Home Search
స్టాక్ మార్కెట్లు - search results
If you're not happy with the results, please do another search
భారీ లాభాల నుంచి నష్టాల్లోకి..
22,000 దిగువన ముగిసిన నిఫ్టీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గత కొద్ది రోజులుగా నష్టాలను నమోదు చేస్తున్నాయి. గురువారం ట్రేడింగ్ సెషన్ బాగా నిరాశపరిచింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లో సెన్సెక్స్...
సెన్సెక్స్ @ 75,000
తొలిసారిగా కీలక మైలురాయి దాటిన సూచీ
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో రికార్డును నెలకొల్పాయి. సెన్సెక్స్ తొలిసారిగా 75,000 పా యింట్ల పైన ముగిసింది. ఆఖరికి 354 పాయింట్ల లాభంతో 75,038 పాయింట్ల...
ఆల్టైమ్ హై.. సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్
సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
బిఎస్ఇ మొత్తం కంపెనీల విలువ రూ.400 లక్షల కోట్లతో రికార్డు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. సోమవారం కొనుగోళ్ల జోరుతో నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు...
తగ్గేదే లే అంటున్న బంగారం
6 నెలల్లో 25 శాతం పెరిగిన రేటు
రూ.57 వేల నుండి రూ.70 వేలు దాటిన వైనం
ఈ సంవత్సరం రూ.72 వేలు దాటొచ్చంటున్న నిపుణులు
ముంబై : సాధారణంగా బంగారం, ఈక్విటీ మార్కెట్ రాబడులు వ్యతిరేక...
సెన్సెక్స్ @ 74,000
జీవితకాల గరిష్ఠానికి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మరో సరికొత్త శిఖరానికి చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రెండూ కీలక మార్క్ను దాటి చరిత్ర సృష్టించాయి. ట్రేడింగ్లో తొలిసారిగా సెన్సెక్స్ 74,000 పాయింట్లను...
సెన్సెక్స్ @ 73,000
బ్యాంక్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. మంగళవారం ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్ల సూచీ నిఫ్టీ బ్యాంక్ 560 పాయింట్లు...
కొనుగోళ్ల జోరుతో లాభాలు
587 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. గురువారం ఉదయం తీవ్ర ఒడిదుడుకులను చూసిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు తర్వాత లాభాలతో ముగిశాయి. ఇంధనం, బ్యాంకింగ్ స్టాక్లలో...
మళ్లీ 72,000 దాటిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం లాభాలను నమోదు చేశాయి. ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లలో కొనుగోళ్లు జోరందుకోవడంతో స్టాక్మార్కెట్ జోరుగా ముగిసింది. సెన్సెక్స్ 72,000 మార్క్ను దాటడంలో విజయవంతమైంది....
లాభాల స్వీకరణ.. 333 పాయింట్లు డౌన్
ముంబై : లాభాల స్వీకరణ కారణంగా దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 1,053 పాయింట్ల పతనంతో 70,370 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 333 పాయింట్లు నష్టపోయి 21,238...
భయపెట్టిన బేర్
హెచ్చుతగ్గులతో మార్కెట్లు,
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్
ముంబై : గతవారం స్టాక్మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు....
మూడో రోజు నష్టాలు.. సెన్సెక్స్ 313 పాయింట్లు పతనం
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో 313 పాయింట్లు నష్టపోయింది. అయితే బుధవారం మాదిరిగానే గురువారం ఉదయం మార్కెట్ 800 పాయింట్ల వరకు...
వచ్చేవారం మార్కెట్లకు ప్రతికూలం..?
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరానికి చేరుకుంటున్నాయి. తాజాగా సెన్సెక్స్ కీలక 72,500 మార్క్ను దాటింది. ఇక నిఫ్టీ 21,900 మార్క్కు చేరువైంది....
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
కొనుగోళ్ల జోష్
గతవారం సెన్సెక్స్ 180 పాయింట్లు అప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకుని లాభాల జోరును చూపించాయి. గతవారం బిఎస్ఇ సూచీ సెన్సెక్స్ 180 పాయింట్ల...
72,000 పాయింట్లు దాటిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఈ వారం చివరి రోజు శుక్రవారం లాభాలతో ముగిశాయి. అయితే భారీ ఒడిదుడుకులను చూసింది. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ స్టాక్లలో మంచి కొనుగోళ్లు కనిపించాయి. మార్కెట్ ముగిసే సమయానికి...
త్రైమాసిక ఫలితాలే కీలకం
వాహన కంపెనీల గణాంకాలపైనా దృష్టి
ఈ వారం మార్కెట్పై నిపుణులు
న్యూఢిల్లీ : అద్భుతమైన ర్యాలీ తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2024 సంవత్సరం మొదటి రోజు సోమవారం నుండి ట్రేడింగ్ షురూ అవుతుంది....
సెన్సెక్స్ @69,000
20,800 పాయింట్లు దాటిన నిఫ్టీ
రెండో రోజూ మార్కెట్లు జంప్
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లోని రెండు...
బుల్ జోష్
ఎన్నికల్లో బిజెపి విజయాలతో మార్కెట్లో దూకుడు
రూ.5.83 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
69,000 చేరువలో సెన్సెక్స్
నిఫ్టీ 416.95 పాయింట్లు జంప్
ముంబై : ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం స్టాక్...
నవంబర్లో రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా నికర విక్రేతలుగా ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) నవంబర్లో మళ్లి భారతీయ స్టాక్మార్కెట్ల వైపు ఆసక్తి చూపారు. గత నెలలో ఎఫ్పిఐ పెట్టుబడులు దాదాపు రూ.9000...
స్వల్ప నష్టాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులను చూశాయి. ఆఖరికి స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 16 పాయింట్ల పతనంతో 64,942 వద్ద ముగిసింది. నిఫ్టీ...