Home Search
రియల్ ఎస్టేట్ రంగం - search results
If you're not happy with the results, please do another search
అదానీ స్టాక్స్లో రూ. 50వేల కోట్లు తగ్గిన ఎల్ఐసి పెట్టుబడి విలువ!
ఎల్ఐసి ఇప్పుడు ప్రతికూల విలువ లేదా నష్టాన్ని మూటగట్టుకుంది.
ముంబై: అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి ఫిబ్రవరి 23న నష్టాలను మూటగట్టుకుంది. అదానీ స్టాక్లకు ఇప్పుడు...
డ్యాన్సర్పై సామూహిక అత్యాచారం..
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో పుట్టిన రోజు వేడుకలో పాల్గొని డ్యాన్సులతో అలరించిన ముగ్గురిలో ఒకరిని కొందరు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు తన...
పెట్టుబడికి ‘డబుల్’ లాభం
నమ్మకానికి భరోసా మా సంస్థ
త్వరలో మూడు ప్రాజెక్టులు
యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి కమలాకర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : రియల్ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది వినియోగదారులను సంపాదించుకోవడంతో వారి ఆదరాభిమానాల ను చూరగొనడంలో...
బడ్జెట్ ఓటు బాట
కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం తపిస్తున్న ఎన్డిఎ ప్రభుత్వం తన పూర్తిస్థాయి ఆఖరి బడ్జెట్ను ఓటుబాట పట్టించింది. మధ్యతరగతిని మచ్చిక చేసుకోవడానికి ఆదాయం పన్నులో భారీ మినహాయింపును ప్రకటించి ఉద్యోగులను ఆకర్షించే...
ఆమ్దానీ ఆదుర్స్
మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్రంలో ఆర్ధికాభివృద్ధిని సాధించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన ఫార్ములా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) రికార్డుస్థాయిలో పెరిగింది. 2021-22వ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణ...
హైదరాబాద్ గృహ విక్రయాల్లో 28% వృద్ధి
2011 తర్వాత ఇదే అత్యధికం: నైట్ ఫ్రాంక్ ఇండియా
మన తెలంగాణ/ హైదరాబాద్ : గత సంవత్సరంలో(2022) హైదరాబాద్లో గృహాల విక్రయాలు 28 శాతం పెరిగి 31,046 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే 6.7 మిలియన్...
రూ.3.30 లక్షల కోట్లు
హైదరాబాద్: మన రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం విజయం సా ధించిందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ పే ర్కొన్నారు. ఈ ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ విప్లవాత్మక విధానాలు, పారదర్శక...
పొరుగుపై ఫోకస్
హైదరాబాద్: బిఆర్ఎస్లో చేరికల జాతర మొదలైంది. ఇందులో భాగం గా సోమవారం ఎపి రాష్ట్రానికి చెందిన పలువురు రిటైర్డు సివిల్ సర్వీస్ అధికారులు పెద్దఎత్తున బిఆర్ఎస్లో చేరనున్నారు. ఈ మేరకు అ న్ని...
మారుతున్న తెలంగాణ ముఖచిత్రం ‘నెనరు’
కవులు, రచయితలు, విద్యావంతులు, ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు ఇట్లా సమాజంలోని భిన్న వర్గాల వారు ఎవరు? ఏమి? ఎప్పుడు? ఎలా మాట్లాడాలి లేదా ఎలా మాట్లాడకూడదు అనేది ఇయ్యాల మీడియా నిర్దేశిస్తోంది....
జనవరి 26 నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర!
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. రాష్ట్రంలో ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ యాత్రలో భాగంగా ఈ పాదయాత్ర...
ఇడబ్ల్యుఎస్తో శాశ్వత అసమానతలు
భారతదేశం విభిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, భాషలతో మిళితమైనది. కుల వ్యవస్థ సామాజిక వ్యవస్థగా ఉన్న ఈ దేశంలో మెజారిటీ కులాలకు అంటే బహుజనులైన షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్, వెనుకబడిన తరగతుల...
జీస్క్వేర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంఎస్ ధోనీ..
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మరియు అనుభజ్ఞుడైన ప్లాట్ ప్రమోటర్, జీస్క్వేర్ తాము క్రికెటింగ్ లెజండ్ మహేంద్ర సింగ్ ధోనీతో భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది. ఎంఎస్ ధోనీతో ఈ భాగస్వామ్యంతో దక్షిణ భారత...
దాడుల దడ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇడి, ఐటి, సిబిఐ వంటి సంస్థలు ఎప్పుడు, ఎవరి మీద పడతాయోననే భయాందోళనల్లో బడా పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి చిన్నచిన్న ఫంక్షన్హాళ్లు యాజమానులు కూడా హడలిపోతున్నారు....
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
ఇక ప్రలోభాల ఎర
ఓటుకు రూ. 10 వేలు
పోటాపోటీగా సాగనున్న పంపకాలు ప్రచారం
ముగిసిన వెంటనే డబ్బు పంపిణీ ఏర్పాట్లు
ఆన్లైన్, గూగుల్ పే, ఫోన్పేలోనూ చెల్లింపులకు
ప్రణాళికలు హవాలా మార్గంలో మునుగోడుకు
చేరుతున్న నోట్ల కట్టలు నిఘా...
కొంపల్లిలో నవంబర్ 5,6వ తేదీల్లో క్రెడాయ్ ప్రోపర్టీ షో
గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్కు పెరిగిన డిమాండ్ : క్రెడాయ్ అధ్యక్షులు పి. రామకృష్ణారావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రిడ్ పాలసీతో రియల్ ఎస్టేట్కు డిమాండ్ సైతం గణనీయంగా...
మాంద్యం ముప్పు మనకు లేదు
తెలంగాణకు వ్యవసాయమే వెన్నెముక గ్రామాల్లో పెరిగిన ఎకనమిక్ యాక్టివిటీ
బలంగా ఉన్న గ్రామీణ ఆర్థ్ధిక వ్యవస్థ పెట్రోల్, ఎరువులపైనే కొద్దిపాటి ప్రభావం?
మన తెలంగాణ /హైదరాబాద్: ప్రపంచ దేశాలను కలవరపెడు తున్న ఆర్థిక మాంద్యం ప్రభావం...
విద్యుత్ భద్రతపై ఐసీఏ ఇండియా సాంకేతిక సదస్సు
హైదరాబాద్: అంతర్జాతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా నిలిచిన భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. గత సంవత్సరం దాదాపు 40 మిలియన్ చదరపు అడుగులను...
ముంగిట్లో మాంద్యం
అమెరికాతో పాటుగా ప్రపంచ దేశాలన్నిటిపైనా తీవ్ర ప్రభావం
2023 చివరి దాకా కొనసాగే ప్రమాదం ప్రముఖ ఆర్థికవేత్త నౌరీల్ రౌబినీ అంచనా
వాషింగ్టన్: ఈ ఏడాది చివర్లో అమెరికాతో స హా ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన...
‘నేషనల్ ఇంజినీర్స్ డే సింపోజియం’ నిర్వహించిన ఏఎస్బీఎల్
హైదరాబాద్: ఇంజినీరింగ్ పితామహుడు డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులర్పిస్తూ సెప్టెంబర్ 15వ తేదీన నేషనల్ ఇంజినీర్స్ డే సింపోజియంను అశోకా బిల్డర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎస్బీఎల్) నిర్వహించింది....