Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
కనుమలు-మైదానాలు
తీర మైదానాలు..
భారతదేశ ద్వీపకల్ప పీఠభూమి అస్థిరమైన వెడల్పుగల తీర మైదానాలచే ఆక్రమించి ఉన్నాయి.
ఇది పశ్చిమాన కచ్ సింధు శాఖ నుండి తూర్పున గంగా బ్రహ్మపుత్ర డెల్టా వరకు విస్తరించి సుమారు 6000 కి.మీ...
చిన్న పిల్లలకు టొమాటో ఫ్లూ ముప్పు
లాన్సెట్ అధ్యయనం హెచ్చరిక
న్యూఢిల్లీ : చిన్నపిల్లలకు టొమాటో ఫ్లూ ముప్పు ఎక్కువగా ఉంటోందని, దీన్ని నియంత్రించలేకుంటే పెద్దలకు కూడా ఇది సంక్రమించి తీవ్ర పరిణామాలు ఏర్పడతాయని లాన్సెట్ అధ్యయనం హెచ్చరించింది. ది లాన్సెట్...
కన్నూర్ వర్శిటీ విసి ఓ క్రిమినల్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపణ
తిరువనంతపురం : కేరళ లోని కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఓ క్రిమినల్ అని, తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర...
కన్నూర్ యూనివర్శిటీ వీసీ ఓ క్రిమినల్
కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆరోపణ
తిరువనంతపురం : కేరళ లోని కన్నూర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఓ క్రిమినల్ అని, తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నారని, ఆ రాష్ట్ర గవర్నర్...
తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను
సమర్ధ్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకుంది
‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోందని, ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల...
దేశంలో టొమాటో ఫ్లూ వ్యాధి
పిల్లలకు సంక్రమణం..పేగుల వైరస్ కారణం
న్యూఢిల్లీ : భారతదేశంలో మరో కొత్త జబ్బు టొమాటో ఫ్లూ తలెత్తింది. దీని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. టొమాట రంగులో కణితల...
దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 13,272 మందికి కరోనా వైరస్ సోకగా 36 మంది చనిపోయారు. మహారాష్ట్ర(2285), ఢిల్లీ(1417), కర్నాటక(1573), కేరళ(1093) ఈ...
ఆంధ్రకు సై.. తెలంగాణకు నై
అప్పుల సేకరణకు అనుమతిపై కేంద్రం వివక్ష
రూ.వెయ్యి కోట్ల రుణ సమీకరణకు ఎపికి గ్రీన్సిగ్నల్, తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ మొండిచెయ్యి
ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడే రాష్ట్రం అప్పులు
ఈ చట్టాన్ని ఉల్లంఘించిన 11 రాష్ట్రాలకూ అనుమతులు,...
స్వల్పహెచ్చు తగ్గులతో కరోనా కొత్త కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఢిల్లీలో ఆగస్టు 1 నుంచి కరోనా బాధితుల్లో 60 శాతం మంది ఆస్పత్రుల్లో చేరినట్టు ప్రభుత్వ...
ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూర్ జైలులో రెండేళ్ల క్రితం జరిగిన ఒక విచారణ ఖైదీ మృతికి సంబంధించి ఆరుగురు జైలు అధికారులపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2020లో ఒక డ్రగ్స్ కేసులో షమీర్...
తెగేదాకా లాగిన కేంద్రం
తెలంగాణ బాటలో బిజెపియేతర రాష్ట్రాలు
సెస్ ఆదాయంలో
వాటాలపై రాష్ట్రాలకు
కనువిప్పు
ఆర్థ్ధికశాఖను ఆరా
తీస్తున్న రాష్ట్రాలు
15వ ఆర్థ్ధిక సంఘం
సిఫార్సులు
బుట్టదాఖలు
ఆర్టికల్ 270
ఉల్లంఘించిన
కేంద్రం?
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘కంచే...
రక్షాబంధన్ వేళ ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్..
న్యూఢిల్లీ: రక్షాబంధన్ పండగ సందర్భంగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వేశాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ తాజాగా ఆదేశాలు...
బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్ట్
హైదరాబాద్: రాచకొండ పరిధిలో బ్యాంకులను బురిడీ కొట్టిస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా నకిలీ పేర్ల మీద లోన్స్ తీసుకుని ఎగ్గొడుతోంది. ఈ ఘటనలో పోలీసులు...
దుఃఖభారమే ‘నిర్వేదస్థలం’
2018 వ సం.లో ‘బాలసుధాకర్ మౌళి’ గారి ‘ఆకు కదలని చోట’ కవిత్వానికి గాను ‘కేంద్ర సాహిత్య యువ పురస్కారం’ లభించింది. ఈ అవార్డుకు ఎంపిక కాబడే కవికి 35 సంవత్సరాల లోపు...
7 రాష్ట్రాల్లో 10 శాతం దాటిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ : దేశంలో ఏడు రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం దాటడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తం అయింది. వైరస్ కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలకు...
మంకీపాక్స్!
మూడు కరోనా అలలు మృత్యు తిప్పలుపెట్టి మానవాళిని గడగడలాడించి గజగజ వణికించిన తర్వాత చెప్పుకోదగిన వ్యవధి ఇవ్వకుండానే మంకీ పాక్స్ రూపంలో మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్నది. ఇంతవరకు 78 దేశాల్లో 18000...
రెండున్నర ఏళ్లలో విదేశాలకు చెక్కేసిన 28లక్షల మంది భారత పౌరులు!
న్యూఢిల్లీ: గడిచిన రెండున్నరేళ్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం 28 లక్షల మందికి పైగా భారతీయులు విదేశాలకు వెళ్లి పోయినట్లు తాజాగా కేంద్రం వెల్లడించిన డేటా ద్వారా తెలిసింది. ఇలా ఉపాధి కోసం...
రాష్ట్రానికి కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు
రాష్ట్రంలో ‘పంద్రాగస్టు’ అలర్ట్
‘ఉగ్ర’ సంబంధాలపై ప్రత్యేక దృష్టి
స్లీపర్సెల్, మాడ్యువల్స్ కదలికలపై నజర్
అజ్ఞాతంలో ఉన్నవారి కోసం ఎన్ఐఏ ఆరా..!
హైదరాబాద్: ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రకుట్రలపై అప్రమత్తంగా ఉండాలని...
దేశంలో కొత్తగా 20,551 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు మరణాలు కూడా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా 20,551 కరోనా కొత్త కేసులు నమోదు...
తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు. లలిత్
న్యూఢిల్లీ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 49 వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి...