదాద్రి భువనగిరి : భువనగిరి మండల పరిధిలోని అనంతరం గ్రా మంలో మంగళవారం దళిత మహిళను దూషించిన బిఆర్‌ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దళిత...
Road accident in Bandlaguda Hyderabad

దూసుకొచ్చిన మృత్యువు

వాకర్లపైకి అపరిమిత వేగంతో కారు తల్లీ కూతుళ్ల్లు అక్కడికక్కడే మృతి మరో ఇద్దరి పరిస్థితి విషమం పోలీసుల అదుపులో విద్యార్థి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం నార్సింగి, ఇబ్రహీంపట్నంలో దుర్ఘటనలు మనతెలంగాణ/సిటీబ్యూరో:వాకింగ్ చేస్తున్న వారి ని అతివేగంతో వచ్చిన...

సాయుధ పోరాటతొలి అమరుడు దొడ్డి కొమరయ్య

వికారాబాద్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టరు సి. నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ అమరవీరుడు దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి వేడుకలు...

హెచ్‌బి కాలనీలో సీతారామరాజు జయంతి వేడుకలు

చర్లపల్లి: మన్నెంవీరుడు అల్లూరి సీమరామారాజు 126వ జయంతి ఉత్సవాలు మీర్‌పేట్‌హెచ్‌బికాలనీ డివిజన్‌లో ఘనంగా నిర్వహించారు. మంగళవారం డివిజన్ పరిధిలోని సీతరామారాజు విగ్రాహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల...

Latest News

నిప్పుల గుండం