Home Search
రాజ్యసభ - search results
If you're not happy with the results, please do another search
అసెంబ్లీ సీట్ల పెరుగుదల ఇప్పట్లో లేనట్లే!
2026 జనాభా లెక్కల ప్రచురణ వరకు ఆగాల్సిందే
రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర సహాయ మంత్రి నిత్యానందరాయ్
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలు అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం మరోసారి స్పష్టత...
ప్రజా ప్రతినిధుల సభ
ఆర్టికల్-81 లోక్సభ గురించి పేర్కొంటుంది.
లోక్సభను ప్రజా ప్రతినిధుల సభ, తాత్కాలిక సభ, దిగువ సభ అని పిలుస్తారు.
సభ్యుల సంఖ్య
గరిష్ట షభ్యుల సంఖ్య 552.
వీరిలో 530 మంది సభ్యులను రాష్ట్రాల నుండి ప్రజలు ఎన్నుకుంటారు.
20...
టిఆర్ఎస్ సభ్యులపై ‘వేటు’
ముగ్గురు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు
ధరాఘాతంపై చర్చకు పట్టుబట్టిన ఫలితం
సమస్యలపై చర్చించాలని కోరితే సస్పెండ్ చేస్తారా?
నిలదీసిన ఎంపి వద్దిరాజు రవిచంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : టిఆర్ఎస్ స భ్యుల నిరసనలు, ఆందోళనలతో...
గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై టిఆర్ఎస్ ఎంపిల ఆందోళన
హైదరాబాద్: గుజరాత్లో కల్తీ మద్యం మరణాలపై రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపిలు ఆందోళన చేపట్టారు. టిఆర్ఎస్ ఎంపిల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడింది. గుజరాత్ కల్తీ మద్యం తాగి 22 మంది మృతి చెందగా...
రాష్ట్రపతి ప్రమాణస్వీకారంలో సభావిపక్ష నాయకుడు ఖర్గేకు అగౌరవం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమంలో సభా విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన హోదాకు తగినట్టు సీటును కేటాయించడంలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ అనేక మంది విపక్ష నాయకులు...
జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ:భారత రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తర్వాత 21 మంది గన్ సెల్యూట్ స్వీకరిస్తారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఈ వేడుకలో సోమవారం ఉదయం 10.15...
అంతా మాయం… : రాహుల్ గాంధీ
‘డేటా, జవాబు, జవాబుదారీతనం వంటివేవి కేంద్రం వద్ద లేవు’ అంటూ కాంగ్రెస్ నాయకుడు అధికారిక ఎన్డిఎ ప్రభుత్వంను తూర్పారబట్టారు.
పార్లమెంట్ వానాకాలం సమావేశాలు అనేకసార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: అధికారంలో...
చెస్ ఒలింపియాడ్కు కెసిఆర్కు ఆహ్వానం
తమిళనాడు సిఎం తరఫున
ఆహ్వాన అందించిన ఎంపి గిరిరాజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 28 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెన్నైలో నిర్వహిస్తున్న 44వ ఫైడ్...
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా
ఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ విలీనం ప్రతిపాదనను వాయిదా వేసినట్లు కేంద్రమంత్రి చౌహాన్ వెల్లడించారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి దేవుసిన్హా చౌహాన్ సమాధానమిచ్చారు. ఈ రెండు ప్రభుత్వసంస్థలను విలీనం చేసే...
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం…
పార్లమెంట్ అనగా లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి అని అర్థం.
రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం.
ఒక బిల్లు చట్టం కావాలంటే రాష్ట్రపతి ఆమోదం అవసరం.
రాజ్యసభ
ఆర్టికల్ 80: రాజ్యసభ గురించి పేర్కొంటుంది.
రాజ్యసభకు ఉన్న వివిధ పేర్లు: ఎగువసభ, మేదావుల...
రాష్ట్రపతి పీఠంపై ‘గిరి’పుత్రిక
మరో రౌండ్ మిగిలి ఉండగానే 50% దాటిన ఓట్లు
మెరిసిన ముర్ము.. మురిసిన గిరిజనం
15వ రాష్ట్రపతిగా ఎన్నిక
ఓటమిని అంగీకరించిన యశ్వంత్ సిన్హా
సర్వోన్నత పీఠంపై అతి పిన్న వయస్కురాలు
బిజెపి సంబురాలు
న్యూఢిల్లీ : భారతదేశ తొలి...
ఇసిఆర్ దేశాల నుంచి 4 లక్షల మంది భారత వలస కార్మికుల తిరిగిరాక
న్యూఢిల్లీ: కొవిడ్ మహమ్మారి కాలం.. జూన్ 2020 నుంచి డిసెంబర్ 2021 మధ్యలో మొత్తం 4,23,559 మంది భారతీయ వలస కార్మికులు ఇసిఆర్ దేశాల నుంచి వలస వచ్చారని, వీరిలో సగానికి పైగా...
మొక్కలు నాటిన మిసెస్ ఇండియా సుహాసిని
గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో మిసెస్ ఇండియా సుహాసిని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సుహాసిని...
రాష్ట్రంలో బిసి బంధు పథకం ప్రవేశపెట్టాలి : బిసి సంఘం వినతి
హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి బంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర బిసి సంఘం ముఖ్యమంత్రి కెసిఆర్కు విజ్ఞప్తి చేసింది. గురువారం బిసి భవన్లో రాష్ట్ర బిసి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది....
మొక్కలు నాటిన సినీ నటి మీనాక్షి దక్షిత్
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్ఎంసి పార్క్లో సినీ నటి మీనాక్షి దీక్షిత్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీనాక్షి దీక్షిత్ మాట్లాడుతూ.....
ఎంపిగా మారిన పరుగుల రాణి..
సంతోషంగా ఉందంటూ మోడీ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత పరుగుల రాణి పిటి ఉష రాజ్యసభ సభ్యురాలిగా మారిపోయారు. ఇటీవలే దక్షిణాదికి చెందిన నలుగురు ప్రముఖులు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఎన్నికైన సంగతి,...
దేశంలో 13 లక్షలకు పైగా ఎలెక్ట్రిక్ వాహనాలు: గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటివరకు 13 లక్షలకు పైగా ఎలెక్ట్రిక్ వాహనాలు రిజిస్ట్రేషన్ అయినట్లు కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. అయితే, ఈ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,...
త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీ : కేంద్రం
న్యూఢిల్లీ : త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా, నౌకాదళంలో 13,537 , వాయుసేనలో 5723 ఖాళీలు...
దద్దరిల్లిన పార్లమెంట్
ఉభయ సభల్లో ప్లకార్డులతో వెల్లోకి దూసుకెళ్లి
టిఆర్ఎస్ ఎంపిల నిరసన గందరగోళం
నెలకొనడంతో సభలు వాయిదా జవాబు
చెప్పకుండా మోడీ ప్రభుత్వం పారిపోయింది: ఎంపిలు
మన తెలంగాణ/హైదరాబాద్ : పెరుగుతున్న ద్ర వ్యోల్బణాన్ని...
నామినేషన్ దాఖలు చేసిన ప్రతిపక్ష ఉపాధ్యక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వా
వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుండటంతో ఉపరాష్ట్రపతి వారసుడిని ఎన్నుకునేందుకు ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా మంగళవారం తన నామినేషన్ పత్రాలను...